Telangana
కొడంగల్ లో నేడు సీఎం రేవంత్ సభ
రూ.4,324 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన కోస్గి, వెలుగు: సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎనుముల రేవంత్ రెడ్డి మొదటి సారి
Read Moreమెదక్ ఎంపీ స్థానం బీజేపీదే : రఘునందన్ రావు
నర్సాపూర్, వెలుగు: మెదక్ ఎంపీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేశారు. నర్సాపూర్ పట్టణంలో నిర్వ
Read Moreకొమురవెల్లి మల్లన్న ఐదో ఆదివారం బుకింగ్ ఆదాయం రూ.56,03,330
కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో ఐదో ఆదివారం సందర్భంగా శని, ఆది, సోమవారం రోజుల బుకింగ్ రూ.56,03,330 వచ్చినట్లు ఆలయ అధికారులు
Read Moreఆంధ్రాబ్యాంక్ లోన్ ఫ్రాడ్ కేసులో 12 మంది రిమాండ్
రామచంద్రాపురం, వెలుగు: సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పరిధిలోని ఆంధ్రా బ్యాంక్ లోన్ ఫ్రాడ్ కేసులో 12 మందిని మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకొని రిమా
Read Moreజాతరకు ప్లాస్టిక్ను తీసుకెళ్లొద్దు : డీఈఓ వెంకటేశ్వర్లు
సంగారెడ్డి టౌన్, వెలుగు: మేడారం సమ్మక్క–సారక్క జాతరలో సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను, పాలిథిన్ క్యారీ బ్యాగులను తీసుకెళ్లొద్దని డీఈఓ వెంకటేశ్వర్లు స
Read Moreలిఫ్ట్ ఇరిగేషన్ నిర్వహణ బాధ్యత రైతులదే : దామోదర రాజనర్సింహ
రాయికోడ్, వెలుగు: వర్షాధార పంటలు సాగు చేస్తున్న భూములకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరందిస్తామని, నిర్వహణ బాధ్యత రైతులు తీసుకోవాలని మంత్రి దామోదర ర
Read Moreబోథ్ మార్కెట్ చైర్మన్గా బొడ్డు గంగారెడ్డి
బోథ్, వెలుగు: బోథ్ వ్యవసాయ మార్కెట్కమిటీ చైర్మన్గా మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్సీనియర్ నాయకుడు బొడ్డు గంగారెడ్డిని, వైస్ చైర్మన్గా నేరడిగ
Read Moreకరెంటు తీగలు పెట్టి కొండగొర్రెను హతమార్చిన ఐదుగురు అరెస్ట్
కాగజ్ నగర్, వెలుగు: పెంచికల్పేట్ మండలం లోడ్ పల్లి గ్రామంలో విద్యుత్ తీగలు అమర్చి కొండగొర్రెను హతమార్చిన ఇద్దరు నిందితులను ఫారెస్ట్ అధికారులు అరెస్ట్
Read Moreఈస్ గాం ఏజెన్సీలో వేసిన అక్రమ వెంచర్ తొలగింపు
‘వెలుగు’ కథనంపై రెవెన్యూ అధికారుల చర్యలు ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం ఈస్ గాం ఏజెన్సీ గ్రామ
Read Moreఅలేఖ్య హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయండి
కలెక్టర్కు కుటుంబ సభ్యులు, ప్రజాసంఘాల వినతి నిర్మల్, వెలుగు: ఇటీవల ఖానాపూర్లో నడిరోడ్డుపై దారుణ హత్యకు గురైన అలేఖ్య కేసు విచార
Read Moreఏఈపై చర్యలు తీసుకోండని భైంసాలో రైతుల ఆందోళన
భైంసా, వెలుగు: 24 గంటలకు పైగా వ్యవసాయానికి కరెంటు రావడం లేదని.. కరెంటు ఇవ్వాలని కోరిన రైతులపై ఆ శాఖ భైంసా రూరల్ఏఈ రాంబాబు చిందులు తొక్కారు. &ls
Read Moreకరీంనగర్లో భారీ అగ్ని ప్రమాదం
కరీంనగర్/కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్లో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. నిరుపేదల కష్టార్జిత
Read Moreఫిబ్రవరి 22 నుంచి సీపీఎం స్టేట్ ప్లీనరీ
హైదరాబాద్, వెలుగు: ఈనెల 22, 23 తేదీల్లో సీపీఎం స్టేట్ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే ఈ సమావేశ
Read More













