Telangana
అయోధ్యకు వెళ్లను : సోనియా, రాహుల్ సరసన చేరిన లాలూ
జనవరి 22న అయోధ్యలో జరగనున్న రామమందిర శంకుస్థాపన కార్యక్రమంలో తాను పాల్గొనబోనని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ స్పష్టం చేశారు. ఈ ఉదయం ఆయన విలేకరులతో మాట్ల
Read Moreబీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్పై కేసు నమోదు
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్కు బిగ్ షాక్ తగిలింది. ప్రజాభవన్ ముందు జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో షకీల్ పేరును పంజాగుట్ట పోలీసులు ఎఫ్
Read Moreఆస్పత్రుల్లో డాక్టర్, నర్సు డ్యూటీ చేస్తున్న సైన్యం
శ్రీలంకలోని కొలంబోలో హాస్పిటల్ ఆర్డర్లీలు, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది అలవెన్సులపై దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ మేరకు శ్రీలంక.. రోగుల
Read Moreమణిపూర్ లో మళ్లీ చెలరేగిన హింస
మణిపూర్ లో మళ్లీ హింస చెలరేగింది. తెంగ్నౌపాల్ జిల్లాలోని మోరేలో భద్రతా దళాల పై కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఒక పోలీస్ కమాండో మృతి చెందారు. కాల్పులు జర
Read Moreబిగ్ డీల్ : తెలంగాణలో అదానీ గ్రూప్ 12 వేల కోట్ల పెట్టుబడి
అదానీ గ్రూప్ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో పలు వ్యాపారాల ద్వారా రూ.12,400 కోట్ల పెట్టుబడిని ప్రకటించినట్లు తెలంగాణ ప్ర
Read Moreతెలంగాణకు కొత్తగా ఆరుగురు ఐపీఎస్లు
తెలంగాణకు కొత్తగా ఆరుగురు ఐపీఎస్లను కేంద్రం కేటాయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2022 బ్యాచ్కు చెందిన అయేషా ఫాతిమా,
Read Moreఏ దేశం.. ఏ ప్రాంతం... అయినా ఆ రాముడిని చూడాలని తహతహలాడుతున్నాడు..!
అందరం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు దగ్గరకు వచ్చింది. రామ జన్మభూమి అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరం తుది దశకు చేరుకుంది. ప్రపంచం అబ్బురపడేలా
Read Moreగవర్నర్ తమిళిసై ఎక్స్ అకౌంట్ హ్యాక్ అయిందా?
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ట్విట్టర్(ఎక్స్) అయిందని తెలుస్తోంది. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులకు
Read Moreగుట్ట అభివృద్ధికి ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ : బీర్ల అయిలయ్య
ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరి గుట్ట పట్టణ అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్ర
Read Moreమూడు రోజుల్లో రూ.కోట్లు చేతులు మారినయ్
పెనుబల్లి/సత్తుపల్లి, వెలుగు : కోడిపందేలతో తెలుగు రాష్ట్రాల సరిహద్దు కిటకిటలాడింది. సంక్రాంతి పండుగ ఉన్న మూడు రోజుల్లో కోట్లలో చేతులు మారాయి. ఇక్కడ కో
Read Moreఅభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి : మల్లు భట్టి విక్రమార్క
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మధిర, వెలుగు : మధిర నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలన
Read Moreజగిత్యాల మండలంలో అక్రమంగా వేసిన గుడిసెలు తొలగింపు
పలువురు సీపీఎం లీడర్ల అరెస్ట్ జగిత్యాల రూరల్, వెలుగు : జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ శివారులోని ప్రభుత్వ భూమిలో పట్టాల కోసం
Read Moreనాణ్యమైన విత్తనాలను అందించేందుకు కృషి చేయాలి : ఆది శ్రీనివాస్
వేములవాడ, వెలుగు : రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు వ్యాపారులు కృషి చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని త్రినేత ఫంక్షన్ హా
Read More












