Telangana

బీఆర్ఎస్ లోక్సభ ఇన్చార్జ్​లుగా ఎమ్మెల్సీలు

హైదరాబాద్, వెలుగు : లోక్​సభ ఎన్నికల ఇన్​చార్జ్ లుగా బీఆర్ఎస్ తన ఎమ్మెల్సీలను నియమించనున్నది. ఇందులో భాగంగా గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ఎమ్మెల్సీలతో తె

Read More

కబ్జారాయుళ్లపై కాంగ్రెస్​ సర్కారు యాక్షన్​

ప్రజావాణి ఫిర్యాదులతో బీఆర్ఎస్​ కార్పొరేటర్లపై కేసులు మొన్న ఖమ్మం, వరంగల్‍.. నేడు కరీంనగర్‍ సిటీలో నాడు ఎమ్మెల్యేల అండతో  చెలరేగిన

Read More

టీఎస్​పీఎస్సీ ప్రక్షాళన తర్వాతే గ్రూప్ 2 ఎగ్జామ్: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

జిల్లాల్లో స్కిల్ డెవలప్​మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తం ఇకపై కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అధికారులే ఇస్తరు  ఆడపిల్లల పెండ్లి సమయంలో

Read More

తెలంగాణకు 37 వేల 600 కోట్ల పెట్టుబడులు

సీఎం రేవంత్​ సమక్షంలో దిగ్గజ సంస్థల ఒప్పందం సీఎంతో గౌతమ్ అదానీ, టాటా సన్స్​ చైర్మన్​, విప్రో ఎగ్జిక్యూటివ్​ చైర్మన్​ భేటీ రూ.12,400 కోట్ల ఇన్వె

Read More

తెలంగాణలో కొత్త సర్కారుకు తొలి బడ్జెట్..కత్తి మీద సామే

వెంట్రుకలున్నమ్మ  కొప్పు ఎలా వేసినా కుదురుతుందని పెద్దలు చెప్పినట్లుగా, బీఆర్​ఎస్ ప్రభుత్వం మొదటి నాలుగైదు సంవత్సరాలు బడ్జెట్ తయారు చేయడంలో ఎలాంట

Read More

డైరీ అలెర్జీతో జీవితాన్ని ముగించిన 20ఏళ్ల యువతి

తీవ్రమైన డైరీ(పాల ఉత్పత్తులు) అలర్జీతో బాధపడుతున్న అన్నా బెల్లిసారియో అనే ఒక యువతి.. పాలతో చేసిన డెజర్ట్‌ను తిన్న తర్వాత విషాదకరంగా తన జీవితాన్ని

Read More

పాక్ ఇంత దరిద్రంగా ఉందా : పేపర్ల కొరతతో ఎన్నికలే వాయిదా అంట..!

ఎన్నికల చిహ్నాలను మార్చే ప్రక్రియను ఆపకపోతే సార్వత్రిక ఎన్నికలను వాయిదా వేయవలసి ఉంటుందని పాకిస్తాన్ ఎన్నికల సంఘం హెచ్చరించింది. ఫిబ్రవరి 8న జరగనున్న ఎ

Read More

ఎమ్మెల్సీ ఇవ్వకపోయినా.. పార్టీకి విధేయుడిగా ఉంటా: అద్దంకి దయాకర్

ఎమ్మెల్సీ టికెట్ రేసులో చివరి నిమిషం వరకు పోటీ పడి నిరాశకు గురైన కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ స్పందించారు. టికెట్ ఆశించిన మాట వాస్తవమే అని.. ఎమ్మెల్సీ

Read More

కరోనా కంటే 20 రెట్లు పెద్దది.. ఏంటీ వైరస్ X

కొవిడ్ -19 మహమ్మారి నుండి ప్రపంచమంతా ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ సమయంలోనే ఆరోగ్య నిపుణులు కొత్త బాంబును విసిరారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) నివేది

Read More

బరువు పెరిగేందుకే కాదు.. తగ్గడానికీ నెయ్యి అవసరమేనట

భారతీయ వంటశాలలలో కాలానుగుణమైన పదార్ధమైన నెయ్యి శరీరానికి అనేక రకాలుగా దోహదపడుతుంది. చాలా మంది నెయ్యి తింటే బరువు పెరుగుతారని అంటుంటారు. అయితే బరువు పె

Read More

చూస్తూ ఉండండి.. మూడోసారీ మోదీ ప్రధాని కావడం ఖాయం: యూపీ సీఎం

2024 లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో నరేంద్ర మోదీ మళ్లీ ప్రధానమంత్రి కాబోతున్నారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. రాముడి ఆశీర్వాదం లేకు

Read More

రామ మందిరాన్ని అప్పుడే సందర్శిస్తా : ప్రాణ ప్రతిష్టకు శరద్ పవార్ కు ఆహ్వానం

జనవరి 22న అయోధ్యలోని రామమందిరం ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌కు ఆహ్వానం అందింది. ఈ ఆహ్వానంపై

Read More