Telangana
తెలుగు రాష్ట్రాల్లో మోగిన మరో ఎన్నికల నగారా.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్
తెలుగు రాష్ట్రాల్లో మరో ఎన్నికల నగారా మోగింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల
Read Moreకుంభమేళాకు వెళ్లి వస్తుండగా ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ వాసులు స్పాట్ డెడ్
లక్నో: ఉత్తర్ ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి ముగ్గురు తెలంగాణ వాసులు మృతి చె
Read Moreగురుకులాల టైమింగ్ మార్పుకు సీఎం గ్రీన్ సిగ్నల్
పీఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి దామోదర్ రెడ్డి వెల్లడి హైదరాబాద్, వెలుగు: తెలంగాణలోని అన్ని గురుకుల పాఠశాలల పనివేళలను గత విద్యాసంవత్
Read More10 రోజుల్లో గురుకుల రిజల్ట్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ర్ట వ్యాప్తంగా 2025– 26 అకడమిక్ ఇయర్కు 5, 6, 7, 8, 9 క్లాసుల్లో అడ్మిషన్ల కోసం ఆదివారం నిర్వహించిన గురుకుల ఎంట్రన్స్
Read Moreరూ.49 వేల కోట్లు కావాలి.. ప్రభుత్వానికి పంచాయతీ రాజ్ అధికారుల ప్రతిపాదనలు
హైదరాబాద్, వెలుగు: పంచాయతీ రాజ్ శాఖ 2025–-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాలు రూపొందించింది. రూ.49.44 వేల కోట్లతో బడ్జెట్ తయారు చేసి రాష్ట్ర
Read Moreమహిళా కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ సమావేశం
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్లోని గాంధీభవన్లో ఆదివారం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు అధ్యక్షతన మహిళా కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ సమావేశం
Read Moreరాజలింగమూర్తి హత్య కేసులో ఏ8గా బీఆర్ఎస్ నేత కొత్త హరిబాబు
రాజలింగమూర్తి హత్య కేసులో గండ్ర అనుచరుడు ఎఫ్ఐఆర్లో ఏ8గా బీఆర్ఎస్ నేత కొత్త హరిబాబు వివరాలు వెల్లడించిన భూపాలపల్లి జిల్లా ఎస్పీ కి
Read Moreడిగ్రీలో లక్ష సీట్లకు కోత..! సీట్ల తగ్గింపుకు త్వరలోనే ఆడిట్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వచ్చే ఏడాది డిగ్రీ కాలేజీల్లో భారీగా సీట్లకు కోత పడనున్నది. గతంలో అధికారులు ఇష్టానుసారంగా ప్రైవేటు కాలేజీల్లో సీట్ల పెంప
Read Moreవాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఇంటి నుంచే డ్రైవింగ్ లైసెన్స్లు
హైదరాబాద్, వెలుగు: వాహన డ్రైవింగ్ లైసెన్స్ పొందాలన్నా, కొత్త వెహికిల్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా.. ఇక నుంచి ట్రాన్స్పోర్టు
Read Moreదేశంలో ఎత్తయిన యాదగిరి గుట్ట స్వర్ణతాపడ గోపురం
దివ్యవిమాన బంగారు గోపురాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ ఘనంగా మహాకుంభాభిషేకం.. సంప్రోక్షణ పూజల్లో పాల్గొన్న సీఎం దంపతులు వేదాశీర్వచనం అందజేసిన
Read Moreకొత్త ఆవిష్కరణలకు వేదిక బయో ఏషియా..రెండు రోజులు HICCలో సదస్సు
రేపు, ఎల్లుండి హెచ్ఐసీసీలో సదస్సు హాజరుకానున్న 50 దేశాలకు చెందిన 3వేల మంది ప్రతినిధులు.. ఈ సారి ప్రత్యేకంగా ఇన్నోవేషన్ జోన్ ఏర్పా
Read Moreకాంగ్రెస్, BRS రెండు పార్టీలు ఒక్కటే: కేంద్రమంత్రి బండి సంజయ్
మంచిర్యాల: కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటేనని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఆదివారం (ఫిబ్రవరి 23) మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో
Read Moreతెల్లారితే కొడుకు పెళ్లి.. గుండె పోటుతో తండ్రి మృతి
తెల్లారితే కొడుకు పెళ్లి.. బంధువులతో ఇళ్లంతా సందడిసందడి నెలకొంది. ఇంట్లో శుభకార్యం కావడంతో కుటుంబ సభ్యులంతా పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమయ్యార
Read More












