Telangana
పోలవరం ముంపుపై జాయింట్ సర్వే చేయాలి
పీపీఏ సమావేశంలో తెలంగాణ పట్టు హైదరాబాద్, వెలుగు: పోలవరం బ్యాక్వాటర్తో తెలంగాణ భూ భాగంలో తలెత్తే ముంపుపై జాయింట్సర్వే చేయాల్సిందేనని తెలంగాణ
Read More317 జీఓను సవరిస్తారా లేదా? ఎంపీ బండి సంజయ్ డిమాండ్
గంగాధర, వెలుగు: ఉద్యోగులు, టీచర్లను ఇబ్బందులకు గురిచేస్తున్న 317 జీఓను రాష్ట్ర ప్రభుత్వం సవరించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ డి
Read Moreకాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ఓయూలోని అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద ఉద్యోగుల నిరసన ఓయూ, వెలుగు: తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఉస్మానియా వర్సిటీలోని కాంట్రాక్ట
Read Moreకొండగట్టు అంజన్న ఆదాయం రెండింతలు
కొండగట్టు, వెలుగు: కొండగట్టు అంజన్న ఆలయ ఆదాయం భారీగా పెరిగింది. ఆలయ ప్రాంగణంలోని షాపులకు అధికారులు సోమవారం వేలం పాట నిర్వహించగా, నిర్వాహకులు పోటీపడ్డా
Read Moreహైదరాబాద్ను అభివృద్ధి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే: భట్టి
విలువైన భూములను బీఆర్ఎస్ కొల్లగొట్టింది గ్రేటర్ను ప్రపంచ పర్యాటక కేంద్రంగా మారుస్తామని వెల్లడి ముషీరాబాద్/సికింద్రాబ
Read Moreఎస్సీ, ఎస్టీ, బీసీ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు : భట్టి
భూ నిర్వాసితులకు సరైన పరిహారం ఇస్తం పరిశ్రమలు, ఐటీపై మంత్రి శ్రీధర్బాబుతో కలిసి సమీక్ష హైదరాబాద్, వెలుగు: ఎస్స
Read Moreఫీజు రీయింబర్స్మెంట్స్ రిలీజ్ చేయండి
హైదరాబాద్, వెలుగు: పెండింగ్లో ఉన్న మెస్ చార్జీలు, స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్లను వెంటనే రిలీజ్చేయాలని ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా విభాగం డిమ
Read Moreయాదాద్రి నరసింహస్వామి హుండీ ఆదాయం రూ.2.32 కోట్లు
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థాన హుండీలను సోమవారం ఆలయ ఆఫీసర్లు లెక్కించారు. 25 రోజులుగా హుండీల్లో భక్తులు సమర్పించ
Read Moreకౌన్సిల్ సెక్రటరీ పోస్టును..డిగ్రీ ప్రిన్సిపల్తో భర్తీ చేయాలి
ఎమ్మెల్సీ కోదండరాంకు టీజీసీటీఏ వినతి హైదరాబాద్, వెలుగు: తెలంగాణ స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ సెక్రటరీ పోస్టును సర్కారు డిగ్రీ కాలేజీ ప్ర
Read Moreప్రభుత్వ సర్వీసు నిబంధనల అమలును నిలిపివేసిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: సూపర్ స్పెషాలిటీ కోర్సులు పూర్తి చేసిన పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఏడాది పాటు ప్రభుత్వ సర్వీసు చేయని పక్షంలో
Read Moreఈపీఎఫ్ సమస్యలు పరిష్కరిస్తం : వైశాలి దయాల్
నెలకోసారి సమావేశం నిర్వహిస్తం అడిషనల్ సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వైశాలి దయాల్ వెల్లడి
Read Moreఫిబ్రవరి 1 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
అటెండ్ కానున్న 4.16 లక్షల మంది స్టూడెంట్లు రాష్ట్ర వ్యాప్తంగా 2,032 పరీక్ష కేంద్రాలు ఏర్పాట్లు పూర్తి చేసిన ఇంటర్ బోర్డు
Read Moreరాజ్యసభ రేసులో అరడజను మంది!
2 స్థానాల్లో ఒకటి ఏఐసీసీ లీడర్కు అంటున్న పార్టీ వర్గాలు హైదరాబాద్, వెలుగు: రాజ్యసభ ఎంపీల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో కాంగ్రెస్ పా
Read More













