Telangana
విద్యార్థినులకు ఎమ్మెల్యే సునీతారెడ్డి పరామర్శ
మెనూ పాటించడం లేదని వార్డెన్పై ఆగ్రహం కౌడిపల్లి, వెలుగు: మండల కేంద్రంలోని సమీకృత బాలికల వసతి గృహంలో అల్పాహారం తిని అస
Read Moreతెలంగాణ-చత్తీస్గఢ్ బార్డర్లో.. మావోల కలకలం
చత్తీస్గఢ్లో వరుస ఎన్కౌంటర్లతో తెలంగాణ వైపు కదలికలు ములుగు జిల్లాలోని కర్రెగుట్టల వైపు రావద్దని గిరిజనులకు హె
Read Moreప్రధాని ర్యాలీ కోసంవేలాది చెట్లను నరకలేదా:మహేశ్ కుమార్గౌడ్
హెచ్సీయూలో మోదీ ప్రారంభించిన బిల్డింగ్లకు మున్సిపల్, ఫారెస్ట్ పర్మిషన్లే లేవు గుజరాత్లో 17 వేల చెట్లను నరికామని బీజేపీ నేతలే ఒప్పుకున్నరు మో
Read Moreఎస్సీ వర్గీకరణ చరిత్రాత్మకం.. 30 ఏండ్ల ఇష్యూకు పరిష్కారం.. అమలులోకి వర్గీకరణ: మంత్రి దామోదర
మీడియాతో కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ వెల్లడి సీఎంకు గెజిట్ నోటిఫికేషన్, జీవో కాపీల అందజేత జనగణన తర్వాత ఎస్సీ రిజర్వేషన్ల పెంపు ఇక
Read Moreప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పండి: కలెక్టర్లకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
హైదరాబాద్: ధరణి పోర్టల్ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రతి మండలంలో స&
Read Moreధరణి తెలంగాణ రైతులకు ఒక పీడ కల: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: ధరణి రాష్ట్ర రైతులకు ఒక పీడ కల లాంటిదని సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. ధరణి పోర్టల్తోనే తహసీల్దార్పై పెట్రోల్ పోసి హత్య చేసే ప
Read Moreఏప్రిల్ 14 తెలంగాణకు చారిత్రాత్మకమైన రోజు: భట్టి విక్రమార్క
ఇవాళ (ఏప్రిల్ 14) తెలంగాణకు చారిత్రాత్మకమైన రోజు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. భూభూరతి పోర్టల్ ప్రారంభోత్సవంలో మాట్లాడిన భట్టి.. బాబా సా
Read Moreమోడీ కోసం బీజేపీ లక్షల చెట్లను నరికేసింది: మహేష్ గౌడ్
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకృతిని ధ్వంసం చేసి వన్యప్రాణులను చంపుతోందని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారాన్ని ఉద్దేశించి ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలక
Read Moreఅడవులను నరకలే.. జంతువులను చంపలే: ప్రధాని మోడీ వ్యాఖ్యలకు భట్టి కౌంటర్
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకృతిని ధ్వంసం చేసి వన్యప్రాణులను చంపుతోందని కంచ గచ్చిబౌలి భూముల ఇష్యూను ఉద్దేశించి ప్రధాని మోడీ హాట్ కామెంట్స్ చేశార
Read Moreఅంబేద్కర్ ముందు చూపు వల్లే తెలంగాణ ఏర్పాటు: హరీష్ రావు
సిద్దిపేట: విద్య లేనిదే విముక్తి లేదని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నమ్మారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద
Read Moreగోపన్పల్లిలోని చిన్నపెద్ద చెరువులో.. 10 క్వింటాళ్ల చేపలు మృత్యువాత.
గచ్చిబౌలి, వెలుగు: శేరిలింగంపల్లి మండలం గోపన్పల్లిలోని చిన్నపెద్ద చెరువులో మూడు రోజులుగా పెద్దఎత్తున చేపలు మృత్యువాత పడుతున్నాయి. ఇప్పటివరకు 10 క్విం
Read Moreప్రైమరీ స్కూళ్లను నిర్లక్ష్యం చేయొద్దు: ఎస్జీటీయూ
ముషీరాబాద్, వెలుగు: ప్రైమరీ స్కూళ్లను నిర్లక్ష్యం చేయొద్దని, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్(ఎస్జీటీయూ) అధ్యక
Read Moreప్రతి పైసా ముదిరాజ్ పేద బిడ్డలకే: ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్
పద్మారావునగర్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముదిరాజ్ కార్పొరేషన్ కు వచ్చే ప్రతి పైసా ముదిరాజ్ పేద బిడ్డలకే వెచ్చిస్తానని ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మ
Read More











