Telangana

మెడికల్ కాలేజీ పనులు కంప్లీట్​ చేయాలి : కోయ శ్రీహర్ష

నారాయణపేట, వెలుగు: మెడికల్  కాలేజీ పనులను త్వరగా కంప్లీట్​ చేయాలని కలెక్టర్  కోయ శ్రీహర్ష ఆదేశించారు. మండలంలోని అప్పక్ పల్లి వద్ద నిర్మిస్తు

Read More

మార్చి 16న నాగర్ కర్నూల్ లో మోదీ సభ

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : ఈనెల 16న నాగర్ కర్నూల్ ల్​కు ప్రధాని మోదీ వస్తున్నట్లు బీసీ కమిషన్  మాజీ సభ్యుడు ఆచారి తెలిపారు. మంగళవారం నెల్లికొండ

Read More

శివలింగంపై నిజాం శిలా శాసనం

అమ్రాబాద్, వెలుగు: నాగర్​కర్నూల్​ జిల్లా అమ్రాబాద్  టైగర్  రిజర్వ్ లో నిజాం కాలం నాటి శాసనం బయట పడినట్లు చరిత్ర బృందం కన్వీనర్  హరగోపాల

Read More

అక్కన్నపేట రైల్వేస్టేషన్​లో వన్ ప్రొడక్ట్ స్టాల్ ప్రారంభం

రామాయంపేట, వెలుగు: రామాయంపేట మండలం అక్కన్నపేట రైల్వే స్టేషన్ లో వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ లో భాగంగా స్టాల్​ను  ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వర్చ

Read More

నాగదేవతల విగ్రహ ప్రతిష్ఠాపనలో ఎమ్మెల్యే

జహీరాబాద్, వెలుగు: జహీరాబాద్ పట్టణంలోని కైలాసగిరి శివాలయం సమీపంలో ఏర్పాటు చేస్తున్న అష్టోత్తర సహస్ర నాగదేవత మందిరం, 1008 నాగదేవతల విగ్రహ ప్రతిష్ఠాపన క

Read More

నస్పూర్ మున్సిపల్​ కమిషనర్ రమేశ్ ​సస్పెన్షన్​

మంచిర్యాల, వెలుగు: నస్పూర్​ మున్సిపల్​కమిషనర్​గా పనిచేసిన తన్నీరు రమేశ్​సస్పెండయ్యారు. అక్రమంగా బిల్డింగ్​ పర్మిషన్​ జారీ చేసినందుకు ఆయనను సస్పెండ్​ చ

Read More

మహిళలను కోటీశ్వరులుగా మారుస్తం: భట్టి

రాష్ట్రంలో మహిళలను కోటీశ్వరులుగాచేయడమే కాంగ్రెస్​ సర్కారు లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రుణాలు తీసుకున్న మహిళలు దురదృష్టవశాత్

Read More

ఆసిఫాబాద్ అడవుల్లో కాలమ్నార్ బసాల్ట్ శిలలు

    మొదటి సారి దొరికిన అరుదైన శిలలు     భూమి పుట్టుక తెలుసుకునే అవకాశం     తిర్యాణి మండలం గిన్నేధరి అటవ

Read More

ఐకే రెడ్డి అనుచరులకు కేటీఆర్​ ఫోన్​

    కాంగ్రెస్​లో చేరేందుకు మాజీ మంత్రి ప్రయత్నాలు     భారీగా అనుచరులు వెళ్లే చాన్స్​     పార్టీ ఖాళీ కా

Read More

ఎండిన పొలం... గొర్రెల పాలు

చందుర్తి, వెలుగు: ముదురుతున్న ఎండలతో భూగర్భ జలాలు అడుగంటి వేసిన వరి పొలాలు  నెర్రెలు బారుతున్నాయి. రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో సుమారు

Read More

సీఏఏ.. ఏ మతానికీ వ్యతిరేకం కాదు: కిషన్ రెడ్డి

దేశంలో సీఏఏ అమలవుతోందని, ఇది మోదీ గ్యారంటీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఈ చట్టం ఏ మతానికి, వర్గానికి వ్యతిరేకం కాదన్నారు. బీజేప

Read More

కొడంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దొంగల బీభత్సం

కొడంగల్, వెలుగు: కొడంగల్ పట్టణంలోని లాహోటి కాలనీలో  దొంగలు బీభత్సం సృష్టించారు.  లాహోటీ కాలనీలోని ఓ ఇంట్లో చొరబడి సుమారు రూ. 3 లక్షల విలువ

Read More

అమిత్​ షా సభకు రాజాసింగ్, బాపురావు డుమ్మా

ఎల్బీస్టేడియంలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభకు అదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు. ఆదిలాబాద్ ఎంపీ టికెట్ ను ఇట

Read More