Telangana
ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు.. ఈ మదర్స్ డేకి మీ అమ్మకు ఏం గిఫ్ట్ ఇస్తున్నారు
"ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు.." 'కేజీఎఫ్' సినిమాలోని ఈ డైలాగ్ విన్న ప్రతీ సారి.. మనసులో తెలియని భావం, తల్లి రూ
Read Moreదొంగ ఓట్లు వేస్తున్నారంటూ.. ఈవీఎంలు పగలగొట్టారు
కర్ణాటకలో అసెంబ్లీ పోలింగ్ లో కొన్ని చోట్ల హింసాత్మక సంఘటనలు జరిగాయి. మధ్యాహ్నం వరకు మూడు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నట్టు పోలీసు వర్గాలు తెలిప
Read Moreజగిత్యాల పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత
జగిత్యాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత నెలకొంది. ఓ సామాజిక వర్గానికి చెందిన మహిళపై ఎస్సై అనిల్ దాడి చేశాడని స్టేషన్ ముందు నిరసనకు
Read More6.9 అంగుళాల డిస్ ప్లేతో యాపిల్ ఐఫోన్ 16 ప్రో మాక్స్..!
యాపిల్ మొబైల్ ఫోన్లకు సంబంధించి ఓ క్రేజీ వార్త హల్ చల్ చేస్తోంది. రాబోయే కాలంలో కంపెనీ యాపిల్ ఫోన్ల డిస్ ప్లే పరిమాణాలను పెంచే యోచనలో ఉన్నట్టు తెలుస్త
Read Moreపనస పండ్లు తింటే బీపీ కంట్రోల్ అవుతుందా..
జాక్ఫ్రూట్.. తెలుగులో దీన్నే పనస పండు అంటారు. మోరేసి అనే కుటుంబానికి చెందిన ఈ పండు.. భారతదేశంలోని పశ్చిమ కనుమల్లో ప్రసిధ్ది గాంచింది. ఇది ఆసియా,
Read Moreసెక్యూరిటీ గార్డ్ బర్త్ డే సెలబ్రేట్ చేసిన ఆఫీసు సిబ్బంది
ప్రస్తుత జనరేషన్ లో డబ్బు అనేది ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యమైన అంశంగా మారింది. జీవితంలో ఏది కావాలన్నా, ఏది కొనాలన్నా డబ్బే కావాలి. ఈ డబ్బు కోసమే ప్రజలు
Read Moreఎండాకాలంలో టమాటా తింటే.. నిగనిగలాడే సౌందర్యం మీ సొంతం
ఈ మండు వేసవిలో కాస్త బయటికెళ్లినా.. చర్మం కందిపోవడం, ముఖం వాడిపోవడం లేదా ట్యాన్ కావడం మామూలే. ఇక ఎండ వేడిమికి వచ్చే ఉక్కపోతతో వచ్చే ఇబ్బందులు అన్నీ ఇన
Read Moreఛీ.. చీ.. ఏం పనులు రా : మెట్రో రైలా.. బెడ్ రూంలా..
పదేపదే హెచ్చరికలు జారీ చేస్తున్నా, కఠిన చర్యలు తీసుకుంటున్నా.. మెట్రో రైళ్లో కొందరు చేసే చేష్టలు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC)కు తలనొప్పిగా మా
Read Moreజూన్ 14 నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్
పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు తొందరపడొద్దని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జూన్ 14 నుంచి 22 వరకు టెన్త్ అడ్వాన్స్డ్
Read Moreసమ్మర్ స్పెషల్.. 12 ప్రత్యేక రైళ్లు నడపనున్న దక్షిణ మధ్య రైల్వే
రైలు సేవలను విస్తృతం చేయాలన్న ఉద్దేశంతో దక్షిణ మధ్య రైల్వే (SCR) సికింద్రాబాద్-దానాపూర్, సికింద్రాబాద్-దిబ్రూగఢ్ మధ్య 12 ప్రత్యేక రైళ్లను నడపనుంది. &q
Read Moreరాష్ట్ర ప్రభుత్వం రైతులను దోపిడీ చేస్తోంది: వివేక్ వెంకటస్వామి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్లతో కలిసి రైతులను దోపిడీ చేస్తోందని.. ఆఖరి గింజ వరకు కొంటామన్న ప్రభుత్వ హామీ నెరవేరడం లేదని ఆరోపించారు బీజేపీ జాతీయ క
Read Moreటెన్త్ రిజల్ట్స్.. బాలికలదే హవా
రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను వెల్లడించారు. ఈ ఏడాది 86.60శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధి
Read Moreపోలీసులు పట్టుకున్న బైక్స్ వేలం.. క్లయిమ్ చేసుకోవటానికి లాస్ట్ ఛాన్స్
హైదరాబాద్లోని సైబరాబాద్ కమిషనరేట్లోని మొయినాబాద్ పీఎస్ గ్రౌండ్స్లో సైబరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ వద్ద 820 పాడుబడ్డ/క్లెయిమ్ చ
Read More












