V6 News

Telangana

చిల్లేపల్లి పీఏసీఎస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ అవినీతి చేసిండు : డైరెక్టర్లు

సూర్యాపేట, వెలుగు: చిల్లేపల్లి పీఏసీఎస్ చైర్మన్, సీఈవో అవినీతికి పాల్పడ్డారని, వారిపై చర్యలు తీసుకోవాలని డైరెక్టర్లు కోరారు. సోమవారం ప్రజావాణిలో కలెక్

Read More

కోదాడలో ఉద్రిక్తత..జుట్లు పట్టుకుని తన్నుకున్న మహిళలు..

సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో ఉద్రిక్తత నెలకొంది. గుడిబండ గ్రామంలో మాజీ ఎంపీపీ కవిత పై గ్రామస్తులు దాడికి యత్నించారు. గుడిబండ గ్రామంలో నాయి బ్రాహ్మణు

Read More

పార్లమెంట్​ఎన్నికల్లో బీఆర్ఎస్ దే విజయం : పోచారం శ్రీనివాస్​రెడ్డి

పిట్లం,వెలుగు: వచ్చే పార్లమెంట్​ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్​అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని మాజీ స్పీకర్,​ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివ

Read More

యాదగిరి కొండపైకి ఆటోలను అనుమతించాలని ఆటో డ్రైవర్లు డిమాండ్

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరి కొండపైకి ఆటోల రాకపోకలను అనుమతించాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు.సోమవారం ఈవో రామకృష్ణారావును కలిసి వినతిపత్రం అందజ

Read More

రాజకీయం, అధికారం శాశ్వతం కాదు : పొన్నం ప్రభాకర్

ఎల్కతుర్తి (భీమదేవరపల్లి), వెలుగు : రాజకీయం, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, అనవసరంగా ఎగిరిపడితే ప్రజలు ఇంట్లో కూర్చోబెడుతారని మంత్రి పొన్నం ప్రభాకర్&zw

Read More

సాగర్​ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయాలి : జూలకంటి రంగారెడ్డి

హాలియా, వెలుగు: నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు ద్వారా నీటిని విడుదల చేయాలని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు.సోమవారం నల్గొండ జి

Read More

నార్సింగీలో రెచ్చిపోయిన దొంగలు..

 రంగారెడ్డి జిల్లా నార్సింగీలో దొంగలు రెచ్చిపోయారు. హైదర్ షా కోర్ట్  భాగ్య నగర్ కాలనీలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏటీఎంలో చోరీకి ప్రయత్నించారు &

Read More

గ్రీవెన్స్​ దరఖాస్తుల పరిష్కారంపై దృష్టి పెట్టాలి : ప్రియాంక అల

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : గ్రీవెన్స్​లో వచ్చిన దరఖాస్తులపై ఆఫీసర్లు దృష్టి సారించాలని కలెక్టర్ ​ప్రియాంక అల ఆదేశించారు.కలెక్టరేట్​లో సోమవారం గ్రీవ

Read More

అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో తుమ్మల పర్యటన

అశ్వారావుపేట వెలుగు: అశ్వారావుపేట, దమ్మపేట ప్రాంతాలు భవిష్యత్తులో  హార్టికల్చర్​ హబ్​ గా మారుతాయని వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావుఅన్నారు.

Read More

బిందెలతో మిషన్​భగీరథ డీఈ ఆఫీసు ఎదుట మహిళల ధర్నా

భద్రాచలం, వెలుగు :పట్టణంలోని ఇందిరానగర కాలనీకి చెందిన మహిళలు సోమవారం ఖాళీ బిందెలతో మిషన్​భగీరథ ఆఫీస్​ ఎదుట ధర్నా నిర్వహించారు. మిషన్​భగీరథ పైపులు ఉన్న

Read More

పెండింగ్​ స్కాలర్​షిప్స్​,ఫీజు రీయింబర్స్​ మెంట్​ కోసం ధర్నా

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పెండింగ్​లో ఉన్న రూ. 7,800కోట్ల స్కాలర్​ షిప్స్​, ఫీజు రీయింబర్స్​మెంట్​ బకాయిలను ప్రభుత్వం రిలీజ్​ చేయాలని ఎస్​ఎఫ్​ఐ జి

Read More

రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

    90 వేల మంది రాక.. దర్శనానికి 8 గంటలు  వేములవాడ, వెలుగు: వేములవాడ రాజన్న ఆలయం సోమవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. సుమార

Read More

కాంగ్రెస్ పార్టీలోకి క్యాతన్ పల్లి మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు

చెన్నూరు నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ దిశగా పయనిస్తుంది. చెన్నూరు

Read More