Telangana
కాస్త వెరైటీగా.. ఐస్ క్రీమ్ లతో రక్షా బంధన్
రక్షా బంధన్ అనగానే ఇల్లంతా పిల్లలు, అక్కలు, చెల్లెల్లు, బంధువులతో సందడిగా మారిపోతుంది. ఈ రోజు అనగానే మామూలుగా గుర్తొచ్చేవి రాఖీలు, బహుమతులు, స్వీట్లు.
Read Moreఇస్రో సైంటిస్టు అంటూ చీటింగ్.. పట్టుకుని జైల్లో వేసిన పోలీసులు
చంద్రయాన్-3 మిషన్లో పాల్గొన్న ఇస్రో శాస్త్రవేత్తగా చెప్పుకుంటున్న మితుల్ త్రివేది అనే వ్యక్తిని గుజరాత్లోని సూరత్లో ఆగస్టు 29న అరెస్
Read Moreఅమెజాన్ మేనేజర్ ను అర్థరాత్రి కాల్చి చంపేశారు..
ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్లో మేనేజర్గా పనిచేస్తున్న హర్ప్రీత్ గిల్ అనే వ్యక్తి దుండగుల కాల్పుల్లో చనిపోయాడు. న్యూఢిల్
Read Moreసింగపూర్ కు బియ్యం ఎగుమతిపై పచ్చజెండా
సింగపూర్తో ప్రత్యేక సంబంధాల దృష్ట్యా, ఆహార భద్రత అవసరాలను తీర్చడానికి బియ్యం ఎగుమతిని అనుమతించాలని భారతదేశం నిర్ణయించిందని విదేశాంగ మంత్రిత్వ శా
Read Moreఆశా వర్కర్ల జీతాలు పెంచాలి..మంత్రి తలసాని ఇంటి ముట్టడికి యత్నం
సికింద్రాబాద్, వెలుగు: తమకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటిని ముట్టడించారు. మంగళవారం సికింద్రా
Read Moreబకాయిలు చెల్లించకపోతే సమ్మెకు దిగుతాం
తమకు పెండింగ్ పెట్టిన వెయ్యి కోట్ల రూపాయల బిల్లులు వెంటనే ఇవ్వాలని జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు బల్దియా హెడ్ ఆఫీస్ ఆవరణలోని కాంట్రాక్టర్స్ యూనియన్ ఆఫీసు
Read Moreగచ్చిబౌలిలో దారుణం .. మహిళపై అత్యాచారం.. హత్య
గచ్చిబౌలి, వెలుగు: హైదరాబాద్లోని గచ్చిబౌలిలో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు.. మహిళపై అత్యాచారం చేసి, ఆ తర్వాత బండరాయితో మోది హత్య చేశారు.
Read Moreతెలంగాణకు తోబుట్టువును : గవర్నర్ తమిళిసై
హైదరాబాద్ : తెలంగాణకు తాను తోబుట్టువునని చెప్పారు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరాజన్. రాజ్ భవన్ లో తాను బుధవారం రోజు (ఆగస్టు 30న) రాష్ట్ర ప్రజలందరికీ ర
Read Moreఅయోవా,- తెలంగాణ మధ్య పరస్పర సహకారం ఉండాలి : మంత్రి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: అమెరికాలోని అయో వా,- తెలంగాణ మధ్య పరస్పర సహకారం ఉండాలని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్
Read Moreసెప్టెంబర్ 1న భారత వజ్రోత్సవ ముగింపు వేడుక
హైదరాబాద్, వెలుగు: స్వాతంత్ర్య భారత వజ్రోత్సవ ముగింపు కార్యక్రమాలను సెప్టెంబర్ 1న హెచ్ఐసీసీలో నిర్వహిస్తామని సీఎస్ శాంతి కుమారి తెలిపారు. వజ్ర
Read Moreబోథ్ రెవెన్యూ డివిజన్ కోసం .. కొనసాగుతున్న నిరసనలు
బోథ్, వెలుగు: బోథ్నియోజకవర్గ కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్చేయాలని డిమాండ్చేస్తూ 45 రోజులుగా రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్ర
Read Moreనేడు( ఆగస్టు30) మంత్రిగా పట్నం మహేందర్రెడ్డి బాధ్యతలు
సీఎం కేసీఆర్ మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి 2023 ఆగస్టు 30 బుధవారం రోజున బాధ్యతలు చేపట్టనున
Read Moreఎన్టీఆర్ కాయిన్కు గిరాకీ.. బారులు తీరిన పబ్లిక్
హైదరాబాద్ , వెలుగు: టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ పేరుతో కేంద్రం విడుదల చేసిన రూ.100 కాయిన్కు ఫుల్ గిరాకీ నెలకొంది. మంగళవారం ఉదయం
Read More












