Telangana News
ప్రకృతి సోయగాల మధ్య వెలసిన క్షేత్రం సలేశ్వరం
లింగాల, వెలుగు: నల్లమల్ల అటవీ ప్రాంతంలో ప్రకృతి సోయగాల మధ్య వెలసిన క్షేత్రం సలేశ్వరం. నింగి నుంచి నేలకు జారుతూ గుండంలోకి నీరు చేరతాయి.
Read Moreవీధి కుక్కల నియంత్రణకు చర్యలు: గద్వాల్ విజయలక్ష్మి
హైదరాబా, వెలుగు: గ్రేటర్లో వీధి కుక్కల నియంత్రణకు కమిటీ సూచించిన అంశాలపై చర్యలు తీసుకుంటున్నామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. శనివారం బల్దియా హ
Read Moreఇళ్ల పై నుంచే హెచ్ టి వైర్లు.. భయం గుప్పిట్లో జనావాసాలు
978 డేంజర్ స్పాట్స్ గుర్తింపు ప్రతిపాదనలు పంపి రెండేళ్లయినా నిధుల కేటాయింపులో జాప్యం భయం గుప్పిట్లో జనావాసాలు నిర్మల్, వెలుగు: జిల్లా
Read MoreTSPSC Paper Leak: చిన్నోళ్లను అరెస్టు చేసి కేసు క్లోజ్ చేసే ప్లాన్ చేస్తున్రు: బండి సంజయ్
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసుపై సీఎం కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా ఈ కేసులో ప్
Read Moreచాట్ జీపీటీ కోర్సు.. 3 నెలల్లో రూ.28 లక్షలు సంపాదించిన యువకుడు
చాట్జీపీటీని ఎలా ఉపయోగించాలో తెలియకపోయినా.. ప్రజెంట్ డేస్ లో దాని గురించి మాత్రం వినని వాళ్లు చాలా తక్కువే. ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన వెబ్ సైట్
Read Moreదుండగుల గ్రామం : ఈ ఊరికి వెళ్లాలంటే పోలీసుల పర్మిషన్ తప్పనిసరి
మీరు యూపీ వెళుతున్నారా.. అందులోనూ ముఖ్యంగా మధుర జిల్లాలోని హతియాకు వెళ్తున్నట్టయితే జాగ్రత్త. అక్కడ ఎవరైనా తక్కువ ధరకు ఏమైనా అమ్ముతామంటే నమ్మకండి. ఆ గ
Read Moreమండు వేసవిలో చల్లని 'రాగుల'ను తీసుకోండి
భారతీయులు 'రాగి'ని తృణధాన్యాల్లోనే గొప్పదిగా విశ్వసిస్తుంటారు. ముఖ్యంగా ఇవి ఈ వేసవిలో శరీరానికి చల్లదనాన్నిస్తుంది. రాగి యాంటీ ఆక్సిడెంట్ తో ప
Read Moreహ్యాపీ ఏప్రిల్ ఫూల్స్ డే : నిరుద్యోగి భృతిపై బండి సంజయ్ ట్వీట్
రాష్ట్ర ప్రభుత్వంపై పలు విమర్శలు చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ప్రతి నెలా
Read Moreతలచుకుంటే ఏదైనా సాధ్యమే : సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో మహారాష్ట్రకు చెందిన శరత్ జోషితో పాటు కొందరు రైతు నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తన 50ఏండ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు చూ
Read Moreప్రైవేట్ జెట్ల కోసమే రిషి సునాక్ రూ.5కోట్లు ఖర్చు చేసిండు
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ మరోసారి వార్తల్లో నిలిచారు. పలు వివాదాలతో ఇప్పటికే పలు విమర్శలు ఎదుర్కొన్న ఆయనపై తాజాగా.. ఆయన విదేశీ టూర్లపై భిన్న వార్తలు
Read Moreచాట్ జీపీటీని బ్యాన్ చేసిన ఫస్ట్ దేశం.. వచ్చిన ముప్పు ఏంటీ.. ఎందుకు?
అధునాతన టెక్నాలజీతో సంచలనంగా మారిన ఏఐ చాట్బాట్ చాట్ జీపీటీని ఇటీలీ నిషేధించింది. దీంతో మొదటి యూరోపియన్ దేశంగా ఇటలీ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశం
Read Moreతమిళనాడులో మాస్కులు తప్పనిసరి చేసిన ప్రభుత్వం
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కొవిడ్ -19 కేసుల నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రం కీలక నిర్ణయం వెలువరించింది. అన్ని ఆసుపత్రుల్లోనూ ఏప
Read Moreపుట్టపర్తిలో రాళ్ల దాడి చేసుకున్న వైసీపీ, టీడీపీ కార్యకర్తలు
అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో వైసీపీ, టీడీపే నేతల కార్యకర్తలు రాళ్ల దాడి చేసుకున్నారు. స్థానికంగా ఉన్న సత్యమ్మ ఆలయం వద్దకు రావాలని ట
Read More













