Telangana
నత్తనడకన ఎన్హెచ్- 63 విస్తరణ పనులు
అటవీశాఖ అనుమతులు వచ్చినా స్పీడ్ అయితలే మూడు రాష్ట్రాల ప్రజల కష్టాలు నిమ్మకు నీరెత్తినట్లుగా కాంట్రాక్ట్ సంస్థ ఆఫీసర్ల తీర
Read Moreకేసీఆర్ కుటుంబ మాత్రమే రాజకీయంగా ఎదుగుతుంది : లక్ష్మణ్
కరోనా సమయంలో ఎంతోమంది ప్రాణాలు పోవడానికి సీఎం కేసీఆర్ కారణమని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు . నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇంతవరకు
Read Moreకేసీఆర్ ప్రభుత్వాన్ని 100 మీటర్ల గొయ్యితీసి పాతిపెట్టాలి : రేవంత్ రెడ్డి
ప్రగతి భవన్ గోడలు కూల్చుతామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి హెచ్చరించారు. ములుగులో తాను మాట్లాడిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ నేతలు తనపై కేసులు పె
Read Moreకొండగట్టుకు రూ.100 కోట్లు మంజూరు
కొండగట్టు ఆలయ అభివృద్ధికి వందకోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. &nbs
Read Moreఎమ్మెల్యే భాస్కర్ రావును వెంటనే బర్తరఫ్ చేయాలె : ప్రవీణ్ కుమార్
మిర్యాలగూడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావును వెంటనే భర్తరఫ్ చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశా
Read Moreహైట్లో క్వాలిఫై కానివారికి మళ్లీ ఛాన్స్
హైట్ విషయంలో కొద్దిలో ఛాన్స్ మిస్సైన ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. హై కోర్టు ఆదేశాల మేరక
Read Moreకన్నబిడ్డను ఎండలో వదిలేసిన కసాయి తల్లి
కుత్బుల్లాపూర్ లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన ఆడ శిశివును ఓ ఇంటిపై వదిలి వెళ్లిన అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకవైపు మండుటెండను
Read Moreమొక్కలు నాటిన ధమాకా బ్యూటీ
టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటారు. గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం, హస్పిటాలిటీలో ఆమె
Read Moreకరెంటు కోతలను నిరసిస్తూ రైతుల రాస్తారోకో
వ్యవసాయ కరెంటు కోతలను నిరసిస్తూ సిద్దిపేట జిల్లా కోహెడ సబ్ స్టేషన్ ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. తీగలకుంటపల్లికి చెందిన రైతుల రాస్తారోకో చేపట్టారు
Read MoreLiquor scam case : సీబీఐ కస్టడీకి ఎమ్మెల్సీ కవిత మాజీ సీఏ
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత మాజీ సీఏ గోరంట్ల బుచ్చిబాబు సీబీఐ కస్టడీకి కోర్టు ఓకే చెప్పింది. సీబీఐ అధికారులు5 రోజుల కస్టడీ కోర
Read Moreకడియం అసలైన తెలంగాణ ద్రోహి : షర్మిల
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు. తనని తెలంగాణ ద్రోహి అన్న కడియం మంత్రిగా పనిచేసి కూడా నియోజకవర్గానికి ఒక్క డిగ్రీ
Read Moreఇంట్లో అర్హులందరికీ రూ. 3 వేల పెన్షన్ : వైఎస్ షర్మిల
అధికారంలోకి వచ్చాక ఇంట్లో ఎంత మంది అర్హులుంటే అంతమందికి రూ. 3000 చొప్పున పెన్షన్ ఇస్తామని వైఎస్ షర్మిల హామీ ఇచ్చారు. ప్రజా ప్రస్థాన యాత్రలో భాగం
Read Moreకాళేశ్వరం ప్రాజెక్టును చూడటానికి వెళ్తే అరెస్ట్ దేనికి : భట్టి విక్రమార్క
కాళేశ్వరం గురించి గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ప్రతిపక్ష సభ్యుల్ని ప్రాజెక్టును ఎందుకు చూడనివ్వడం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు.
Read More












