Telangana
విశాఖ ఉక్కుపై ఉత్త మాటలె.. స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో పాల్గొనని తెలంగాణ
తమ బిడ్ కోసం టైమ్ ఇవ్వాలని ఇటీవల కేంద్రానికి వినతి ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఇచ్చిన కేంద్రం సమయం ముగిసినా టెండర్లకు దూరంగానే సర్కారు
Read Moreపొంగులేటి కాంగ్రెస్ లోకి వచ్చేలా రేణుకా చౌదరి చొరవచూపాలె : కాంగ్రెస్ లీడర్లు
రాష్ట్రంలో అప్పుడే ఎలక్షన్ వాతావరణం కనిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో సత్తా చాటేందుకు అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈసారి ఎలాగైనా తెలంగాణలో కాం
Read Moreఅధికారంలోకి వచ్చిన 4నెలల్లోనే 13 లక్షల పోడు భూములకు పట్టాలు ఇస్తం : వైఎస్ షర్మిల
వైఎస్ఆర్టీపీ అధికారంలోకి రాగానే 4 నెలల్లో 13 లక్షల పోడు భూములకు పట్టాలు మంజూరు చేస్తామని ఆ పార్టీ చీఫ్ -వైఎస్ షర్మిల హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లా ఇం
Read Moreవాళ్ల మీద పీడీ యాక్ట్ ఇంకా ఎందుకు పెడ్తలేరు? : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ మీద సీఎం కేసీఆర్ వేసిన సిట్ నిజంగానే కూలబడిందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. ఇప్పటి వరకు
Read More73 కేజీల కేక్ కటింగ్.. మాజీ సీఎం చంద్రబాబు బర్త్ డే సెలబ్రేషన్స్
కూకట్ పల్లి నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేపీహెచ
Read Moreబొల్లారంలో జూన్ 3 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
యూనిట్ హెడ్ క్వార్టర్స్ కోటా కింద ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జూన్ 3 నుంచి సికింద్రాబాద్ బొల్లారంలోని 1ఈఎంఈ (1EME) సెంటర్లో జరగనుంది.
Read Moreకోర్టు మెట్లెక్కిన బిగ్ బీ ఫ్యామిలీ.. గూగుల్, యూట్యూబ్ ఛానెళ్లకు నోటీసులు
బాలీవుడ్ హీరో, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మనవరాలు, ప్రముఖ స్టార్ కపుల్ ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ ల కుమార్తె ఆరాధ్య బచ్చన్ కు సంబంధించిన ఫేక్ న్యూస్ ను
Read Moreరేషన్ షాప్ లో దారుణం.. పురుగుల బియ్యం పంపిణీ
పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యం నాసిరకంగా ఉంటున్నాయి. పురుగులు పట్టి తుట్టెలు కట్టి బియ్యాన్ని ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. తాజాగా మెదక్ జిల్లా
Read Moreకంటి వెలుగు కార్యక్రమాన్ని విమర్శిస్తూ డాక్టర్ సెల్ఫీ వీడియో
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు పథకంపై ఓ వైద్యుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కంటి వెలుగు కార్యక్
Read Moreఢిల్లీలో ప్రారంభమైన యాపిల్ రెండో రిటైల్ స్టోర్
యాపిల్ ఎట్టకేలకు దేశ రాజధాని ఢిల్లీలో తన రెండవ అధికారిక రిటైల్ స్టోర్ను ప్రారంభించింది. ఢిల్లీలోని సాకేత్లోని సెలెక్ట్ సిటీవాక్ మాల్
Read Moreకోటి దాటిన హైదరాబాద్ జనాభా..ప్రస్తుతం ఎంతంటే
భాగ్యనగరం..అన్ని మతాలకు అతిథ్యం ఇచ్చే నగరం. ఇక్కడ దేశంలోని వివిధ ప్రాంతాల వారు జీవిస్తుంటారు. అందుకే హైదరాబాద్ను మినీ ఇండియా అంటారు. ఈ నేపథ్యంలో హైదర
Read Moreహైదరాబాద్ లోనూ లేఆఫ్లు.. ఆందోళనలో ఐటీ రంగం
ఆర్థిక మాంద్యం, అనిశ్చితి భయంతో పలు దిగ్గజ కంపెనీలు సైతం తమ సిబ్బందిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగుల
Read Moreమానకొండూరులో అర్ధరాత్రి కాల్పుల కలకలం .. రౌడీ షీటర్ పై గ్యాంగ్ వార్
కరీంనగర్ జిల్లాలోని మానకొండూరులో అర్ధరాత్రి కాల్పుల కలకలం రేపాయి. ఓ క్రిమినల్ పై దాడి చేసేందుకు మరో క్రిమినల్ మూఠా రంగంలోకి దిగింది.  
Read More












