Telangana
మొహాల్లా క్లినిక్లు చూసి కేసీఆర్ బస్తీ దవాఖాన పెట్టిండు : కేజ్రీవాల్
కంటి వెలుగు కార్యక్రమం గొప్ప సంకల్పమని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. 4కోట్ల మందికి ఫ్రీ ఐ చెకప్ చేయించడం మామూలు విషయం కాదని చెప్పారు. పంజాబ్
Read Moreదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది : డి.రాజా
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కేంద్రం గవర్నర్లతో ఇబ్బంది పెడుతోందని సీపీఐ నేత డి. రాజా ఆరోపించారు. రాజ్యాంగేతర శక్తిగా మారుతున్న బీజేపీ సమాఖ్య స్ఫూర్
Read Moreతెలంగాణ నుంచి బీజేపీని తరిమికొట్టండి : అఖిలేష్ యాదవ్
ఖమ్మం బీఆర్ఎస్ ఆవర్భావ సభ చరిత్రలో నిలిచిపోతుందని యూపీ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. బీజేపీని తరిమికొట్టే పోరాటం తెలంగాణ నుంచే ప్రారం
Read Moreకేసీఆర్కు అండగా ఉంటం : పినరయి విజయన్
పోరాటాల గడ్డ తెలంగాణలో సుపరిపాలన కొనసాగుతోందని కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు. ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కేసీఆర్ సర్కారును ప్రశంసలతో
Read MoreFarm house case : తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
ఫాం హౌస్ కేసులో సింగిల్ జడ్జి తీర్పుపై ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ పై వాదనలు ముగిశాయి. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. అయిత
Read Moreతీన్మార్ స్టెప్పులేసిన మంత్రి, ఎమ్మెల్యే
ఖమ్మంలో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఉత్సాహంగా స్టెప్పులేస్తూ తరలి వెళ్తున్నారు. మహబూబాబాద్
Read Moreకంటి వెలుగు ప్రారంభించిన పంజాబ్ సీఎం మాన్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు 2 విడత కార్యక్రమం ప్రారంభమైంది. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ చేతుల మీదుగా కంటి వెలుగు ప్రోగ్రా
Read Moreనా మాటల్ని వక్రీకరించిన్రు : మంత్రి ఎర్రబెల్లి
20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మారిస్తే 100 సీట్లు గ్యారెంటీ అన్న కామెంట్స్ పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. తన వ్యాఖ్యల్ని వక్రీకరించారని
Read Moreగౌరవెల్లి నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలె : పొన్నం ప్రభాకర్
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ ఖమ్మంలో పెట్టడం వెనుక ఉన్న మతలాబు ఏంటని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో దోచుకున్నది చాలదని దేశాన్ని దోచ
Read Moreముకరం ఝాకు నివాళులర్పించిన రేవంత్ రెడ్డి
8వ నిజాం ముకురం ఝాకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహించడాన్ని స్వాగతించారు. ఈ న
Read Moreస్టేడియంలోకి బ్యాగ్స్, వాటర్ బాటిల్స్కు నో పర్మిషన్
ఉప్పల్ లో జరగనున్న భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ కోసం రాచకొండ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 2,500 మంది పోలీసులను మోహరించారు. 30
Read Moreయాదగిరి నర్సన్నను దర్శించుకున్న ముగ్గురు సీఎంలు
సీఎం కేసీఆర్ యాదగరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, యూపీ మాజీ సీఎం
Read MoreCongress war room case : సైబర్ క్రైం విచారణకు హాజరైన మల్లు రవి
కాంగ్రెస్ వార్ రూం కేసులో టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి సైబర్ క్రైం విచారణకు హాజరయ్యారు. సీఆర్పీసీ 41ఏ నోటీసుల్లో సూచించిన ప్రకారం ఉదయం 11.30గం
Read More












