Telangana
చెన్నూర్లో బాల్క సుమన్ అనుచరుల ఆగడాలు.. పలుచోట్ల తలుపులు మూసి పోలింగ్
నియోజకవర్గంలో బాల్క సుమన్ అనుచరుల ఆగడాలు పలుచోట్ల తలుపులు మూసి పోలింగ్ పోలింగ్ బూత్ల వద్ద గులాబీ కండువాలతో ప్రచారం టైమ్ ముగిశ
Read Moreతెలంగాణ ఎగ్జిట్ పోల్స్ .. కాంగ్రెస్కే మొగ్గు
రాష్ట్రంలో కాంగ్రెస్కు 62 నుంచి 80 సీట్లు వస్తాయన్న టుడేస్ చాణక్య 58 నుంచి 67 సీట్లు వస్తాయన్న ఆరా.. 64
Read Moreహైదరాబాద్లో ఇండ్ల అమ్మకాలు పెరిగినయ్
జులై–సెప్టెంబర్ క్వార్టర్లో 22 శాతం గ్రోత్ 7 సిటీలలో ఇదే ట్రెండ్ హైదరాబాద్లో 34 శాతం అప్ ఒక్క చెన్నైల
Read Moreతెలంగాణలో సాయంత్రం 5 గంటల వరకు 64.14 శాతం పోలింగ్
తెలంగాణలో సాయంత్రం 5 గంటల వరకు 64.14 శాతం పోలింగ్ నమోదయ్యింది. అత్యధికంగా మెదక్ జిల్లాలో 82 శాతం..అత్యల్పంగా హైదరాబాద్ లో 42 శాతం నమోదయ్యింది. &
Read MoreTelangana Elections 2023 Live updates : పోలింగ్ లైవ్ అప్ డేట్స్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 51.89 శాతం పోలింగ్ నమోదయ్యింది. గురువారం ఉదయం 7
Read Moreఎన్నికల కోడ్ ఉల్లంఘన.. ఇంద్రకరణ్ రెడ్డిపై కేసు నమోదు
ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిపై కేసు నమోదైంది. 2023, నవంబర్ 30వ తేదీ గురువారం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగ
Read Moreగులాబి కండువాతో బూత్ లోకి ఇంద్రకరణ్ రెడ్డి..బీజేపీ కార్యకర్తల ఆందోళన
రాష్ట్ర మంత్రి, నిర్మల్ బీఆర్ఎస్ అభ్యర్థి ఇంద్రకరణ్ రెడ్డి ఎన్నికల నిబంధనలు ఉల్లగించారలని బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. 2023, నవంబర్ 30వ త
Read Moreకవిత వ్యాఖ్యలపై ఎఫ్ఐఆర్ నమోదు: వికాస్ రాజ్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. ఓటు వేసిన అనంతరం పోలింగ్ బూత్ బయట ప్రచారం చేయడంతో కవితపై ఫిర్యాదు అందినట్లు రాష్ట్ర ఎన
Read Moreహైదరాబాద్లో మరో అగ్నిప్రమాదం.. అపార్ట్మెంట్లో మంటలు
హైదరాబాద్ లో మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మేడ్చల్ జిల్లా కుషాయిగూడ చక్రిపురంలోని శ్రీసిరి అపార్ట్మెంట్ లోని ఐదవ అంతస్తులో ఒకసారిగా మంటల
Read Moreచింతమడకలో ఓటు వేసిన సీఎం కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సిద్దిపేట మండలం చింతమడకలోని పోలింగ్ కేంద్రానికి సతీసమేతంగా వచ్చిన ఆయన తన ఓటు వేశారు.
Read Moreషాకింగ్.. కుళ్లిన తల్లి డెడ్ బాడీతో ఏడాదిగా సావాసం..
ఉత్తర్ ప్రదేశ్ లో ఓ దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటుచేసుకుంది. దాదాపు ఏడాది క్రితం మరణించిన తల్లి ఉషా తివారీ (52) కుళ్లిపోయిన మృతదేహంతో 27 ఏళ్ల పల్లవి అనే
Read Moreతెలంగాణ పోలింగ్ : 11 గంటల వరకు 20.64 శాతం
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. కొన్ని చోట్ల చిన్నచిన్న ఘర్షణలు తలెత్తినా పోలీసులు వెంటనే పరిస్థితిని అదుపుల
Read Moreహైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. హ
Read More












