యాదగిరిగుట్ట, వెలుగు: ప్రభుత్వ ఆదేశాల మేరకు మేడారం జాతర కోసం యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోకు చెందిన60 బస్సులు, 160 మంది ఉద్యోగులు స్పెషల్ డ్యూటీపై వెళ్లారని యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాస్ గౌడ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. డిపో పరిధిలో ఈ నెల 18 నుంచి 25 వరకు 30 బస్సులు మాత్రమే నడుస్తాయని పేర్కొన్నారు. వారం రోజుల పాటు బస్సులు, సిబ్బంది కొరత కారణంగా కలిగే అసౌకర్యాన్ని భక్తులు అర్థం చేసుకోవాలని కోరారు
మేడారం జాతరకు యాదగిరిగుట్ట బస్సులు
- నల్గొండ
- February 19, 2024
లేటెస్ట్
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- Shahid Kapoor: ప్రేమ పేరుతో ఇద్దరు హీరోయిన్స్ మోసం చేశారు.. షాహిద్ షాకింగ్ కామెంట్స్
- పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం..ముగ్గురు మహిళలు మృతి
- పద్మశ్రీ కిన్నెర మొగులయ్యకు కేటీఆర్ ఆర్థిక సాయం
- మండుతున్న ఎండలు.. వడదెబ్బతో రెండు టన్నుల చేపలు మృతి
- కేసీఆర్ బీజేపీతో కుమ్మకైండు : ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
- రాష్ట్రంలో బీజేపీకి సానుకూల పరిస్థితి ఉంది: కిషన్రెడ్డి
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- ఫోన్ వాడొద్దని చెప్పినందుకు అన్నను గొడ్డలితో నరికి చంపిన 14ఏళ్ల బాలిక
- Manjummel Boys Telugu OTT: OTTకి వచ్చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- Weather Alert: ఏపీ ప్రజలు జాగ్రత్త.. ఆదివారం తీవ్ర వడగాలులు