Telangana
ఎన్నికల్లో ఇంటి నుంచే ఓటేయొచ్చు..కానీ ఈ ఫామ్ ద్వారా అప్లై చేసుకోవాలి
తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో ఇంటి నుంచి ఓటేసే సౌకర్యాన్ని కల్పించబోతుంది కేంద్ర ఎన్నికల సంఘం. తొలిసారిగా 80 ఏళ్ళు దాటిన వారికి ఇంటి నుంచే ఓ
Read Moreరోజుకో వెరైటీతో పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ : మెనూ రిలీజ్ చేసిన ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో ఇక నుంచి ప్రతి రోజూ పిల్లలకు ఉచితంగా బ్రేక్ ఫాస్ట్ పెట్టనున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని అమల్లోకి తెస్తుంది ప్రభ
Read Moreరావణుడి అవతారం.. నవయుగ రావణ్.. రాహుల్ గాంధీ : బీజేపీ వైరల్ పోస్ట్
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై బీజేపీ మరోసారి ఎదురుదాడికి పాల్పడింది. భారతదేశాన్ని నాశనం చేయడమే అతని లక్ష్యం అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టు చేసింది. రాహు
Read Moreతాజ్ కృష్ణలో సీఎస్, డీజీపీలతో కేంద్ర ఎన్నికల సంఘం భేటీ
రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల బృందం పర్యటన కొనసాగుతోంది. ఇవాళ తాజ్ కృష్ణాలో CS శాంతికుమారి, డీజీపీ అధికారులతో భేటీ అయ్యారు. ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్
Read Moreఆన్ లైన్ మోసాలకు చెక్ పెట్టొచ్చిలా..
ఇంటర్ చదువుతున్న రమ్య (పేరు మార్చాం)కి ఇన్స్టాగ్రామ్ లో ఓ అబ్బాయి నుంచి రిక్వెస్ట్ వచ్చింది. మ్యూచువల్ ఫాలోవర్స్ ఉన్నారని ఆమె యాక్సెప్ట్ చేసింది. అతడు
Read Moreఎన్నికల కోసం బీజేపీ14 కమిటీలు : మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా వివేక్ వెంకటస్వామి
అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం అవుతుంది తెలంగాణ బీజేపీ. అందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికల కోసం మొత్తం 14 కమిటీలను నియమించింది. మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా వ
Read Moreబిగ్ బ్రేకింగ్ : జపాన్ సముద్రంలో భారీ భూకంపం : సునామీ హెచ్చరికలు
జపాన్ దేశంలో భారీ భూకంపం వచ్చింది. జపాన్ ఈస్ట్ కోస్ట్ ఏరియాలోని ఇజూ ఐస్ ల్యాండ్స్ లో.. సముద్రంలో ఈ భూకంపం వచ్చింది. ఇది రిక్టర్ స్కేల్ పై 6.6 తీవ్రతగా
Read Moreడిండి ప్రాజెక్టును ఏడాదిలో పూర్తి చేస్తాం : జగదీశ్రెడ్డి
దేవరకొండ, కొండమల్లేపల్లి (పిఏపల్లి), గుడిపల్లి, నకిరేకల్, వెలుగు : డిండి ప్రాజెక్టును ఏడాదిలో పూర్తి చేస్తామని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి
Read Moreగూండా పన్ను కట్టలేదని 7కి.మీ. మేర రోడ్డు తవ్వేశారు
'గూండా పన్ను' చెల్లించలేదన్న కారణంతో ఎమ్మెల్యే అనుచరులు యూపీలోని షాజహాన్పూర్ లో 7 కిలోమీటర్ల మేర రోడ్డును తవ్వారు. తాము స్థానిక ఎమ
Read Moreన్యూస్ క్లిక్ కేసు.. జర్నలిస్టులకు సమన్లు
న్యూస్క్లిక్ కేసుకు సంబంధించి జర్నలిస్ట్ అభిసార్ శర్మను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ విచారణకు పిలిచింది. స్పెషల్ సెల్ లోడి రోడ్ కార్యాలయంలో హాజరు
Read Moreలబ్ధిదారులను మోసం చేస్తున్న సర్కారు : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
యాదగిరిగుట్ట, వెలుగు: ప్రభుత్వం దళితబంధు, బీసీబంధు, డబుల్ బెడ్ రూం ఇండ్లు, గృహలక్ష్మి పథకాలు బీఆర్ఎస్ కార్యకర్తలకే ఇస్తూ అసలైన లబ్ధిదారులను మోసం
Read Moreఎన్బీఆర్ ఫౌండేషన్తో యువతకు భరోసా : గుత్తా సుఖేందర్ రెడ్డి
మిర్యాలగూడ, వెలుగు : ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్ధార్థ పోటీ పరీక్షలకు కోచింగ్లు, జాబ్ మేళాలు ఏర్పాటు చేసి యువతకు భరోసా
Read Moreమేడారం ఆలయ ప్రధాన పూజారి లక్ష్మణరావు కన్నుమూత
మేడారంలో తీవ్ర విషాదం నెలకొంది. మేడారం సమ్మక్క పూజారి సిద్ధబోయిన లక్ష్మణరావు కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన 2
Read More












