Telangana
39 మందితో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్
తెలంగాణలో నాలుగు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన పార్టీ హైకమాండ్ కర్నాటక, ఛత్తీస్గఢ్, కేరళ, ఈశాన్య రాష
Read Moreఓల్డ్ సిటీలో ప్రతి గల్లీని అభివృద్ధి చేస్తం : సీఎం రేవంత్రెడ్డి
హైదరాబాద్ ప్రతిష్టను పెంచుతం: సీఎం రేవంత్రెడ్డి పేద, మధ్యతరగతి ప్రజల కోసమే ఓల్డ్ సిటీకి మెట్రో ఓల్డ్ సిటీ అంటే పాతబస్తీ కాదు..ఇదే
Read Moreకానిస్టేబుల్ అభ్యర్థులు ఫేక్ బోనఫైడ్స్ అధికారుల రివెరిఫికేషన్
తెలంగాణాలో పోలీసు కొలువు దక్కించుకున్న 13,444 మంది అభ్యర్థుల్లో ఏఆర్, సివిల్ కానిస్టేబుల్ అభ్యర్థులు ఫిబ్రవరి 21 నుంచి శిక్షణ తీసుకుంటున్నారు. వీరి సర
Read Moreసమ్మక్క,సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ప్రారంభించిన కిషన్ రెడ్డి
ములుగు : సమ్మక్క – సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ తాత్కలిక క్యాంపస్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో
Read Moreబీజేపీలోకి సీతారాం నాయక్..?
వరంగల్: మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ బీజేపీలో చేరే అవకాశం ఉంది. ఇవాళ వరంగల్ వెళ్లిన ఆ పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ఇవాళ ఆయన నివాసానికి వెళ్లి
Read Moreతెలంగాణని హెల్త్ డిస్టినేషన్గా తీర్చిదిద్దుతాం: ఆరోగ్య శాక మంత్రి
తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సిహా ఈరోజు నిమ్స్ హాస్పిటల్ లో DSA ల్యాబ్, CPR స్కిల్ లాబ్స్ లను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రాన
Read Moreఅన్నారం బ్యారేజ్ ను పరిశీలించిన కేంద్ర బృందం
కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని బ్యారేజ్ లను రెండో రోజు పరిశీలిస్తుంది నేషనల్ డ్యామ్ సేప్టీ అథారిటీ టీమ్. ఇందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా అన్నారం బ్
Read Moreరోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకు మృతి..
నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ద్విచక్రవాహనంపై తండ్రి, కొడుకు ఆస్పత్రికి వెళ్తుండగా మార్గమధ్యలో రోడ్డు ప్రమాదం జరిగింది.
Read Moreవచ్చే ఎన్నికల్లో ఓటు వేయాలంటే.. ఓటర్ ఐడీకి ఆధార్ లింక్ తప్పనిసరా..?
ఓటర్ ఐడీకి ఆధార్ ను లింక్ చేయటంపై చాలా కాలంగా ఒక కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. ఓటర్ ఐడీకి ఆధార్ ను అనుసంధానం చేయాలని 2015లోనే ఈసీ నిర్ణయించింది. అయితే, ఆధా
Read Moreప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు.. మిమ్మల్ని నిద్రపోనియ్యమ్: ఎమ్మెల్సీ కవిత
ఆడపిల్ల శవంతో రాజకీయం చేసి.. ప్రజలను మభ్యపెట్టి ఒక పర్సెంట్ ఆగమాగం చేసి అధికారంలోకి వచ్చారని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
Read Moreఛాయా సోమేశ్వరాలయం.. యునెస్కో గుర్తింపు కోసం కేంద్రానికి లేఖ రాస్తా: కోమటిరెడ్డి
నల్లగొండ జిల్లా : ఛాయా సోమేశ్వర ఆలయానికి యునెస్కో గుర్తింపు కోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
Read Moreపసిడి ప్రియులకు షాక్.. తులం బంగారం రూ.60 వేలు
బంగారం కొనుగోలు దారులకు పసిడి ధరలు షాకిచ్చాయి. రానున్న రోజుల్లో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో గత వారం రోజులుగా బంగారం ధరలు పెరగుతూ వస్తున
Read Moreఈ ఏడాది నీటి కష్టాలు ఎందుకు.?
తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. రాష్ట్రంలో నిరుడు అక్టోబర్ నుంచి 54 శాతం లోటు వర్షపాతం నమోదు కావడం, సూపర్ ఎల్
Read More












