గుండాల మండలంలో ఘనంగా శ్రావణం బోనాలు

గుండాల మండలంలో ఘనంగా శ్రావణం బోనాలు

గుండాల, వెలుగు : మండలంలోని మర్కోడులో మహిళలు సామూహికంగా ఆదివారం శ్రావణ మాసం సందర్భంగా ముత్యాలమ్మకు  బోనాలు సమర్పించారు. మహిళలు అధిక సంఖ్యలో  బోనమెత్తి డప్పు వాయిద్యాలతో ముత్యాలమ్మకు మొక్కులు చెల్లించారు.  

పంటలు బాగా పండాలని, ప్రజలు సిరి  ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువతీయువకులు పాల్గొన్నారు.  గడ్డం నారాయణ,