Telangana
పాడుబడ్డ ఇంట్లో వ్యక్తి సజీవదహనం
80 శాతం కాలిన గాయాలతో జీజీహెచ్లో మరొకరు పేకాట గొడవే కారణమని అనుమానం నిజామాబాద్, వెలుగు : కూలిపోయే స్థితిలో ఉన్న ఇంట్లో సజీవ దహనమైన వ్
Read Moreఉస్మానియా వర్సిటీకి లేజర్ వెలుగులు : బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి
ఓయూ,వెలుగు: ఎంతో మంది మేధావులను అందించిన ఉస్మానియా వర్సిటీకి అన్ని విధాలా సాయమందిస్తామని కేంద్రమంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అన్న
Read Moreమైనారిటీ గురుకులాల్లో అడ్మిషన్ల కోసం అడ్డదారులు
గురుకులాల్లో సీట్లకు ఉన్న డిమాండ్ను సొమ్ము చేసుకుంటున్న దళారులు సహకరిస్తున్న పలువురు ప్రిన్సిపాల్స్, ఆర్ఎల్సీలు తహసీల్దార్లు ఇవ్వాల్సి
Read Moreసర్కారు వార్నింగ్తో దిగొస్తున్న మిల్లర్లు
ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో బియ్యం సేకరణ బీఆర్ఎస్ హయాంలో 14 నెలల్లో 24.5 లక్షల టన్నుల సీఎంఆర్ గత 50 రోజుల్లో వచ్చిన సీఎంఆర్ 14.5 లక్ష
Read Moreఇయ్యాల ఫ్రీ మెడికల్ క్యాంపు
బషీర్బాగ్, వెలుగు: అవేర్ గ్రూప్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు అవేర్ గ్రూప్ డైరెక్టర్ జనరల్ రాజవర్థన్ రెడ్
Read Moreపోలవరం ముంపుపై జాయింట్ సర్వే చేయాలి
పీపీఏ సమావేశంలో తెలంగాణ పట్టు హైదరాబాద్, వెలుగు: పోలవరం బ్యాక్వాటర్తో తెలంగాణ భూ భాగంలో తలెత్తే ముంపుపై జాయింట్సర్వే చేయాల్సిందేనని తెలంగాణ
Read More317 జీఓను సవరిస్తారా లేదా? ఎంపీ బండి సంజయ్ డిమాండ్
గంగాధర, వెలుగు: ఉద్యోగులు, టీచర్లను ఇబ్బందులకు గురిచేస్తున్న 317 జీఓను రాష్ట్ర ప్రభుత్వం సవరించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ డి
Read Moreకాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ఓయూలోని అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద ఉద్యోగుల నిరసన ఓయూ, వెలుగు: తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఉస్మానియా వర్సిటీలోని కాంట్రాక్ట
Read Moreకొండగట్టు అంజన్న ఆదాయం రెండింతలు
కొండగట్టు, వెలుగు: కొండగట్టు అంజన్న ఆలయ ఆదాయం భారీగా పెరిగింది. ఆలయ ప్రాంగణంలోని షాపులకు అధికారులు సోమవారం వేలం పాట నిర్వహించగా, నిర్వాహకులు పోటీపడ్డా
Read Moreహైదరాబాద్ను అభివృద్ధి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే: భట్టి
విలువైన భూములను బీఆర్ఎస్ కొల్లగొట్టింది గ్రేటర్ను ప్రపంచ పర్యాటక కేంద్రంగా మారుస్తామని వెల్లడి ముషీరాబాద్/సికింద్రాబ
Read Moreఎస్సీ, ఎస్టీ, బీసీ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు : భట్టి
భూ నిర్వాసితులకు సరైన పరిహారం ఇస్తం పరిశ్రమలు, ఐటీపై మంత్రి శ్రీధర్బాబుతో కలిసి సమీక్ష హైదరాబాద్, వెలుగు: ఎస్స
Read Moreఫీజు రీయింబర్స్మెంట్స్ రిలీజ్ చేయండి
హైదరాబాద్, వెలుగు: పెండింగ్లో ఉన్న మెస్ చార్జీలు, స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్లను వెంటనే రిలీజ్చేయాలని ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా విభాగం డిమ
Read Moreయాదాద్రి నరసింహస్వామి హుండీ ఆదాయం రూ.2.32 కోట్లు
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థాన హుండీలను సోమవారం ఆలయ ఆఫీసర్లు లెక్కించారు. 25 రోజులుగా హుండీల్లో భక్తులు సమర్పించ
Read More













