రాచకొండ: ఇబ్రహీంపట్నం సీఐ ఆంజనేయులుపై వేటు పడింది. సివిల్ తగాదాల్లో జోక్యం చేసుకున్న సీఐ ఆంజనేయులుపై రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి సీరియస్ అయ్యారు. దీంతో ఫిబ్రవరి 19వ తేదీ సోమవారం ఉదయం సీఐ ఆంజనేయులునుహెడ్ క్వార్టర్ కు అటాచ్ చేశారు. ఈ మేరకు తరుణ్ జోసీ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం ఇబ్రహీంపట్నం ఇంచార్జ్ గా యాచారం ఇన్స్పెక్టర్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు.
సివిల్ తగాదాల్లో జోక్యం.. ఇబ్రహీంపట్నం సీఐపై వేటు
- హైదరాబాద్
- February 19, 2024
లేటెస్ట్
- ముగిసిన మావోయిస్టు రవి విప్లవ ప్రస్థానం
- అధికారం పోయినా తలపొగరు తగ్గలే : కాంగ్రెస్ పార్టీ
- రఘురాంరెడ్డి తరఫున హీరో వెంకటేశ్ బిడ్డ ప్రచారం
- మోదీ బ్రహ్మచారి కాబట్టే.. రామున్నొక్కడినే ప్రతిష్ఠించిండు
- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, పల్లాకు .. హైకోర్టు నోటీసులు
- లోన్ యాప్స్ వేధింపులు తట్టుకోలేక స్టూడెంట్ ఆత్మహత్య
- అమ్ముడుపోయిన నేతల మాటలు నమ్మకండి : సంపత్కుమార్
- మోదీ మాటలు ప్రధాని పదవికి కళంకం తెచ్చేలా ఉన్నయ్ : మంత్రి పొన్నం ప్రభాకర్
- ఎన్నికల తర్వాత సింగరేణిలో ఇండ్ల పట్టాలు : వివేక్ వెంకటస్వామి
- కేంద్రం తెలంగాణకు ఇచ్చిందేం లేదు .. సీఎం రేవంత్ ట్వీట్
Most Read News
- ఇస్రోలో ఉద్యోగాలు, జీతం రూ.56వేలు..అప్లయ్ చేసుకోండిలా
- టీ20 వరల్డ్ కప్.. ఆఫ్ఘనిస్తాన్ టీమ్ ఇదే
- వాట్సాప్లో కొత్త రూల్స్: ఇలా చేస్తే ఆటోమేటిక్గా మీ అకౌంట్ బ్లాక్..!
- కొత్త కారు : మారుతీ స్విఫ్ట్ 2024 మోడల్ బుకింగ్స్ ఓపెన్
- T20 World Cup 2024: క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం.. సెలెక్టర్లను ఏకిపారేసిన రాయుడు
- T20 World Cup 2024: అలుపెరగని శ్రామికుడు.. ప్రపంచ కప్ జట్టులో చోటుపై శాంసన్ ఎమోషనల్ పోస్ట్
- కెప్టెన్గా మిచెల్ మార్ష్.. టీ20 వరల్డ్ కప్కు ఆస్ట్రేలియా టీమ్ ఇదే
- కామెడీ కాదు సీరియస్ : పాకిస్తాన్ మిషన్ మూన్.. శుక్రవారమే ప్రారంభం
- IPL 2024: టీమిండియాకు కలిసి రానున్న ముంబై, బెంగళూరు ఓటములు
- Varuthini ekadashi 2024: మే 4 వరూథిని ఏకాదశి.. ఆరోజు ఏం చేయాలంటే..