Telangana

గుడ్ న్యూస్.. మార్చి 11న ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభం

ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం స్పీడ్ పెంచింది. ఇప్పటికే నాలుగు గ్యారంటీలను అమలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి మరో గ్యారంటీ అమలుపై కసరత్తు చేస్తు

Read More

జేఈఈ మెయిన్స్ దరఖాస్తుకు నేడే లాస్ట్ డేట్

జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షలు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఎన్‌టీఏ నిర్వహించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐ

Read More

టీఎస్ఆర్టీసీకి ఐదు నేషనల్ ఎక్స్లెన్స్ అవార్డులు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC)కి జాతీయ స్థాయి అవార్డుల పంట పండింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్‌ ఆఫ్‌ స్టేట్‌

Read More

తెలంగాణలో పోటీ చేయాలని రాహుల్​కు వినతి

నిజామాబాద్, వెలుగు: పార్లమెంట్​ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాల్సిందిగా రాహుల్​గాంధీని ఇండియన్​ఓవర్సీస్​కాంగ్రెస్​ లీడర్లు కోరారు. రెండు రోజుల పర్య

Read More

మేడిగడ్డ పేరుతో బీఆర్ఎస్, కాంగ్రెస్​ డ్రామా

కొత్త రేషన్​కార్డులు ఇవ్వకుండా స్కీమ్​లకు లింక్​ ఎందుకు? కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కామారె

Read More

ప్రజలకు మంచి పాలన అందిస్తాం : సీఎం భట్టి విక్రమార్క 

6 గ్యారంటీలను అమలు చేసి తీరుతాం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  ముదిగొండ, వెలుగు : ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని, ప్రజలకు మంచిపాలన అం

Read More

రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు: విచారణకు హాజరైన డైరెక్టర్ క్రిష్

గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న  డైరెక్టర్​ జాగర్లమూడి రాధాకృష్ణ(క్రిష్&z

Read More

నాకు ముందస్తు బెయిల్‌‌‌‌ ఇవ్వండి : హైకోర్టులో సినీ డైరెక్టర్ క్రిష్‌‌‌‌ పిటిషన్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: రాడిసన్‌‌‌‌ హోటల్‌‌‌‌లో డ్రగ్స్‌‌‌‌ వ్యవహారంలో పోలీసులు తనను అరెస్ట్ చే

Read More

మెదక్​ జిల్లాలో పోలీస్​యాక్టు అమలు

మెదక్ టౌన్, వెలుగు: మెదక్​జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా ఈనెల మార్చి 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్​యాక్టు అమలులో ఉంటుందని ఎస్పీ బాలస్వామి &nb

Read More

భువనగిరి ఎంపీ సీటు గెలిపించి మోదీకి గిఫ్ట్ ఇయ్యాలె : బూర నర్సయ్య గౌడ్

కొమురవెల్లి, వెలుగు: భువనగిరి ఎంపీ సీటు గెలిపించి పీఎం మోదీకి గిఫ్ట్ ఇవ్వాలని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం కొమురవ

Read More

జాతర ఆదాయం రూ.5లక్షలు 

హుజూరాబాద్ రూరల్, వెలుగు : హుజూరాబాద్ మండలం జూపాకలో ఇటీవల నిర్వహించిన సమ్మక్క–సారలమ్మ  జాతర ఆదాయం రూ.5,53,855 వచ్చినట్లు దేవాదాయశాఖ ఈవో సుధ

Read More

ప్రజాభవన్​లోని ప్రజావాణికి 1,509 ఫిర్యాదులు

పంజాగుట్ట, వెలుగు: బేగంపేటలోని ప్రజాభవన్​లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణికి మొత్తం1,509 ఫిర్యాదులు అందాయి. వీటిలో ఎక్కువ శాతం భూసమస్యలు, ఉద్యోగాలు,

Read More

నర్సరీ ఖాళీ చేసేందుకు బీఆర్ఎస్ లీడర్ రూ. కోటిన్నర డీల్

ఘట్ కేసర్, వెలుగు: సర్కార్ నర్సరీని ఖాళీ చేసేందుకు బీఆర్ఎస్ కు చెందిన మున్సిపల్ చైర్ పర్సన్, కమిషనర్ రియల్టర్ తో  రూ. కోటిన్నర డీల్ కుదుర్చుకున్న

Read More