Telangana
గుజరాత్, కేరళ, కర్నాటక..స్టార్టప్లకు బెస్ట్
ఇక్కడ బలమైన ఎకోసిస్టమ్ టాప్ పర్ఫార్మర్స్ లిస్టులో తెలంగాణ వెల్లడించిన డీపీఐఐటీ న్యూఢిల్లీ: ఎంట్రప్రిన్యూర్ల కోసం బలమైన స్టార
Read Moreకాళేశ్వరంలో టెండర్లు లేకుండా ..30 వేల కోట్ల పనులు
ఒకే సంస్థకు కట్టబెట్టడంపై విజిలెన్స్ ఫోకస్ మూడో టీఎంసీ పనుల్లో భారీగా అక్రమాలు
Read Moreవిషమంగానే తమ్మినేని ఆరోగ్యం .. ఏఐజీ వైద్యులు హెల్త్ బులెటిన్
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఏఐజీ వైద్యులు వెల్లడించారు. కాసేపటి క్రితం ఏఐజీ వైద్యులుహెల్త్
Read Moreఆర్ఆర్ఆర్ పనులును వేగవంతం చేయాలి.. సీఎం ఆదేశాలు
రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. 3 నెలల్లో భూసేకరణను పూర్
Read Moreటీసీఎస్, ఇన్ఫోసిస్ క్యాంపస్ల సమీపంలో.. చిరుతపులి కలకలం
మధ్యప్రదేశ్లోని ఇండోర్లోని టీసీఎస్, ఇన్ఫోసిస్ క్యాంపస్ల సమీపంలో ఓ చిరుతపులి కనిపించిందని, దాన్ని పట్టుకోవడానికి అటవీ శాఖ ఆపరేషన్ ప్ర
Read Moreమాజీ మంత్రి తలసానికి ఏసీబీ నోటీసులు!
హైదరాబాద్: మాజీ పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఏసీబీ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీలో అక్రమాల
Read Moreఅయోధ్య యాత్ర.. కారుపై రామాయణంలోని దృశ్యాలు.. వ్యాపారి కొత్త ఆలోచన
జనవరి 22న అయోధ్యలో రామమందిరాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు దేశం సిద్ధమవుతున్న వేళ, సూరత్కు చెందిన సిద్ధార్థ్ దోషి అనే ఓ వస్త్ర వ్యాపారి..
Read Moreరాజాసింగ్కు మరోసారి బెదిరింపు కాల్స్ .. చంపేస్తామని వార్నింగ్
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. వరుసగా రెండు రోజుల నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని రాజాసింగ్ డ
Read Moreఅతనో బ్రాహ్మణుడు.. ఆర్డర్ చేసిన ఫుడ్ లో ఎలుక, బొద్దింక.. ఎఫ్ఐఆర్ ఫైల్
మీరు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు.. చేసిన తర్వాత మీ ఆర్డర్ ను జాగ్రత్తగా చెక్ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే అదేదో బంపర్ ఆఫర్ లాగా ఇటీవల
Read Moreపశుసంవర్దక శాఖ ఫైల్స్ మాయం కేసు .. ఏసీబీకి బదిలీ
నాంపల్లిలోని పశుసంవర్దక శాఖ కార్యాలయంలో కీలకమైన ఫైల్స్ మాయమైన ఘటనను కాంగ్రెస్ సర్కార్ చాలా సీరియస్ గా తీసుకుంది. అంతేకాకుండా గొర్రెల పంపిణీలో జర
Read More33 ఏళ్ల తర్వాత.. పశ్చిమ కనుమల్లోకి కొత్త సీతాకోకచిలుక జాతులు
భారతదేశంలోని పశ్చిమ కనుమల పర్వత శ్రేణిలో వందలాది సీతాకోకచిలుక జాతులు జీవవైవిధ్యానికి ప్రతిబింబంగా నిలుస్తాయి. ఇటీవల పశ్చిమ కనుమలలో కనిపించే జాబితాలో ఓ
Read Moreఅయోధ్యలో పెరిగిన హోటల్ గదుల అద్దెలు.. రూ.85వేలకు పైమాటే
రామాలయ ప్రారంభోత్సవానికి ఇంకా కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున, భారతదేశం నలుమూలల నుండి వచ్చే అతిథులను స్వాగతించడానికి అయోధ్య నగరం సర్వం సన్నద్ధమై
Read Moreకేంద్రంలో అధికారంలోకి వస్తే విభజన హామీలు అమలు చేస్తాం : పొన్నం ప్రభాకర్
తెలంగాణ వచ్చిన పదేళ్ళ తర్వాత ప్రజాపాలన ఏర్పడిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తిరుమల వేంకటేశ్వర స్వామిని మంత్రి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన
Read More












