Telangana

నీట్ సీటు రాలేదని కొడుకు.. అది తట్టుకోలేని తండ్రి.. 12 గంటల్లోనే ఇద్దరూ..

తమిళనాడులోని చెన్నైలో హృదయవిదారకమైన ఘటన చోటుచేసుకుంది. కొడుకు ఆత్మహత్య చేసుకున్న తర్వా కొన్ని గంటల వ్యవధిలోనే తండ్రి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో

Read More

జాతీయ జెండా రూపకల్పనలో తెలంగాణకు వాటా

జాతీయ జెండాను రూపొందించింది తెలుగువాడైన పింగళి వెంకయ్య. ఆ ఘనతలో మన తెలంగాణకు కూడా వాటా ఉంది. ఇంకా చెప్పాలంటే మూడు రంగుల జెండాకు పుట్టిల్లు మన తెలంగాణల

Read More

పాక్ స్వాతంత్ర్య సంబురాల్లో భారత్ నుంచి వెళ్లిన అంజూ

తన ఫేస్‌బుక్ స్నేహితుడు నస్రుల్లాను కలవడానికి పాకిస్థాన్ వెళ్లిన భారతీయ మహిళ అంజు పాకిస్థాన్ లో స్వాతంత్ర్య దినోత్సవాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చే

Read More

రేపు(ఆగస్టు15).. హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు

మెహిదీపట్నం,వెలుగు:  పంద్రాగస్టు వేడుకలకు కలర్​ఫుల్ లైట్లతో గోల్కొండ కోట ముస్తాబవుతోంది. మంగళవారం గోల్కొండ కోటలోని రాణి మహల్ లాన్ లో సీఎం కేసీఆర్

Read More

వడ్డెరలను పట్టించుకోని ప్రభుత్వాలు : ఇత్తడి మారయ్య

లక్ష్మణచాంద, వెలుగు : వడ్డెర జాతిని ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఇత్తడి మారయ్య, జేఏసీ చైర్మన్ దండి వెంకట్ ఆవే

Read More

గుండాల మండలంలో ఘనంగా శ్రావణం బోనాలు

గుండాల, వెలుగు : మండలంలోని మర్కోడులో మహిళలు సామూహికంగా ఆదివారం శ్రావణ మాసం సందర్భంగా ముత్యాలమ్మకు  బోనాలు సమర్పించారు. మహిళలు అధిక సంఖ్యలో  

Read More

తిరుమలలో మరో చిరుత.. కేకలు వేస్తూ పరుగులు తీసిన భక్తులు

తిరుమలలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవలే చిన్నారిని బలితీసుకున్న చిరుతను ఉదయమే బోనులో బంధించారు. ఈ పరిణామంలో కాస్త ఊపిరి పీల్చుకున్న భక

Read More

కల్లు తాగిన.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌రావు

రాయపర్తి, వెలుగు : జనగామ జిల్లా పాలకుర్తి నుంచి ఆదివారం వరంగల్‌‌ జిల్లా రాయపర్తి మండలం బురహన్‌‌పల్లి వైపు వెళ్తున్న మంత్రి ఎర్రబెల

Read More

చార్మినార్ ఎక్స్ ప్రెస్ లో దోపిడీ దొంగ‌ల బీభ‌త్సం

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో దొంగలు హల్ చల్ చేశారు. సింగరాయకొండ-కావలి మధ్య రెండు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో దోపిడీకి పాల్పడ్డారు. సికి

Read More

ప్రత్యేక రాష్ట్రసాధనలో..జర్నలిస్టుల పాత్ర కీలకం : శ్రీనివాస్​రెడ్డి

 స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డి కామారెడ్డి, వెలుగు : జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని స్పీకర్​ పోచారం శ్రీనివాస్

Read More

దళితబంధులో మాలలకు ప్రత్యేకస్థానం కల్పించాలి : చెన్నయ్య

మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య డిమాండ్  బోధన్, వెలుగు : రాష్ట్ర  ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకం రెండో విడతలో మాలలకు ప

Read More

20న చలో హైదరాబాద్​

టీయూఎఫ్ జిల్లా కన్వీనర్ మంజూర్  పాల్వంచ,వెలుగు : ఉద్యమకారులను ఆదుకోవడంలో ప్రభుత్వం  విఫలమైందని  తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జి

Read More

తిప్పనపల్లిలో మిరప నారు చోరీ 

చండ్రుగొండ,వెలుగు : నాటేందుకు సిద్ధమైన మిరపనారును గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసిన ఘటన ఆదివారం తిప్పనపల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన అంచ

Read More