Telangana
DAO ఎగ్జామ్ డేట్మార్చాలని బీజేవైఎం వినతి పత్రం
డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (DAO) ఎగ్జామ్ డేట్ మార్చాలంటూ బీజేవైఎం నాయకులు టీఎస్పీఎస్సీ ఛైర్మన్ కు వినతి పత్రం ఇచ్చారు. అదే రోజున స్టాఫ్ సెలక్షన్ కమిషన్,
Read Moreపోలీసు దెబ్బలకు ప్రాణాపాయ స్థితిలో యువకుడు
మెదక్ : మహిళ మెడలో నుంచి బంగారg గొలుసు దొంగతనం చేశాడన్న అనుమానంతో పోలీసులు ఓ యువకుడిని చితకబాదారు. విచారణ పేరుతో చావబాడటంతో ప్రాణాపాయస్థిత
Read MoreLiquor scam case : నిందితుల బెయిల్ పిటిషన్పై తీర్పు వాయిదా
ఢిల్లీ లిక్కర్ స్కాం నిందితుల బెయిల్ పిటిషన్ పై తీర్పు మళ్లీ వాయిదా పడింది. ఫిబ్రవరి 16 మధ్యాహ్నం 3గంటలకు బెయిల్ పై ఉత్తర్వులు జారీ చేస్తామని రౌస్ ఎవె
Read Moreపెళ్లి రోజే కల్యాణ లక్ష్మి చెక్కులు : మంత్రి గంగుల
హైదరాబాద్: పెండ్లి జరుగుతున్న సమయంలోనే కల్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉందని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. గురువారం అసెంబ్లీలో క్వశ్చన
Read Moreబీఆర్ఎస్ నేతలకు కొండా సురేఖ సవాల్
వరంగల్ జిల్లా కేంద్రంలో భూకబ్జాలు బాగా పెరిగాయని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. ఇక్కడ వ్యాపారస్తులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నార
Read Moreకేసీఆర్ ది పేదల వ్యతిరేక ప్రభుత్వం: ఆకునూరి మురళి
కరీంనగర్ జిల్లాలో నిర్మించిన 1600 డబుల్ బెడ్ రూంలు మూడు సంవత్సరాలు దాటినా పేదలకు కేటాయించడం లేదని మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి ఆరోపించారు.
Read Moreరేవంత్ వ్యాఖ్యల్ని సమర్థించిన మాజీ ఎమ్మెల్యే
ప్రగతి భవన్ ను డైనమైట్లు పెట్టి పేల్చేసిన తప్పేమిలేదన్న టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సమర్థించారు.
Read Moreఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ, ఏపీలో ఖాళీకానున్న ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది. తెలంగాణలో 2, ఏపీలో 13 ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ షెడ్యూల్
Read Moreప్రజా సమస్యలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా లేదు : భట్టి
రైతాంగ సమస్యలపై కాంగ్రెస్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడంపై సీఎల్పీ భట్టి విక్రమార్క అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై చర
Read Moreకాళేశ్వరంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్రు : హరీష్ రావు
దేశానికి తెలంగాణ దిక్సూచిగా మారిందని మంత్రి హరీష్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో గుణాత్మకమైన మార్పు వచ్చిందని చెప్పారు. శాసనమండ
Read Moreవైద్య సిబ్బంది సేవలు వెలకట్టలేనివి : తమిళి సై
కరోనా సమయంలో వైద్య సిబ్బంది అందించిన సేవలు వెలకట్టలేనివని గవర్నర్ తమిళిసై అన్నారు. క్యాన్సర్ అవేర్ నెస్ ప్రోగ్రాంను ప్రారంభించిన అనంతరం ఆమె రాజ్ భవన్
Read MoreLiquor scam case : నిందితుల బెయిల్ పిటిషన్పై నేడే తీర్పు
ఢిల్లీ లిక్కర్ స్కాం నిందితుల బెయిల్ పిటిషన్ పై రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టు ఇవాళ తీర్పు వెలువరించనుంది. అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రా రెడ్డి,
Read Moreసంగారెడ్డి జిల్లా బార్డర్ లో అక్రమంగా ఫ్యూయల్ దందా
అక్కడి కన్నా ఇక్కడ లీటర్ కు రూ.9 ఎక్కువ బ్లాక్ మార్కెట్లో లీటర్ వద్ద రూ.4 లాభంతో అమ్ముతున్న వ్యాపారులు బార్డర్ పెట్రోల్ బంకుల
Read More












