Telangana News
10th Paper Leak : టెన్త్ క్లాస్ పేపర్ లీకైనా పరీక్ష రద్దు కాదు.. మిగతావన్నీ యథాతథం
వికారాబాద్ జిల్లా తాండూరులో పదో తరగతి ప్రశ్నా పత్రం లీక్ కావడంతో రాష్ట్రంలోని టెన్త్ క్లాస్ విద్యార్థులు ఆందోళనలో పడ్డారు. రేపటి ఎగ్జామ్ యథావిథిగా సాగ
Read Moreవిమానంలో ఏ సీటు సురక్షితమైనది?.. అక్కడ కూర్చుంటే ప్రమాదం తప్పదా..?
ఈ రోజుల్లో చాలా మంది విమాన ప్రయాణానికే మొగ్గు చూపుతున్నారు. కారణం సమయం వృథా కాకుండా ఉంటుందని కొందరు భావిస్తే.. సురక్షితమైనదిగా మరికొందరు భావిస్తుంటారు
Read Moreఏఎంవీఐ పరీక్ష పేపర్ లీక్.. పేపర్ మళ్లీ తయారు చేసి, పరీక్ష పెట్టాలి : అభ్యర్థులు
టీఎస్పీఎస్సీ ఈ నెల 23న అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పరీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు. ఇప్పటికే టీఎస్పీఎస్
Read Moreతమ కవల పిల్లల పూర్తి పేర్లు చెప్పిన నయనతార
సినీ దంపతులు నయనతార, విఘ్నేష్ శివన్ సరోగసి ద్వారా గతేడాది అక్టోబర్ లో కవలలకు జన్మనిచ్చారు. అయితే ఇప్పటివరకు ఈ పిల్లల ముఖాలే కాదు.. ఈ కపుల్ వారి పూర్తి
Read Moreప్రభుత్వ పాఠశాలలో కరెంటు షాక్.. విద్యార్థిని మృతి
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మంచన్ పల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. కరెంటు షాక్ తగిలి ధీక్షిత అనే నాల్గవ తరగతి చదువుతున్న విద్
Read Moreఅవినీతి అనేది సాధారణ నేరం కాదు : ప్రధాని మోడీ
దేశాభివృద్ధికి ప్రధాన శత్రువు అవినీతేనని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో జరిగిన సీబీఐ వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ... సీబ
Read MoreKarnataka Elections : కేరళతో అంతర్రాష్ట్ర సరిహద్దు పాయింట్ల వద్ద నిఘా
కర్ణాటకలో మేలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో డబ్బు, ఇతర ఉచితాల ప్రవాహాన్ని నిరోధించడానికి దక్షిణ కన్నడ (DK) జిల్లా యంత్రాంగం కేర
Read Moreసెల్ ఫోన్కు 50వ పుట్టినరోజు శుభాకాంక్షలు..
మనుషులు లేకపోయినా పర్లేదు గానీ, సెల్ ఫోన్ లేనిదే ఉండలేని వాళ్లు ఈ రోజుల్లో చాలా మందే ఉన్నారు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు, నిద్రలో మెలకువ వ
Read Moreసీఎం కేసీఆర్కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ
గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తి ధ్రువీకరణ పత్రాలను అందించే స్వమిత్వ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రా
Read Moreఓట్ల బిచ్చగాళ్ళం.. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయంలోకి వచ్చాక తామంతా ఓట్ల బిచ్చగాళ్ళమని.. ఏదైనా తప్పు మాట్ల
Read Moreపార్లర్ ముసుగులో హుక్కా సెంటర్.. పోలీసుల దాడులు
రాజేంద్రనగర్ జోన్ ఎస్ఓటీ పోలీసులు పలు డైరీ ఫామ్స్ పై దాడులు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ డైరీ ఫామ్ దగ్గర &nbs
Read Moreయూస్లో మెక్ డోనాల్డ్స్ ఆఫీసులు మూసివేత
ఫాస్ట్ ఫుడ్ ను డెలివరీ చేసే ప్రపంచంలోనే అత్యంత ఫేమస్ కంపెనీలలో ఒకటైన మెక్ డోనాల్డ్స్.. యూఎస్ లోని ఆఫీసులన్నింటినీ తాత్కాలికంగా మూసివేసింది. గత వారం రో
Read Moreమావోయిస్టు పోస్టర్ల కలకలం..అధికార పార్టీ నేతలకు హెచ్చరిక
ములుగు జిల్లా ఏటూరునాగారంలో మావోయిస్టు పార్టీ వాల్ పోస్టర్ల కలకలం రేపాయి. పలువురు అధికార పార్టీ నేతలకు హెచ్చరికలు చేస్తూ వాల్ పోస్టర్లు దర్శనమిచ్చాయి.
Read More













