Telangana
కేసీఆర్ నిర్వాకంతోనే కాలేశ్వరం కూలుతోంది : వెంకటరమణారెడ్డి
భద్రాద్రి కొత్తగూడెం/పాల్వంచ/మణుగూరు, వెలుగు : గత సీఎం కేసీఆర్ నిర్వాకంతోనే కాలేశ్వరం ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితికి చేరిందని కామారెడ్డి ఎమ్మెల
Read Moreఇల్లెందులో రెండు ఇండ్లలో చోరీ
ఇల్లెందు, వెలుగు : రెండు ఇండ్లలో చోరీ జరిగింది. ఈ ఘటన ఇల్లెందు మండల పరిధిలో ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తిలక
Read Moreపెండింగ్ మెస్ చార్జీలు విడుదల చేయాలని పీడీఎస్ యూ ఆధ్వర్యంలో నిరసన
ఖమ్మం టౌన్, వెలుగు : ప్రభుత్వ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు చెల్లించాల్సిన పెండింగ్ మెస్ చార్జీలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన
Read Moreగుండాలకు చేరుకున్న పగిడిద్దరాజు
గుండాల, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం యపలగడ్డ గ్రామం నుంచి ములుగు జిల్లా మేడారం వెళ్లిన సమ్మక్క భర్త పగి డిద్దరాజు ఆదివారం య
Read Moreరూ.50 లక్షల పరిహారం ఇవ్వాలి
జడ్చర్ల, వెలుగు: పోలేపల్లి సెజ్లో ఎవర్ ట్రోజన్ కంపెనీలో డ్యూటీ చేసి బైక్పై ఇంటికి వస్తుండగా యాక్సిడెంట్లో చనిపోయిన పసుపుల చంద్రశేఖర్
Read Moreబీజేపీతో ఉమ్మడి పాలమూరుకు ఒరిగిందేమీ లేదు : కాయితి విజయ భాస్కర్ రెడ్డి
కల్వకుర్తి, వెలుగు: బీజేపీతో ఉమ్మడి పాలమూరుకు ఒరిగిందేమీ లేదని కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాయితి విజయ భాస్కర్ రెడ్డి విమర్శించ
Read Moreఉద్యోగులకు పెండింగ్ డీఏలను ప్రకటించాలి : కె జంగయ్య
వనపర్తి టౌన్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న డీఏలను వెంటనే ప్రకటించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కె జంగయ్య డిమాండ్
Read Moreప్రమాదవశాత్తు జింక మృతి
మహబూబ్ నగర్ రూరర్, వెలుగు: మండలంలోని గాజులపేట అటవీ ప్రాంతం నుంచి తప్పిపోయి వచ్చిన జింకను కుక్కలు వెంబడించడంతో వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి పాలమూరు యూని
Read Moreతిమ్మప్ప దేవాలయంలో ఎమ్మెల్యే పూజలు
నారాయణపేట, వెలుగు: మండలంలోని ఎక్లాస్పూర్ గ్రామంలో తిమ్మప్పస్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి ప్రత్
Read Moreవైభవంగా మన్యంకొండ రథోత్సవం
మహబూబ్ నగర్ రూరర్, వెలుగు: మన్యంకొండ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామి వారి రథోత్సవం వైభవంగా జరిగింది. స్వామి వారి ఉత్సవ
Read Moreగాంధారి మైసమ్మకు ఘనంగా పూజలు
కోల్బెల్ట్, వెలుగు : ఆదివాసీ నాయక్ పోడ్వంశీయుల ఆరాధ్య దైవం గాంధారి మైసమ్మ జాతర సంబరం అంబరాన్నంటింది. మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామశివారు అటవీ ప్
Read Moreకార్మికుల సమస్యల పరిష్కారానికి ఐఎన్టీయూసీ కృషి
నస్పూర్, వెలుగు: సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి ఐఎన్టీయూసీ కృషి చేస్తోందని శ్రీరాంపూర్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ శంకర్ రావు తెలిపారు. ఆదివారం నస
Read Moreవిగ్రహాలు ధ్వంసం చేసిన దుండగులను శిక్షించాలని రాస్తారోకో
కాగజ్ నగర్, వెలుగు: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం బోరంపల్లి గ్రామంలో ఇటీవల మహాత్మా జ్యోతిరావు, సావిత్రిబాయి ఫూలే విగ్రహాలు ధ్వంసం చేసిన దుండగ
Read More












