Telangana
449 ప్లాట్ల వేలానికి సర్కార్ నోటిఫికేషన్
హైదరాబాద్ : ఓపెన్ ప్లాట్ల అమ్మకానికి రాష్ట్ర సర్కార్ మరో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజగిరి జిల్లాల్లో 449 ప్లాట్ల వేలానికి సం
Read Moreపోడు భూముల కోసం గిరిజన బిడ్డల్ని పెండ్లి చేసుకుంటున్రు : కేసీఆర్
పోడు భూముల కోసం కొందరు అగ్రకులాల వారు గిరిజన అమ్మాయిలను పెండ్లి చేసుకుంటున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. పోడు కొట్టుకోవడం కోసం ఇలా చేయడం దుర్మార్గమని చె
Read Moreవాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని అసెంబ్లీ తీర్మానం
వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ సీఎం కేసీఆర్ ప్రతిపాదించిన తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా అమోదించింది. వాల్మీకి&nbs
Read Moreఫిబ్రవరిలోనే పోడు భూముల పంపిణీ: కేసీఆర్
త్రీపేస్ కరెంటు కనెక్షన్లు ఇస్తం గిరిజన వికాసం కింద నీటి వసతి రాష్ట్రంలో 11.5 0 లక్షల ఎకరాల పోడు భూమి ఉద్యోగం ఉపాధి లేని గిరిజనులకు గిరిజనబంధ
Read Moreకరెంటు కోసం మరో బషీర్ బాగ్ ఉద్యమం : రేవంత్ రెడ్డి
రాష్ట్ర ప్రజలు సీఎం కేసీఆర్కు ఇచ్చిన గడువు ముగిసిందని వచ్చే ఎన్నికల్లో ఆయనను సాగనంపడం ఖాయమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక
Read Moreజలసౌధలో కేఆర్ఎంబీ త్రీమెంబర్కమిటీ మీటింగ్
హైదరాబాద్, వెలుగు : ఈ నెల17న ఉదయం 11.30 గంటలకు జలసౌధలో కేఆర్ఎంబీ త్రీమెంబర్కమిటీ మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు గురువారం తెలంగాణ, ఏపీ ఈఎన్స
Read Moreనాగార్జున సాగర్లో ముగ్గురు యువకులు గల్లంతు
నాగార్జున సాగర్లో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. శివాలయం పుష్కర ఘాట్ వద్ద ఈత కోసం వెళ్లిన యువకులు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్న
Read Moreసీఎం ఇలాకాలో తప్పని అవిశ్వాస తీర్మానం
సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్లో కూడా మున్సిపల్ కౌన్సిలర్ల అసమ్మతి తప్పలేదు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి గుప్త
Read Moreకేఏ పాల్ పిటిషన్ను డిస్మిస్ చేసిన హైకోర్టు
తన భద్రతపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వేసిన పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. అంతకుముందు ఆయనపై జరిగిన దాడిని సుమోటోగా స్వీకరించిన కోర్ట
Read Moreరాష్ట్ర బడ్జెట్ అంకెల గారడి మాత్రమే: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడి మాత్రమే తప్ప ఖర్చు చేసేది శూన్యమని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. ఇబ్రహీంపట్నంలోని ఒ ప్రైవేటు
Read Moreకేటీఆర్, హరీష్ రావులతో ఒవైసీ భేటీ
హైదరాబాద్ : మంత్రులు కేటీఆర్, హరీష్ రావులతో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై వారితో చర్చించారు. హైదరాబాద్
Read Moreకల్తీ పాలు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
భూదాన్ పోచంపల్లి మున్సిపాల్టీలోని ఇంద్రియాల గ్రామంలో కల్తీ పాలు తయారు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పట్నం ప్రభాకర్ అనే వ్యక్
Read Moreప్రగతిభవన్ను బాబాసాహెబ్ నాలెడ్జ్ సెంటర్గా మారుస్తాం : రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రగతి భవన్ను బాబాసాహెబ్ నాలెడ్జ్ సెంటర్గా మారుస్తామని టీపీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గడీల పాలనకు కాంగ్రెస్
Read More












