Telangana
శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల ఆందోళన
రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లాల్సిన విమానం ఆలస్యం కావడంతో అధికారుల నిర్లక్ష్యానికి ఆ
Read Moreసస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్ రావుపై కేసు నమోదు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సస్పెండ్ అయిన డీఎస్పీ ప్రణీత్ రావుపై కేసు నమోదైంది. పంజాగుట్ట పీఎస్ లో SIB అడిషనల్ DSP కంప్లైట్ తో ..ప్రణీత్ రావు సహా మరికొందరిప
Read Moreపొలం బోరుబావిలో మోటర్ దించుతుండగా విషాదం నలుగురు కూలీలకు కరెంట్ షాక్
రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం బావుసాయిపేటలో విషాదం చోటు చేసుకుంది.. గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో బోర్ మోటార్ పైపులు దించే క్రమంలో నలుగుర
Read Moreఇద్దరు పిల్లలు మృతి పరారీలో తల్లిదండ్రులు
మహబూబాబాద్ జిల్లాల్లో దారుణం జరిగింది. గార్ల మండలం మద్దివంచ అంకన్నగూడెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఈరోజు (మార్చి 10) ఇద్దరు చిన్నారులు అనుమానస్పదం
Read Moreరేపు యాదాద్రికి రేవంత్.. సీఎం హోదాలో తొలిసారి
సీఎం రేవంత్ రెడ్డి మార్చి 11 సోమవారం రోజున యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోనున్నారు. సీఎంతో పాటుగా ఆరుగురు మంత్రులు కూడా యాదాద్రికి వెళ్లనున
Read Moreకేసీఆర్ స్వయం ప్రకటిత ఇంజనీర్, డిజైనర్: కూనంనేని
హైదరబాద్: మేడిగడ్డ టూర్ కు మొన్న బీఆర్ఎస్ నేతలు వెళ్లారు... అంతకుముందు ఏం పీకటానికి వెళ్లారు అని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు.. మీరు బీఆర్ఎస్ నేతలు
Read Moreభక్తులతో కిటకిటలాడుతున్న కొమురవెల్లి
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. వరుస సెలవులు రావడంతో రాష్ట్రా నలుమూలల నుండి భారీ సంఖ్యలో తరలివచ్చారు భక
Read Moreఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం.. సీపీఐఆర్ చేసి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్స్
ఆత్మహత్యకు ప్రయత్నించిన ఓ వ్యక్తికి ఇద్దరు కానిస్టేబుల్స్ సీపీఐఆర్ చేసి.. అతని ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన మార్చి 9వ తేదీ శనివారం రాత్రి బడంగపేట్ ల
Read Moreట్రావెల్..కవ్వాల్ సఫారీ చేద్దాం
కవ్వాల్ టైగర్ ఫారెస్ట్ అంటేనే ప్రకృతి అందాలకు నెలవు. దట్టమైన అడవులు, ఎత్తయిన గుట్టలు, కనుచూపుమేరలో ఎటుచూసినా పచ్చదనం పరుచుకుని కనువిందు చేస్తుంది. మంచ
Read Moreకామారెడ్డిలో ప్రొటోకాల్ రగడ
జిల్లా హాస్పిటల్లో అడిషనల్ బెడ్స్ ప్రారంభంపై వివాదం హాస్పిటల్లో టెన్సన్ష్ వాతావరణం కామారెడ్డి, కామ
Read Moreభారీగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే?
పసిడి ధరలు వినియోగదారులకు షాకిస్తున్నాయి. గత 10 రోజుల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 2024, మార్చిలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో బంగారం
Read Moreమహబూబాబాద్ జిల్లాలో కారు పార్టీ ఖాళీ?
మెల్లిమెల్లిగా మహబూబాబాద్ జిల్లాలో కారు పార్టీ ఖాళీ అవుతుంది. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేష్ రెడ్డి, మహబూబాబాద్ మున్సిపల్ ఛైర్మన్, డాక్
Read Moreనయీంనగర్ నాలా పనులు పూర్తి చేయాలి : నాయిని రాజేందర్ రెడ్డి
హనుమకొండ సిటీ,వెలుగు : హనుమకొండ లోని నయీంనగర్ నాలా పనులను పూర్తి చేసి వచ్చే వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని వరంగల్ పశ
Read More












