Telangana
అజ్మీర్ దర్గాకు చాదర్ పంపిన కేసీఆర్
అజ్మీర్ దర్గా ఉర్సు సందర్భంగా ఏటా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పంపే ‘చాదర్’ ను సీఎం కేసీఆర్ ఈ ఏడాది కూడా సమర్పించారు. బుధవారం ప్
Read Moreపరేడ్తో కూడిన వేడుకలు నిర్వహించాల్సిందే : హైకోర్టు
రాష్ట్రంలో రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గణతంత్ర దినోత్సవ నిర్వహణపై కేంద్రం ఇచ్చిన గైడ్ లైన్స్ ను రాష్ట్ర ప్
Read Moreగచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఆర్జీవీపై కేసు
టాలీవుడ్ సెన్షేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను స్వామి వివేకానందుడితో పోలుస్
Read Moreసీఎం కేసీఆర్కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
విద్యుత్ చార్జీల భారంపై సీఎం కేసీఆర్ కు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ‘విద్యుత్ ఏసీడీ చార్జీల పేరిట పేదోడి జేబ
Read Moreసర్పంచులు ఏం చేయాలో ఎమ్మెల్యేలే డిసైడ్ చేస్తున్రు : కోదండరాం
సర్పంచులు ఏం చేయాలో ఎమ్మెల్యేలే డిసైడ్ చేస్తున్నారని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. హైదరాబాద్ లక్డికపూల్లో సర్పంచుల ఫోరం, పంచాయతీ రాజ్ ఛాంబర్ ఆ
Read Moreఎమ్మెల్యే వేధిస్తుండని మున్సిపల్ ఛైర్ పర్సన్ రాజీనామా
జగిత్యాల మున్సిపల్ ఛైర్పర్సన్ పదవికి బోగ శ్రావణి రాజీనామా చేశారు. మీడియా ముందు కంటతడి పెట్టిన ఆమె.. స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్పై సంచలన వ్యాఖ్యలు
Read Moreఈసారి కూడా రాజ్ భవన్లోనే రిపబ్లిక్ డే వేడుకలు..
గణతంత్ర దినోత్సవ వేడుకల విషయంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గతేడాదిలాగే ఈసారి కూడా పరేడ్ గ్రౌండ్ల
Read Moreట్రాఫిక్ పోలీసులపైకి దూసుకెళ్లిన లారీ.. ఒకరి మృతి
మేడ్చల్ జాతీయ రహదారిపై ఒ లారీ బీభత్సం సృష్టించింది. వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో హోంగార్డ్ శ్రీన
Read Moreబీజేపీ నేతలకు కంటి చూపు మందగించింది : ఎమ్మెల్యే దానం
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి బీజేపీ నేతల కంటికి కనిపించడం లేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఫిలిం నగర్ లోని గౌతమ్ నగర్ కమ్యూనిటీ హాల్ లో
Read MoreLiquor scam case : 76.54 కోట్ల ఆస్తుల అటాచ్ చేసిన ఈడీ
లిక్కర్ స్కాంలో ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. తాజాగా ఈ కేసులో నిందితులకు చెందిన రూ.76.54 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్ చేసింది
Read Moreకామారెడ్డి మాస్టర్ ప్లాన్పై హైకోర్టులో విచారణ వాయిదా
కామారెడ్డి మాస్టర్ ప్లాన్పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. పిటిషన్ పై వాదనలు వినిపించిన ప్రభుత్వ తరఫు న్యాయవాది మాస్టర్ ప్లాన్
Read Moreహానీమూన్కు వెళ్లి.. హార్ట్ స్ట్రోక్తో మృతి
హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఇండోనేషియాలో గుండెపోటుతో మృతి చెందాడు. వంశీ కృష్ణ అనే వ్యక్తి ఈ నెల 13న భార్య శ్రావణితో కలిసి హనీమూన్ కోస
Read Moreఆర్మూర్ బీఆర్ఎస్ లో అసమ్మతి
పార్టీ జిల్లా అధ్యక్షుడి ఇలాకాలో భగ్గుమన్న విభేదాలు మున్సిపల్ చైర్పర్సన్ వైఖరిపై కౌన్సిలర్ల అసంతృప్తి ఆమె భర్త, మరిది షాడో చైర్మన్లుగా వ్యవహ
Read More












