Telangana

తుంగభద్ర వరద బాధితులను పట్టించుకోని సర్కారు

గద్వాల, వెలుగు: తుంగభద్ర వరద బాధితులను సర్కారు పట్టించుకోవడం లేదు. 2009లో వచ్చిన వరదలకు అలంపూర్ టౌన్‌‌‌‌తో పాటు మానవపాడు మండల

Read More

ఎవరు కమ్యూనిస్టు? : సోషల్ ఎనలిస్ట్ బి. నర్సన్

వస్తు ఉత్పత్తిలో శ్రామికుడి కృషికి సమానంగా లాభాల్లోనూ భాగముండాలని, శ్రామికుడు, పెట్టుబడిదారుడు అనే రెండు వర్గాలు కలిసిపోయి వర్గ రహిత సమాజం ఏర్పడాలనేది

Read More

యాదాద్రిపై కేటీఆర్, సంజయ్ ట్విట్టర్ వార్

ఆలయాల నిర్మాణం భవిష్యత్తు పెట్టుబడి అన్న కేటీఆర్​  గుళ్లు వ్యాపార కేంద్రాలా అంటూ సంజయ్  ఫైర్ యాదాద్రిపై మాటల యుద్ధం హైదరాబాద్​,

Read More

వాటర్​బోర్డులో బదిలీలు బంద్!

ప్రమోషన్లు పొందినా ట్రాన్స్ ఫర్లు కావట్లే కొన్ని సెక్షన్లలో 20 నుంచి 30 ఏండ్లుగా పనిచేస్తున్న అధికారులు కొందరు సీనియర్లు నామమాత్రంగా విధులకు హా

Read More

హైదరాబాద్కు చేరుకున్న ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు

రేపు (జనవరి 18) ఖమ్మంలో జరగబోయే బీఆర్ఎస్ అవిర్భావ సభకు హాజరయ్యేందుకు ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ హైదరాబాద్

Read More

ముకరం ఝాకు నివాళులర్పించిన సీఎం కేసీఆర్

8వ నిజాం ముకరం ఝా పార్థీవదేహానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు.  ఆయన భార్య, కుటుంబ సభ్యులను ఓదార్చారు. రేపు(బుధవారం) అధికార లాంఛనాలతో అంత్యక్రియ

Read More

టీచర్లు బదిలీ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలె : సబిత

రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. టీచర్ల ప్రమోషన్లు, ట్రా

Read More

కేంద్ర పథకాలను సొంత స్కీములని చెప్పుకుంటుండు : పొంగులేటి సుధాకర్ రెడ్డి

కేంద్ర ప్రభుత్వ పథకాలను సీఎం కేసీఆర్ సొంత స్కీములుగా ప్రచారం చేసుకుంటున్నారని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ ఆరోపించారు. రాష్ట్రంలో 

Read More

చౌమహల్లా ప్యాలెస్ లో ముకరం ఝా భౌతికకాయం

టర్కీలో కన్నుమూసిన 8వ నిజాం ముకరం ఝా భౌతిక కాయం హైదరాబాద్ చేరుకుంది. చార్టెడ్ ఫ్లైట్ లో రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టుకు చేరుకున్న  భౌతికకాయాన్ని అక్క

Read More

బహుజనుల రాజ్యం వస్తేనే బతుకులు బాగుపడుతయ్ : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

రాష్ట్రంలో దొరల పాలనకు చరమగీతం పాడాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బహుజనులకు రాజ్యాధికారం వస్తేనే బతుకులు బాగుపడుతా

Read More

బీసీ ప్రధాని ఉన్నా న్యాయం జరుగుతలేదు : ఆర్ కృష్ణయ్య

బీసీ ప్రధాని ఉన్నా దేశంలో తమకు న్యాయం జరగడంలేదని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య వాపోయారు. బీసీల డిమాండ్ల సాధన కోసం ఫిబ్రవరి 8 , 9

Read More

మాస్టర్ ప్లాన్లో భూమి పోతదని రైతు ఆత్మహత్యాయత్నం

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రగిల్చిన చిచ్చు ఇంకా చల్లారడం లేదు. మాస్టర్ ప్లాన్ను వ్యతిరేకిస్తూ నిరసనలు కొనసాగుతున్నాయి. తాజాగా మాస్టర్ ప్లాన్ కారణంగా భ

Read More

విద్యార్థులకు ప్రపంచస్థాయి శిక్షణ : మంత్రి సబితారెడ్డి

విద్యార్థులు ప్రపంచస్థాయిలో రాణించే విధంగా ప్రభుత్వం శిక్షణ ఇస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో మహిళ

Read More