Telangana

రూ.50వేలకు మించితే పట్టుకునుడే.. ఎన్నికల కోడ్​ ఎఫెక్ట్​.. పోలీసుల తనిఖీలు

నగదు రిలీజ్‌‌కు ముగ్గురితో గ్రీవెన్స్‌‌ కమిటీ ప్రతిరోజు సాయంత్రం 4  గంటలకు మీటింగ్​  సరైన ఆధారాలు చూపిస్తే వెంటనే

Read More

తెలంగాణలో ఎంట్రెన్స్ ఎగ్జామ్స్​లో మార్పులు!

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మే , జూన్ నెలల్లో జరిగే ప్రవేశపరీక్షలపై లోక్​సభ ఎన్నికల ప్రభావం పడింది. ప్రధానంగా ఐసెట్ తో పాటు టీఎస్​ ఎప్ సెట్(ఎంసెట్)

Read More

​పాలనా దక్షతను చాటిన వందరోజుల పాలన

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు నెలల్లో పడిపోతుంది. ఏర్పడిన వెంటనే..కూలి పోతుందనే కారు కూతలు కూసిన  వారి గురించి  కొత్తగా చెప్పాల్సిన పని లేదు.

Read More

తెలంగాణలో ఇయ్యాల్టి నుంచి టెన్త్ ఎగ్జామ్స్

ఏప్రిల్​ 2 వరకు నిర్వహణ హాజరుకానున్న 5.08 లక్షల మంది స్టూడెంట్లు  ఐదు నిమిషాల వరకు  గ్రేస్ టైమ్​.. ఎగ్జామ్​ సెంటర్ల  వద్ద మూ

Read More

తెలంగాణలో కరెంట్ వాడకం కోటిన్నర యూనిట్లు పెరిగింది

ప్రతిరోజు 300 మిలియన్ యూనిట్లకు పైనే సరఫరా ఎండల తీవ్రత, అగ్రికల్చర్ వినియోగం పెరగడంతో ఫుల్ డిమాండ్ పవర్ బ్యాంకింగ్ పాలసీతో డిమాండ్ కు సరిపడా సర

Read More

వడగండ్లతో పలు జిల్లాల్లో పంట నష్టం

దెబ్బతిన్న వరి, మక్క, మామిడి  ఆదుకోవాలని సర్కార్​కు రైతుల వినతి     వేలాది ఎకరాల్లో నేలకొరిగిన వరి, మక్క వెలుగు, నెట్​

Read More

తెలంగాణకు వడగండ్ల ముప్పు .. నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు

వాతావరణ శాఖ వెల్లడి రాష్ట్రవ్యాప్తంగా పడిపోయిన టెంపరేచర్లు ఆదివారం పొద్దున్నుంచే మబ్బులు ఏడు జిల్లాల్లో కురిసిన వడగండ్ల వానలు  హైదర

Read More

ఇవాళ జగిత్యాలలో మోదీ సభ

ఏర్పాట్లను పరిశీలించిన బీజేపీ నేతలు  జగిత్యాల, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ విజయ

Read More

గేట్లు ఓపెన్ చేసినం ఇక పీసీసీ ప్రెసిడెంట్​గా రాజకీయం ఏంటో చూపిస్త: సీఎం రేవంత్​రెడ్డి

ప్రభుత్వాన్ని పడగొడ్తాం అంటే చూస్తూ ఊరుకోం నిజాం నవాబుకు నకలు కేసీఆర్​  1948 సెప్టెంబర్​ 17 లెక్కనే .. 2023 డిసెంబర్​ 3 కూడా కల్వకుంట్ల

Read More

బొమ్రాస్ పేటలో 920 ఎకరాల భూమి కబ్జా: మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా షామీర్పేట్ మండలం బొమ్రాస్ పేట  గ్రామంలో ఎన్నారై లకు చెందిన 920 ఎకరాల భూకబ్జాపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపి

Read More

బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల్ని ఆగమాగం చేసింది: స్పీకర్ గడ్డం ప్రసాద్

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి చేసి వికారాబాద్ జిల్లా ప్రాంత రైతులకు సాగునీరు అందించేలా కృషి చేస్తామని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆశాభా

Read More

యడ్యూరప్ప కేసులో సంచలనాలు 53 మందిపై లైంగిక వేధింపుల కేసులు

 గత కొన్ని రోజుల క్రితం కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్పపై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే.. ఆ కేసులో కొత్తగా ఓ విషయం వెలుగు చూసింది. తన 17ఏళ

Read More

విమానంలో సాంకేతిక లోపం.. గంట నుంచి లోపలే సీఎం రేవంత్, మంత్రులు

ముంభైలో ఈరోజు జరగనున్న రాహుల్ గాంధీ న్యాయ యాత్రలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. ఆయనతోపాటు మంత్రులు భట్టి, పొన్నం ప్రభాకర్ శంశాబాద్ ఏయిర్ పోర్ట్ క

Read More