Telangana
ఖమ్మం జిల్లాకు రూ.2.10 కోట్ల నిధులు : నామా నాగేశ్వరరావు
ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం, మధిర, పాలేరు నియోజకవర్గాలకు రూ.2.10 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ
Read Moreకొత్తగూడెం బల్దియాలో.. వీగిన అవిశ్వాసం
చుంచుపల్లి, వెలుగు : కొత్తగూడెం మున్సిపల్ చైర్&
Read Moreమిర్చి వ్యాపారి ఇంట్లో చోరీ
గద్వాల, వెలుగు: పట్టణంలోని శ్రీనివాస కాలనీకి చెందిన మిర్చి వ్యాపారి ఉప్పరి శ్రీనివాస్ ఇంట్లో చోరీ జరిగింది. ఇంటికి తాళం వేసి ఆదివారం ఆయన ఫ్యామిల
Read Moreప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలే : రాజర్షి షా, క్రాంతి
మెదక్ టౌన్, వెలుగు: ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్రాజర్షి షా అధికారులకు సూచించారు. సోమవారం మెదక్ కలెక్టర్ఆఫీసులో అడిష
Read Moreచెరువులో విష ప్రయోగంతో చేపలు మృతి
అమ్రాబాద్, వెలుగు: మండలంలోని మాచారం గ్రామ చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు విష ప్రయోగం చేయడంతో చేపలు చనిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామ శివారుల
Read Moreదేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టిండ్రు
హుస్నాబాద్, వెలుగు: దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టిన ప్రధాని నరేంద్రమోదీని గద్దె దించాలని కాంగ్రెస్, జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఢిల్లీలో రైతుల
Read Moreఇయ్యాల్టి నుంచి జమ్ములమ్మ బ్రహ్మోత్సవాలు
గద్వాల, వెలుగు: నడిగడ్డ ఇలవేల్పు జమ్ములమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ఈ నెల 24 వరకు నిర్వహించనున్నారు. ఆలయం దగ్గర అన్ని ఏర్పాట్లు కం
Read Moreఇసుక తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు
జడ్చర్ల, వెలుగు: ఉదండాపూర్ నుంచి జడ్చర్లకు ఫిల్టర్ ఇసుకను తరలిస్తున్న 10 టిప్పర్లను జడ్చర్ల పోలీ సులు పట్టుకున్నారు. ఉదండాపూర్ రిజ ర్వాయర్లో ఫిల్ట
Read Moreకేసీఆర్ హయాంలోనే కురుమల అభివృద్ధి : తన్నీరు హరీశ్రావు
గజ్వేల్, వెలుగు: మజీ సీఎం కేసీఆర్హయాంలోనే కురుమలు అభివృద్ధి సాధించారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం ఆయన సిద్దిపేట జిల్లా గజ్వేల్ప
Read Moreపల్లా దొంగ ఓట్లతో గెలిచిండు : కొమ్మూరి ప్రతాపరెడ్డి
చేర్యాల, వెలుగు: జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి దొంగ ఓట్లతో గెలిచాడని జనగామ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి ఆరో
Read Moreసీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
కోస్గి, వెలుగు: సీఎం రేవంత్రెడ్డి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. ఈ నెల 21న కోస్గికి సీఎం రాను
Read Moreకోరం లేని గ్రామసభ తీర్మానాల ఆమోదంపై వివరణ ఇవ్వండి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం హైదరాబాద్, వెలుగు: షెడ్యూల్డ్ ఏరియాల్లో కోరం లేకున్నా గ్రామసభ
Read Moreతెలంగాణకు నీళ్లు ఇవ్వొదని కృష్ణా బోర్డుకు ఏపీ లేఖ
హైదరాబాద్, వెలుగు : శ్రీశైలం, నాగార్జునసాగర్ జలశాయాల నుంచి ఈ నీటి సంవత్సరం (2023–24) లో తెలంగాణ వాటాకు మించి నీటిని వాడేసిందని ఏపీ ఆరోపించింది.
Read More













