Telangana
అలిగి అమెరికా.. విమానమెక్కిన సత్తన్న!
నిర్మల్ నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ పార్టీలో బలమైన బీసీ నేతగా, సీఎం కేసీఆర్ స్వయంగా సత్తన్న అని పిలుచుకునేంతగా చనువున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ
Read Moreకేటీఆర్ హెచ్చరించిండు.. జనగామ టికెట్ నాదే : ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
‘‘ఇద్దరు ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలను కేటీఆర్ కట్టడి చేసిండు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న జనగామకు
Read Moreబీజేపీ ఆశావహుల టికెట్లు .. ఒక్కరోజే .. 1,603 అప్లికేషన్లు
బీజేపీ ఎమ్మెల్యే టికెట్ల కోసం ఆశావహుల నుంచి భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. శనివారం ఒక్క రోజే 1,603 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 4న దరఖాస్తుల స్వీకరణ ప్రక
Read Moreజనంలో ఉంటేనే టికెట్ .. పైసలు.. పైరవీల కాలం పోయింది
పార్టీలో పెద్ద లీడర్లతో పైరవీ చేయించుకుంటేనో.. కోట్ల రూపాయలు ఇస్తేనో ఎమ్మెల్యే టికెట్ వచ్చే కాలం పోతున్నది. ‘పైసలు అందరి దగ్గర ఉంటున్నయ్.. అవసరమ
Read Moreఇంజినీరింగ్ స్టూడెంట్స్ కు బంపరాఫర్.. బ్యాక్ లాగ్స్ కంప్లీట్ కు ఒకే ఒక్క ఛాన్స్
ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కు జేఎన్టీయూ గుడ్ న్యూస్. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న బ్యాక్ లాగ్ సబ్జెక్టులను క్లియర్ చేయడానికి ఒక అ
Read Moreసెప్టెంబర్ 12 వరకు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
న్యూఢిల్లీ : సెప్టెంబర్ 12వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం (సెప్టెంబర్ 9న) తెలిపింది.
Read Moreఒకే ఇంట్లో ఇద్దరికి బీసీ బంధు ఇస్తున్నరు: రఘునందన్ రావు
బీజేపీలో ఉంటే బీసీ బంధు ఇవ్వబోమంటూ బెదిరిస్తున్నారని ఆరోపించారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. బీసీ బంధు పథకం చాట్ల తవుడు పోసి కుక్కలకు
Read Moreవిమోచన దినోత్సవాలను అధికారికంగా ఎందుకు జరపడం లేదు? : కిషన్ రెడ్డి
తెలంగాణలో సెప్టెంబరు 17న రాష్ట్ర విమోచన దినోత్సవాలను అధికారికంగా జరపకపోవడం దురదృష్టకరమని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు
Read Moreజీ 20 సమ్మిట్.. నేమ్ ప్లేట్ పై ఇండియా ప్లేస్ లో భారత్
దేశంలో కొన్ని రోజులుగా ఇండియా పేరును భారత్ గా మార్చాలన్న దానిపై తీవ్ర చర్చ సాగుతుండగా.. ఈ రోజు మరోసారి కేంద్రం తన వాదనను నొక్కి చెప్పింది. ప్రధాన మంత్
Read Moreఏపీ తెలంగాణ మధ్య బస్సులు నడుస్తున్నాయి.. పుకార్లు నమ్మొద్దు : ఏపీఎస్ ఆర్టీసీ
ఏపీలో మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ క్రమంలో ఆందోళనలు జరుగుతున్నాయి.. ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిచిపోయాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆంధ్రప్ర
Read Moreజీ 20 సమ్మిట్ .. ప్రపంచ నేతలకు ప్రధాని మోదీ స్వాగతం
జీ20 సదస్సు జరుగుతున్న భారత్ మండపం వద్ద ప్రధాని మోదీ.. ప్రపంచ నేతలకు స్వాగతం పలికారు. UN సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్, ఇంటర్నేషనల్ మానిటరీ
Read Moreరాతి పెల్లలు పడి వలస కూలీ మృతి
మరో ఐదుగురు కూలీలకు తీవ్ర గాయాలు సుంకిశాల పంప్హౌస్ పనుల్లో ప్రమాదం హాలియా, వెలుగు: నల్గొండ జిల్లా పెద్దవూర మండలం పాల్తీ తండా సమీపంలో నిర్మ
Read Moreప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాయిన్.. దీని విలువ రూ.192 కోట్లు
దివంగత క్వీన్ ఎలిజబెత్ II గౌరవార్థం కొత్త నాణెం ఆవిష్కరించారు. ఇది అన్ని కాలాలలో అత్యంత విలువైనదిగా తెలుస్తోంది. దాదాపు 4 కిలోల బంగారం, 6వేల 400 కంటే
Read More












