Telangana
శివనామస్మరణతో మార్మోగిన చెర్వుగట్టు
భక్తి శ్రద్ధలతో అగ్ని గుండం తొక్కే ఘట్టం నార్కట్ పల్లి, వెలుగు: చెర్వుగట్టు క్షేత్రం శివ నామస్మరణతో మార్మోగింది. హరహర మహాదేవ.. శం
Read Moreఫిబ్రవరి 26 నుంచి ఓయూలో నేషనల్ సెమినార్
ఓయూ,వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ సోషియాలజీ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో ‘ తెలంగాణ పునర్నిర్మాణం– అభివృద్
Read Moreఇబ్రహీంపట్నంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచ్ ఓపెన్
హైదరాబాద్, వెలుగు : పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన కొత్త శాఖను సోమవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రారంభించింది. కార్యక్రమానికి బ్యాంక్ హైదరాబాద్ జోన
Read Moreజ్యోతిష్య అవార్డులకు నామినేషన్ల ఆహ్వానం
హైదరాబాద్, వెలుగు : మార్చి10న హైదరాబాద్ లోని నాంపల్లి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జ్యోతిష్య పురస్కార వేడుక, సెమినార్ నిర్వహించనున్నట్ల
Read Moreఅంపశయ్యపై చెంచులు..పదేండ్ల క్రితం 12వేల జనాభా.. ప్రస్తుతం 9వేలకు!
ఉపాధి లేక, అర్ధాకలితో బతుకీడుస్తున్నరు పోషకాహారం లేక ప్రాణాలిడుస్తున్నరు ఇలాగే ఉంటే చె
Read Moreపుస్తకం తరగని సంపద.. బుక్ ఫెయిర్ ముగింపు సభలో మంత్రి పొన్నం
ముషీరాబాద్,వెలుగు: పుస్తకం తరగని సంపద అని.. మేథో సంపత్తికి ఎంతో దోహదపడుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. నేటితరం పిల్లలు సెల్ ఫోన్
Read Moreజవహర్ నగర్ కార్పొరేషన్ మేయర్ పై నెగ్గిన అవిశ్వాసం
నాటకీయ పరిణామాల మధ్య అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జవహర్ నగర్, వెలుగు: జవహర్ నగర్ కార్పొరేషన్  
Read Moreప్రజావాణిలో 82 ఫిర్యాదులు
హైదరాబాద్, వెలుగు: బల్దియా జోనల్, సర్కిల్ ఆఫీసుల్లో సోమవారం ప్రజావాణి లో మొత్తం 82 ఫిర్యాదులు వచ్చాయి. చార్మినార్ జోన్ లో 3, సికింద్రాబాద్
Read Moreరేపు గుంటూరు–వరంగల్ స్పెషల్ ట్రైన్
సికింద్రాబాద్, వెలుగు: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే గుంటూరు- – వరంగల్ మధ్య వన్వే లో స్పెషల్ ట్రైన్(నం. 07016) నడుపుతుంది. బుధవ
Read Moreకాగజ్ నగర్ శివారులోని ఏజెన్సీలో బాజాప్తా వెంచర్
ఐదెకరాల్లో చదును చేసి ప్లాట్లు చోద్యం చూస్తున్న రెవెన్యూ యంత్రాంగం ఆసిఫాబాద్/కాగజ్ నగర్, వెలుగు:
Read Moreఏపీ కాలేజీ ఆఫ్ జర్నలిజం కోర్సులకు అడ్మిషన్లు షురూ
హైదరాబాద్, వెలుగు: జర్నలిజంలో ఆసక్తి కలిగినవారు కోర్సుల్లో చేరేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు ఏపీ కాలేజ్ఆఫ్జర్నలిజం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్
Read Moreమీటింగ్లపై మేయర్ కే చెప్పకుంటే ఎట్ల.. అధికారుల తీరుపై విజయలక్ష్మి ఆగ్రహం
అధికారుల జవాబులకు మేయర్ తో పాటు సభ్యులు అసంతృప్తి బల్దియాకు ఆదాయం రావడం లేదన్న పలువురు కార్పొరేటర్లు పలు అంశాలపై హౌస్ కమిటీలు వేస్తామని
Read Moreనుమాయిష్లో మహిళలను వేధించిన 55 మంది పోకిరిలకు జైలు శిక్ష
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో 49 రోజుల పాటు కొనసాగిన నుమాయిష్ ఫిబ్రవరి 18వ తేదీ ఆదివారంతో ముగిసింది. ప్రతి సంవత్సరం 46 రోజులు కొనసా
Read More












