V6 News

Telangana

కొడంగల్ లో నేడు సీఎం రేవంత్​ సభ

    రూ.4,324  కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన కోస్గి, వెలుగు: సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎనుముల రేవంత్ రెడ్డి మొదటి సారి

Read More

మెదక్ ఎంపీ స్థానం బీజేపీదే : రఘునందన్ రావు

నర్సాపూర్, వెలుగు: మెదక్ ఎంపీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేశారు. నర్సాపూర్ పట్టణంలో నిర్వ

Read More

కొమురవెల్లి మల్లన్న ఐదో ఆదివారం బుకింగ్ ఆదాయం రూ.56,03,330

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో ఐదో ఆదివారం సందర్భంగా శని, ఆది, సోమవారం రోజుల బుకింగ్ రూ.56,03,330 వచ్చినట్లు ఆలయ అధికారులు

Read More

ఆంధ్రాబ్యాంక్ ​లోన్​ ఫ్రాడ్ కేసులో 12 మంది రిమాండ్

రామచంద్రాపురం, వెలుగు: సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పరిధిలోని ఆంధ్రా బ్యాంక్ లోన్ ఫ్రాడ్ కేసులో 12 మందిని మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకొని రిమా

Read More

జాతరకు ప్లాస్టిక్​ను తీసుకెళ్లొద్దు : డీఈఓ వెంకటేశ్వర్లు

సంగారెడ్డి టౌన్, వెలుగు: మేడారం సమ్మక్క–సారక్క జాతరలో సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను, పాలిథిన్ క్యారీ బ్యాగులను తీసుకెళ్లొద్దని డీఈఓ వెంకటేశ్వర్లు స

Read More

లిఫ్ట్​ ఇరిగేషన్​ నిర్వహణ బాధ్యత రైతులదే : దామోదర రాజనర్సింహ

రాయికోడ్, వెలుగు: వర్షాధార పంటలు సాగు చేస్తున్న భూములకు లిఫ్ట్​ ఇరిగేషన్  ద్వారా నీరందిస్తామని, నిర్వహణ బాధ్యత రైతులు తీసుకోవాలని మంత్రి దామోదర ర

Read More

బోథ్​ మార్కెట్ ​చైర్మన్​గా బొడ్డు గంగారెడ్డి

బోథ్​, వెలుగు: బోథ్​ వ్యవసాయ మార్కెట్​కమిటీ చైర్మన్​గా మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్​సీనియర్​ నాయకుడు బొడ్డు గంగారెడ్డిని, వైస్ ​చైర్మన్​గా నేరడిగ

Read More

కరెంటు తీగలు పెట్టి కొండగొర్రెను హతమార్చిన ఐదుగురు అరెస్ట్

కాగజ్ నగర్, వెలుగు: పెంచికల్​పేట్ మండలం లోడ్ పల్లి గ్రామంలో విద్యుత్ తీగలు అమర్చి కొండగొర్రెను హతమార్చిన ఇద్దరు నిందితులను ఫారెస్ట్ అధికారులు అరెస్ట్

Read More

ఈస్ గాం ఏజెన్సీలో వేసిన అక్రమ వెంచర్ తొలగింపు

    ‘వెలుగు’ కథనంపై రెవెన్యూ అధికారుల చర్యలు ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం ఈస్ గాం ఏజెన్సీ గ్రామ

Read More

అలేఖ్య హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయండి

    కలెక్టర్​కు కుటుంబ సభ్యులు, ప్రజాసంఘాల వినతి నిర్మల్, వెలుగు: ఇటీవల ఖానాపూర్​లో నడిరోడ్డుపై దారుణ హత్యకు గురైన అలేఖ్య కేసు విచార

Read More

ఏఈపై చర్యలు తీసుకోండని భైంసాలో రైతుల ఆందోళన

భైంసా, వెలుగు:  24 గంటలకు పైగా వ్యవసాయానికి కరెంటు రావడం లేదని.. కరెంటు ఇవ్వాలని కోరిన రైతులపై ఆ శాఖ భైంసా రూరల్​ఏఈ రాంబాబు చిందులు తొక్కారు. &ls

Read More

కరీంనగర్​లో భారీ అగ్ని ప్రమాదం

కరీంనగర్/కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్‌లో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. నిరుపేదల కష్టార్జిత

Read More

ఫిబ్రవరి 22 నుంచి సీపీఎం స్టేట్ ప్లీనరీ

హైదరాబాద్, వెలుగు: ఈనెల 22, 23 తేదీల్లో సీపీఎం స్టేట్ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. హైదరాబాద్​ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో  జరిగే ఈ సమావేశ

Read More