Telangana
ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీలో శ్రమదానం
ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం రోడ్డు నెంబర్ 7 లో శ్రమదానం
Read Moreసివిల్ తగాదాల్లో జోక్యం.. ఇబ్రహీంపట్నం సీఐపై వేటు
రాచకొండ: ఇబ్రహీంపట్నం సీఐ ఆంజనేయులుపై వేటు పడింది. సివిల్ తగాదాల్లో జోక్యం చేసుకున్న సీఐ ఆంజనేయులుపై రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి సీరియస్ అయ్యారు
Read Moreఫిబ్రవరి 20 నుంచి బీజేపీ రథయాత్ర
యాదాద్రి, వెలుగు: బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భువనగిరి లోక్సభ నియోజకవర్గంలో చేపట్టనున్న రథయాత్ర ఈ న
Read Moreమినీ ట్యాంక్ బండ్ ఆహ్లాదానికి కేరాఫ్
నిజామాబాద్ సిటీలోని రఘునాథ చెరువుకు మరమ్మతులు చేయించిన తర్వాత పర్యాటకుల తాకిడి పెరిగింది. సాయంత్రం వేళలో అందమైన లైటింగ్, వాటర్ వ్యూ పాయింట్పర్
Read Moreమేడారం జాతరకు యాదగిరిగుట్ట బస్సులు
యాదగిరిగుట్ట, వెలుగు: ప్రభుత్వ ఆదేశాల మేరకు మేడారం జాతర కోసం యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోకు చెందిన60 బస్సులు, 160 మంది ఉద్యోగులు స్పెషల్ డ్యూట
Read Moreఇయ్యాల్టి నుంచి పాతగుట్ట బ్రహ్మోత్సవాలు
21న ఎదుర్కోలు, 22న కల్యాణం, 23న రథోత్సవం యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట దేవస్థానానికి అనుబంధ ఆలయమైన పాతగుట్ట శ్రీలక్ష్మీనరసి
Read Moreయాదాద్రి నుంచి అయోధ్యకు తరలిన భక్తులు
యాదాద్రి, వెలుగు: భువనగిరి పార్లమెంట్ నుంచి అయోధ్యలో శ్రీరామచంద్రుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో బయలుదేరి వెళ్లారు. అయోధ్యకు వెళ్ల
Read Moreనూతన వధూవరులకు డిప్యూటీ సీఎం ఆశీర్వచనం
కల్లూరు, వెలుగు : తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, శ్ర
Read Moreమేడారం జాతరకు వెళ్తూ గుండెపోటుతో ఒకరి మృతి
కూసుమంచి, వెలుగు : మేడారం జాతరకు వెళ్తూ గుండెపోటుతో ఓ వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ఈశ్వరమాధారం శివారులో ఆదివారం జరిగింది. మృతు
Read Moreఇవాళ మేడారానికి పగిడిద్దరాజు
గుండాల, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం యాపలగడ్డ నుంచి పగిడిద్దరాజు నేడు బయలుదేరనున్నాడు. సమ్మక్క భర్త, సారలమ్మ తండ్రి అయిన పగ
Read Moreగిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తా : వంశీకృష్ణ
అచ్చంపేట, వెలుగు: నల్లమల ప్రాంతంలో వెనకబడిన గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తానని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు. ఆదివారం గిరిజన సేవా సం
Read Moreఇవ్వాల్టి నుంచి మన్యంకొండ బ్రహ్మోత్సవాలు
నేటి నుంచి మన్యంకొండ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ ఆధ్
Read Moreనిజామాబాద్ ఎంపీగా అరవింద్ వద్దు.. కలకలం రేపుతున్న కరపత్రాలు
జగిత్యాల జిల్లా మెట్పల్లి గ్రామంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కు వ్యతిరేకంగా పంపీణీ చేసిన కరపత్రాలు కలకలం రేపుతున్నాయి. నిజామాబాద్ ఎంపీగా అరవింద్ వ
Read More












