Telangana
రెగ్యూలర్ సర్వీసులను తగ్గించినం : టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్
కొంత అసౌకర్యం కలిగే చాన్స్ ఉంది జనరల్ప్యాసింజర్లు సహకరించాలి హైదరాబాద్: టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా జనరల్ప్యాసింజర్లకు ర
Read Moreపంటలకు అగ్గి పెట్టుకోండి రైతులపై ఏఈ గుస్సా
కరెంట్ కోసం రోడ్డెక్కిన రైతులు కోతలు నిరసిస్తూ భైంసాలో ధర్నా భైంసా : నిర్మల్ జిల్లా భైంసాలో కరెంటు కోతలు నిరసిస్తూ ఇవాళ రైతులు
Read Moreఏపీ తెలంగాణ మధ్య మరో ట్రిబ్యూనల్ వద్దు
కేంద్రం గెజిట్ పై సుప్రీంకు ఏపీ విచారణ ఏప్రిల్ 30కి వాయిదా ఢిల్లీ: ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీ కోసం స్పెషల్ ట్రి
Read Moreటీజీవో ఎన్నికల్లో లొల్లి .. నామినేషన్లు స్వీకరించకుండా డోర్ లాక్
హైదరాబాద్: తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో గందరగోళం నెలకొంది. ఎల్బీనగర్ లోని పల్లవీగార్డెన్స్ లో ఇవాళ నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఇ
Read Moreబీజేపోళ్లకు పిచ్చిలేసింది : ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్
ప్రభాకర్ వెంటనే దీపాదాస్ మున్షీకి సారీ చెప్పాలి హైదరాబాద్: బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పై ఎమ్మెల్సీ, టీపీసీ
Read Moreతెలంగాణలో ఒంటరిగానే పోటీ .. కాషాయ జెండా ఎగరేస్తం : సీఎం హిమంత్ బిస్వ శర్మ
హైదరాబాద్: దేశంలో ఒకే గ్యారెంట్ నడుస్తదని.. అది మోడీ గ్యారెంట్ మాత్రమేనని అసోం సీఎం హిమంత్ బిస్వ శర్మ స్పష్టం చేశారు. బీజేపీ విజయ సంకల్ప
Read Moreపెద్దల సినిమా నటి అనుమానాస్పద మృతి
అడల్ట్ మూవీస్ ప్రముఖ నటి కాగ్నీ లిన్ కార్టర్ అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. గురువారం ఇటలీ దేశం పార్మా నగరం ఓహెచ్ ప్రాంతంలోని తన నివాసంలో సూసై
Read Moreత్వరలో రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం పనులు ప్రారంభం
ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు.
Read Moreఫిబ్రవరి 24న తెలంగాణకు అమిత్ షా
కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ టూర్ ఖారారైంది. 2024 ఫిబ్రవరి 24వ తేదీన హైదరాబాద్ కు రానున్నారు అమిత్ షా. పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ బీజే
Read Moreబీఆర్ఎస్తో బీజేపీ పొత్తంటే చెప్పుతో కొట్టండి : బండి సంజయ్
కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందని ఎవరైనా చెబితే వాళ్లను చెప్పుతో కొట్టండి
Read Moreపసుపు ఎక్స్ పోర్ట్ హబ్ గా నిజామాబాద్ : అర్వింద్
కాంగ్రెస్ పార్టీ పై ఎంపీ అర్వింద్ విమర్శలు గుప్పించారు. అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ హేమహేమీలు ఆ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నారని చెప్పారు. దాన్నీ
Read Moreఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా సీఎం రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన రెండో రోజూ ఫుల్ బిజీగా సాగుతోంది. రాష్ట్రానికి నిధులు రాబట్టడమే లక్ష్యంగా ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్ర
Read Moreజీహెచ్ఎంసీ సమావేశంలో చెత్త పై పంచాయతీ
జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో వాడివేడిగా చర్చ కొనసాగుతోంది. సమావేశంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా చర్చలు జరుగుతున్నాయి. సభలోని మేయర్ పొడియం వద్దకు వ
Read More













