Telangana Politics

మహిళా బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

 చట్ట రూపం దాల్చిన బిల్లు  మూడు దశాబ్దాల నిరీక్షణకు తెర మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టంగా మారింది. ఇప్పటికే లోక్‌‌సభ, రాజ్

Read More

బావా బామ్మర్దుల..సుడిగాలి పర్యటనలు

ప్రచారంలో కేటీఆర్, హరీశ్ రావు బిజీబిజీ  గాలిమోటార్లలో జిల్లాలు చుట్టేస్తున్న ఇద్దరు మంత్రులు రూ. వందల కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత

Read More

కాంగ్రెస్ పాలిటిక్స్..హైదరాబాద్​ టు ఢిల్లీ వయా బెంగళూరు​

పార్టీ వ్యవహారాలన్నీ డీకే శివకుమార్ కనుసన్నల్లోనే చేరికల నుంచి మేనిఫెస్టో దాకా అన్నీ ఆయన చెప్పినట్టే షర్మిల ఎపిసోడ్‌‌ నుంచి పొంగులేటి

Read More

ములుగు అభివృద్ధికి ఫండ్స్..ఎందుకిస్తలే?

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు పూర్తి వివరాలతో సమాధానం చెప్పాలని ఆర్డర్స్​ ఎమ్మెల్యే సీతక్క రిట్‌‌పై విచారణ హైదరాబాద్,

Read More

ఎన్ని స్కీమ్లు వదిలినా కేసీఆర్ను ప్రజలు నమ్మరు : ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

తెలంగాణలో కరెంట్ సమస్య తీవ్రంగా ఉందన్నారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఉన్నా.. లేనట్లేనని, ఆయనకు సబ్జెక

Read More

సీఎం కేసీఆర్​ పునరాలోచన చేయాలి : శ్రీరాములు

చేర్యాల, వెలుగు : జనగామ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలకు గుర్తింపు లేకుండా పోతుందని,  బీసీలను చిన్నచూపు చూస్తున్నారని, టికెట్​ విషయంలో సీఎం కేస

Read More

గ్రూప్​1 పై సీబీఐ ఎంక్వైరీ జరిపించాలి

కొహెడ, వెలుగు : గ్రూప్​1 ఎగ్జామ్​పై సీబీఐతో ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్​ చేస్తూ  గురువారం కొహెడలో కాంగ్రెస్​ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం ప

Read More

జడ్చర్ల టికెట్ పై రెండు రోజుల్లో  క్లారిటీ : మల్లురవి

జడ్చర్ల టౌన్​,వెలుగు : జడ్చర్ల అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలిచే అభ్యర్థి పేరును రెండు, మూడు రోజు ల్లో  హైకమాండ్​ ప్రకటిస్తుందని టీపీసీసీ వైస్​

Read More

భూత్పూర్ లో మోదీ సభను విజయవంతం చేయాలి

ఆమనగల్లు, వెలుగు : భూత్పూర్ లో అక్టోబర్ 1న నిర్వహించే ప్రధాని మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేపీ లీడర్లు రాములు,  ఆచారి కోరారు. గురువారం పట

Read More

ప్రజలను మభ్యపెడుతున్న కాంగ్రెస్ : శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు :  అధికారంలోకి రావడానికి అలవిగాని హామీలతో  ప్రజలను కాంగ్రెస్ మభ్యపెడుతోందని మంత్రి  శ్రీనివాస్ గౌడ్  అన్

Read More

అర్హులందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు : ఆల వెంకటేశ్వర్ రెడ్డి

మదనాపురం, వెలుగు : దేశంలో ఎక్కడా లేనివిధంగా అన్ని సౌకర్యాలతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఉచితంగా అందిస్తున్నామని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి

Read More

ఢిల్లీలో కాంగ్రెస్ నేతల బిజీబిజీ.. రాహుల్తో మైనంపల్లి భేటీ

ఢిల్లీలో తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలు బిజీబిజీగా ఉన్నారు. రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి, మైనంపల్లి హనుమంత రావు, ఆయన కుమారుడు రోహిత్, వేముల వీరేశం,

Read More

రూ.425 కోట్లతో మిషన్ భగీరథ : మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి, వెలుగు:  జిల్లా కేంద్రంలో  తాగునీటి సమస్యను శాశ్వతంగా తీర్చేందుకు రూ.425 కోట్లతో ప్రత్యేకంగా మిషన్ భగీరథ పథకం చేపట్టామని  వ్యవ

Read More