Telangana

ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలి : విజయభాస్కర్

అయిజ, వెలుగు: ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి మరొకరి ప్రాణాలు కాపాడాలని ఎస్ఐ విజయభాస్కర్  సూచించారు. రెడ్ క్రాస్ సొసైటీ, యూత్  సేవా

Read More

బంగారు రుద్రాక్ష మాల, వెండి పళ్లెం బహూకరణ

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జునస్వామికి ఆదివారం హైదరాబాద్ లోని బోయిన్​పల్లికి చెందిన ఉమారాజ్ యాదవ్ బంగారు రుద్రాక్ష మాల, ధనుంజయ్ గౌడ్ &n

Read More

బీఆర్ఎస్​కు నాగపురి కిరణ్​కుమార్ రాజీనామా

చేర్యాల, వెలుగు: బీఆర్ఎస్​కు మరో షాక్​ తగిలింది. ఆదివారం మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం కుమారుడు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కిరణ్ కుమార

Read More

దొంగ ఓట్లను తొలగించాలి : నర్సింహారెడ్డి

    ఎన్నికల అధికారిని కోరిన కాంగ్రెస్​ నేతలు పటాన్​చెరు(గుమ్మడిదల),వెలుగు: ఓటరు లిస్టులో దొంగ ఓట్లను గుర్తించి తొలగించాలని కాంగ్రెస్

Read More

బీజేపీలోకి టీబీజీకేఎస్​ లీడర్లు

కోల్​బెల్ట్, వెలుగు: నస్పూర్, క్యాతనపల్లి మున్సిపాలిటీకి చెందిన పలువురు టీబీజీకేఎస్​లీడర్లు బీజేపీలో చేరారు. ఆ పార్టీ జిల్లా ప్రెసిడెంట్ రాఘునాథ్ ​వెర

Read More

టెన్త్ విద్యార్థులకు ఆల్ ది బెస్ట్.. సజ్జనార్ ట్వీట్

తెలంగాణలో ఇవాళ్టి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.  ఈ క్రమంలో టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. పదో తరగతి పరీక్షలకు హాజరవుత

Read More

పిల్లలతో సహా తల్లి అదృశ్యం

పటాన్​చెరు(గుమ్మడిదల), వెలుగు: ఇద్దరు పిల్లలతో సహా తల్లి కనిపించకుండా పోయిన ఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల పీఎస్ ​పరిధిలో ఆదివారం జరిగింది. పోలీసులు

Read More

అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద 3 లక్షల నగదు సీజ్

కాగజ్ నగర్, వెలుగు: లోక్​సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో నగదు తరలింపు విషయంలో నిబంధనలు పాటించాలని, రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్తే సరైన డాక్యుమెంట్స్ ఉండా

Read More

పార్లమెంట్ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహిస్తాం : ​బదావత్​సంతోష్

    పోలింగ్ శాతం పెంచేందుకు ప్రత్యేక చర్యలు      సమావేశాల్లో జిల్లాల ఎన్నికల అధికారులు  మంచిర్యాల/ఆద

Read More

ఏడుపాయలలో భక్తుల సందడి

పాపన్నపేట, వెలుగు: ఏడుపాయల వనదుర్గామాత ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జనంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. ఉదయం నుంచే

Read More

జనక్​ ప్రసాద్​కు సన్మానం

కోల్​బెల్ట్/నస్పూర్, వెలుగు: ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్, వేజ్ బోర్డు శాశ్వత సభ్యుడు​బి.జనక్ ​ప్రసాద్​ను మినిమమ్​ వేజ్​అడ్వైజరీ బోర్డు చైర్మన్​గా నియమిం

Read More

సోషల్​ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టవద్దు

నారాయణపేట, వెలుగు: పార్లమెంట్  ఎన్నికల సందర్భంగా జిల్లాలో సోషల్​ మీడియాలో విద్వేషాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, దుష్ప్రచారం చేయవద్దని, ఇతరుల మనోభావా

Read More

ప్రజల పక్షాన పోరాడేది కమ్యూనిస్టులే: కూనంనేని

శంషాబాద్, వెలుగు: అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో విర్రవీగిన బీఆర్ఎస్ కు నేడు అభ్యర్థులు లేక విలవిలలాడుతుందని కొత్తగూడెం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశ

Read More