Telangana
ఎంతకు తెగించావురా : ఐస్ క్రీంలో అది కలిపినోడు అరెస్ట్..!
ఐస్ క్రీం అంటే చాలు కాలంతో సంబంధం లేకుండా చిన్నాచితకా ముసలీ ముతకా తింటారు. ఎండకాలం వచ్చిందంటే ఈ ఐస్ క్రీంలకు ఇంకా మస్తు గిరాకీ ఉంటుంది. గ్రామాల్
Read Moreరైతులను ఆదుకోండి.. ప్రభుత్వాన్ని కోరిన బండి సంజయ్
అకాల వర్షాలతో పంట నష్టపోయిన కౌలు రైతు దెబ్బడ నారాయణ పొలాన్ని కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ పరిశీలించారు. పంట నష్టం వివరాలను అడిగి తెలుసు
Read Moreరైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ప్రజా ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ధాన్యానికి రైస్ మిల్లర్స్ మద్దతు ధర చెల్లించకుంటే
Read Moreబీజేపీలో చేరిన తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై
తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తిరిగి బీజేపీలో చేరారు. చెన్నైలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి సమక్షంలో ఆమె పార్టీ తీర్థం పుచ్చుకున్న
Read Moreఎస్బీఐలో మరో కుంభకోణం... వెలుగులోకి బ్యాంకు మేనేజర్ అక్రమాలు
ఎస్బీఐలో మరో కుంభకోణం బయటపడింది. సూర్యాపేట జిల్లాలో ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ 5 కోట్ల రూపాయలు కాజేసిన ఘటన మరవక ముందే... నూతనకల్ మండల తాళ్లసింగారం
Read Moreతెలంగాణ గవర్నర్గా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం
తెలంగాణ ఇంచార్జి గవర్నర్ గా సీపీ రాధకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. 2024 మార్చి 20వ తేదీ ఉదయం11:15 నిమిషాలకు రాజ్ భవన్ లోని దర్బార్ హాల్ ల
Read Moreతిరుమల భక్తులకు శుభవార్త : తగ్గిన రద్దీ - కారణం ఇదే..
కలియుగ వైకుంఠం తిరుమలకు ఏడాదికి ఒక్కసారైనా వెళ్లి ఆ తిరుమలేశుని దర్శించుకోవాలని చాలా మంది అనుకుంటుంటారు. అయితే, తిరుమలలో రోజురోజుకు పెరుగుతున్న రద్దీ
Read Moreహైదరాబాద్ సిటీలో సైకిళ్ల దొంగలు
హైదరాబాద్ దొంగలు ఎక్కువైపోయారు. డబ్బులు, బంగారం, బైకులు మాత్రమే కాదు సైకిళ్లను కూడా వదలడం లేదు. మోడ్రన్ లుక్ లో కొత్త సైకిళ్లు కంటపడితే చా
Read Moreపారిశుధ్య పనులను నిర్లక్ష్యం చేయొద్దు : ధన్పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్అర్బన్, వెలుగు : పారిశుధ్య పనులను నిర్లక్ష్యం చేయొద్దని ఎమ్మెల్యే ధన్పాల్సూర్యనారాయణ కార్మికులకు సూచించారు. మంగళవారం నగరంలోని 1వ వార
Read Moreమంత్రి తుమ్మలను కలిసిన మోహన్రెడ్డి
నిజామాబాద్, వెలుగు : రాష్ట్ర సహకార సంఘాల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన డీసీసీ ప్రెసిడెంట్మానాల మోహన్రెడ్డి మంగళవారం మార్కెటింగ్ శాఖ మ
Read Moreఅధికారులు సమన్వయంతో పనిచేయాలి : కలెక్టర్ జితేష్ వి పాటిల్
కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్ కామారెడ్డి టౌన్, వెలుగు : ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయ
Read Moreముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
బీర్కూర్, వెలుగు : మండల కేంద్రంలోని శ్రీలక్ష్మీ గోదా సమేత వేంకటేశ్వరస్వామి నవమ వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. మంగళవారం చివరి రోజు కావడంతో శ్రీలక్ష్మ
Read Moreమహావిష్ణువు అవతారంలో లక్ష్మీనారసింహుడు
తొమ్మిదో రోజు యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో
Read More












