Telangana
49 సెంటర్లలో..కౌంటింగ్ ..డిసెంబర్ 3 న ఉదయం 8 గంటలకు ప్రారంభం
10 గంటల కల్లా ఫస్ట్ రౌండ్ ఫలితాలు ఈవీఎంల ఓట్ల లెక్కింపు కోసం 1,766 టేబుళ్లు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం 131 టేబుళ్లు హైదరాబాద
Read Moreవరంగల్ జిల్లాలో..తగ్గిన పోలింగ్..గతంతో పోలిస్తే 3 శాతం మంది ఓటింగ్కు దూరం
2018లో 83.2 శాతం పోలింగ్ నమోదైతే ప్రస్తుతం 80.4కే పరిమితం అర్బన్ ఏరియాల్లో ఫలితం ఇవ్వని అధికారుల చర్యలు &
Read Moreసాగర్ ప్రాజెక్టుపై సీఆర్పీఎఫ్ పహారా
కేంద్రం నిర్ణయం.. ఏపీ, తెలంగాణ అంగీకారం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలు కేఆర్ఎంబీకి రెండు రాష్ట్రాల అధికారులతో కేంద్ర హోంశాఖ మీట
Read Moreదారి పొడుగునా ధాన్యం రాశులు.. రైతులకు, వాహనదారులకు తిప్పలు
శివ్వంపేట, వెలుగు : మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని చిన్న గొట్టిముక్కుల నుంచి సికిండ్లాపూర్ వరకు రోడ్డు పొడుగునా ధాన్యం రాశులు కనిపిస్తున్నాయి.
Read Moreకావాలనే ప్రభుత్వ ఫైల్స్ తగలబెట్టారు: సీపీఐ నారాయణ
తెలంగాణ పర్యాటక శాఖ ప్రధాన కార్యాలయంలో ఉద్దేశపూర్వకంగానే అగ్నిప్రమాదాన్ని సృష్టించినట్లు ఉందని, కావాలనే ప్రభుత్వ ఫైల్స్ తగలబెట్టారని సీపీఐ జాతీయ
Read Moreమా ప్రాంతాన్ని మేం స్వాధీనం చేసుకున్నం: ఏపీ మంత్రి అంబటి రాంబాబు
మా ప్రాంతాన్ని మేం స్వాధీనం చేసుకున్నం దానికి దండయాత్ర అంటే ఎలా? ఏపీ వైపు కూడా తెలంగాణ పోలీసులా? మాది కాని ఒక్క నీటి బొట్టూ మాకు వద్దు
Read Moreడిసెంబర్ 3న అధికార పార్టీని ఖచ్చితంగా సాగనంపుతరు : కోదండరామ్
దౌర్జన్యం, దోపిడిపై తిరుగుబాటే ఈ సారి జరిగిన అసెంబ్లీ ఎన్నిక అని టీజేఎస్ చీఫ్, ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఎగ్జిట్ పోల్స్ చూపినట్టు డిసెంబర్ 3న ఈ అధి
Read Moreచాలా రోజుల తరువాత రాత్రి హాయిగా నిద్రపోయా : కేటీఆర్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మంత్రి కేటీఆర్ మరోసారి ధీమా వ్యక్తం చేశారు. దాదాపు 50 రోజుల ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండి, నిన్న పోలింగ్
Read Moreఅడవిలో కనిపించిన అరుదైన నల్ల చిరుత పులి
రాష్ట్రంలో జరుగుతున్న పులుల గణన సందర్భంగా ఒడిశాలోని ఓ అడవిలో అత్యంత అరుదైన నల్ల చిరుతపులి కనిపించిందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పులుల గణన కోసం అ
Read More27 రోజుల్లో.. 3 కోట్ల బీర్లు తాగారు.. మంచినీళ్ల కంటే బీర్లే ఎక్కువ..!
తెలంగాణలో ఎన్నికల పుణ్యాన లిక్కర్ సేల్స్ వీపరితంగా పెరిగాయి. రికార్డు స్థాయిలో బీర్లు అమ్ముడయ్యాయి. ఎన్నికల వేళ బీర్లను విపరీతంగా తా
Read Moreబ్రేకింగ్ న్యూస్.. 13 స్కూళ్లకు బాంబు బెదిరింపు
బెంగళూరులోని 13 పాఠశాలలకు ఈ రోజు (డిసెంబర్ 1న) ఉదయం బాంబు ఉందని బెదిరింపు మెయిల్స్ వచ్చాయని అధికారులు తెలిపారు. అనంతరం వెంటనే పాఠశాలలను మూసివేయించారు.
Read Moreఏంటో ఈ చిత్ర విచిత్రాలు : అది రైలు.. కల్యాణ మండపం కాదు..
కాలం మారింది. సాంప్రదాయ వివాహ వేదికల యుగానికి వీడ్కోలు చెప్పడం ఎప్పుడో మొదలైంది. ఎందుకంటే ఇప్పుడు ప్రేమ అనే ఆయుధం ప్రపంచాన్ని ఏలుతోంది. రీసెంట్ డేస్ ల
Read Moreమీకు తెలుసా : సిమ్ కార్డు కొనుగోలు సమయంలో ఇవి మర్చిపోవద్దు
ఈ రోజు నుంచి (డిసెంబర్ 1, 2023) సిమ్ కార్డ్ని కొనుగోలు తర్వాత భద్రతను మెరుగుపరచడానికి, మోసపూరిత కార్యకలాపాలను అరికట్టడానికి తీసుకొచ్చిన కొత్త ని
Read More












