Telangana

ఆమెరికాలో జెట్ స్కీ ప్రమాదం.. కాజీపేట విద్యార్థి మృతి

అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన జెట్ స్కీ ప్రమాదంలో కాజీపేటకు చెందిన విద్యార్థి మృతి చెందాడు. కాజీపేటకు చెందిన పిట్టల వెంకటరమణ ఇండియానా పోలీస్‌లోని

Read More

అడ్డదారిలో ప్రమోషన్ కొట్టిండు.. ప్రణీత్ రావుపై డీఎస్పీ గంగాధర్ ఫిర్యాదు

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పోలీసు శాఖలో నలుగురు అధికారులు అడ్డదారిలో యాక్సిలరేటెడ్ ప్రమోషన్ పొందినట్లుగా రాష్ట్ర ప్రభుత్వానికి డీఎస్పీ గంగాధర్ ఫిర్యా

Read More

తెలంగాణ సమాజం ఛీత్కరించిన కేసీఆర్కు బుద్ది రాలేదు: బండి సంజయ్

కేసీఆర్ ను తెలంగాణ సమాజం ఛీత్కరించిన బుద్దిరాలేదని విమర్శించారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. పచ్చి అబద్దాలు, అభూతకల్పనలతో మళ్లీ ప్రజలను నమ్మించే యత్నం చే

Read More

ప్రణీత్ రావు కేసు విచారణ కోసం ప్రత్యేక బృందం

హైదరాబాద్: ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీస్ ఉన్నతాధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మంగళవారం రాత్రి ఆయనను పోలీసులు అరెస్

Read More

ముగ్గురు గంజాయి స్మగ్లర్ల అరెస్ట్

హనుమకొండ సిటీ, వెలుగు : గంజాయిని   సరఫరా చేస్తున్న  ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు   ఏసీపీ  దేవేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం హనుమక

Read More

వనదేవతలను దర్శించుకున్న అధికారులు

తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలను మంగళవారం ములుగు  అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీ దర్శించుకున్నారు. &n

Read More

ఇంటర్‌‌ సెంటర్లను పరిశీలించిన కలెక్టర్

నల్గొండ అర్బన్, వెలుగు: ఇంటర్మీడియట్ పరీక్షల్లో పొరపాట్లకు తావు ఇవ్వొద్దని కలెక్టర్ దాసరి హరిచందన సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలి

Read More

బీసీల గురించి మాట్లాడే హక్కు కవితకు లేదు : గండిచెర్వు వెంకన్న గౌడ్

నల్గొండ అర్బన్, వెలుగు: బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు లేదని, బీఆర్​ఎస్​  అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు ఏం చేశారని

Read More

నల్గొండ ఏఎంసీ చైర్మన్ గా జూకూరి రమేశ్

నల్గొండ అర్బన్/తిప్పర్తి, వెలుగు : నల్గొండ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా తిప్పర్తి మండలానికి చెందిన జూకూరి రమేశ్‌ను నియమిస్తూ &

Read More

తెలుగు రైతుబడికి ఐఐఐటీ ఢిల్లీ ఆహ్వానం

నల్గొండ, వెలుగు:  డిజిటల్ మీడియా వేదికల ద్వారా తెలుగు రైతులకు సమగ్ర వ్యవసాయ సమాచారం అందిస్తున్న ‘తెలుగు రైతుబడి’కి అరుదైన గౌరవం దక్కి

Read More

ట్రేడింగ్ పేరుతో భారీగా సైబర్ మోసాలు.. రూ. 5 కోట్లు కొట్టేశారు

హైదరాబాద్:  రోజురోజుకూ సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. సులువుగా డబ్బులు సంపాదించేందుకు కొందరు కేటుగాళ్లు సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. ఎంతో కష్టప

Read More

వైరా, సీతారామ ప్రాజెక్ట్ కాల్వకు రూ.100 కోట్లు

వైరా, వెలుగు : వైరా రిజర్వాయర్ కు సీతారామ ప్రాజెక్టు నుంచి సాగు, తాగునీరు అనుసంధానం చేసేందుకు ప్రత్యేక కాల్వ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 100 క

Read More

గుండాలకు నవాబ్‌ పేట నుంచి నీళ్లిస్తాం : బీర్ల అయిలయ్య

మోత్కూరు, వెలుగు:  గుండాల మండలానికి నవాబ్ పేట రిజర్వాయర్ నుంచి నీటి విడుదల చేస్తామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య చెప్పారు. మంగళవ

Read More