Telangana

నగల కోసం మహిళను చంపేసిన్రు..     ముగ్గురు నిందితుల అరెస్ట్​

కామారెడ్డి , వెలుగు: నగల కోసం ఓ మహిళను హత్య చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను బుధవారం కామారెడ్డి ఎస్పీ బి.శ్రీనివాస్​రెడ్డి తె

Read More

సింగరేణికి రావాల్సిన బిల్లులు రూ.15,500 కోట్లు

వినియోగదారుల నుంచి సింగరేణికి రూ.15,500 కోట్లకు పైగా బకాయిలు రావాల్సి ఉందని మేనేజ్ మెంట్ పేర్కొంది. సింగరేణి అప్పులపాలవుతోందన్న వార్తల నేపథ్యంలో సంస్థ

Read More

కాలేజీ నిర్మాణం కోసం..స్కూల్ కూలగొట్టిన్రు

హైదరాబాద్, వెలుగు: సీతాఫల్​మండిలో మంచి కండీషన్​లో ఉన్న 27 గదుల గవర్నమెంట్ స్కూల్​ను సికింద్రాబాద్​ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ కూలగొట్టి జూనియర్ కాలేజ్ న

Read More

హైదరాబాద్ సహా జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ భూముల అర్రాస్

రాష్ట్రంలో ఇండ్లు లేని కుటుంబాలు 30 లక్షలకు పైనే  ఇండ్ల స్థలాల పంపిణీని పూర్తిగా పక్కనపెట్టేసిన ప్రభుత్వం జాగాలు ఇవ్వాలని పోరాటానికి దిగుత

Read More

మా బలాన్ని బట్టి సీట్లియ్యాలి.. లేకపోతే విడిగా పోటీచేస్తం : తమ్మినేని

హైదరాబాద్, వెలుగు : ‘‘రానున్న ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ కలిసి పోటీ చేస్తయ్. బీఆర్ఎస్ తో కలిసి పనిచేసే యోచనలో ఉన్నం. మా బలానికి తగినట్లు సీట

Read More

మెడికో ప్రీతి ఆత్మహత్య కేసులో సైఫ్కు బెయిల్ మంజూరు

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించి మెడికో విద్యార్థి ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడు డాక్టర్  సైఫ్ కు బెయిల్ మంజూరు చేసింది వరంగల్ జిల్లా కోర్ట

Read More

అమ్రాబాద్ ఫారెస్ట్ లో మరోసారి చెలరేగిన మంటలు..

నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం జిలుగాయకుంట  ఫారెస్ట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలతో  మంటలు చుట్టుముట్టడంతో ఎగ

Read More

ఈవీ రెవల్యూషన్... స్విచ్ బైక్ సెంటర్ లాంచ్

పర్యావరణ అనుకూల ప్రీమియం ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ సైకిళ్లలో పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న స్విచ్ బైక్ తన కొత్త ఎక్స్‌ క్లూజివ్ ఎక్స్‌ పీరియన్స్ సెంట

Read More

బాన్సువాడలో పోచారం కుటుంబ పాలన నడుస్తోంది : బండి సంజయ్

బాన్సువాడలో పోచారం శ్రీనివాస్ రెడ్డి కుటుంబ పాలన నడుస్తోందని విమర్శించారు బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్.  బాన్సువాడ ప్రజల సొమ్మును అడ్డగోలుగా పో

Read More

బీజేపీ దగ్గర విజన్ ఉంది.. అందుకే జనం మా వైపు : తరుణ్ చుగ్

రాష్ట్రంలో రాజ్యాంగ వ్యతిరేక పాలన నడుస్తోందన్నారు బీజేపీ తెలంగాణ ఇన్ చార్జ్ తరుణ్ చుగ్.  బాన్సువాడ నియోజకవర్గం నుంచి భారీగా కార్యకర్తలు  బీజ

Read More

పటాకుల గోదాంలో అగ్ని ప్రమాదం.. 2కి.మీ.మేర వ్యాపించిన పొగలు

మైసూరులోని ఓ బాణసంచా దుకాణంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం కారణంగా దాదాపు 2 కి.మీ మేర పొగలు వ్యాపించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హ

Read More

‘ఓజీ' కోసం ఓ రాణి వచ్చేసింది

పవన్​ కళ్యాణ్​, సుజీత్​ కాంబోలో పవర్ఫుల్​ ఒరిజినల్ గ్యాంగ్​స్టర్​ అనే భారీ ప్రాజెక్ట్​ వస్తోన్న విషయం తెలిసిందే. దీనికి ఇంకా టైటిల్​ను ఖరారు చేయలేదు.

Read More