Telangana

రాష్ట్రంలో కరోనా తర్వాతపెరిగిన దృష్టిలోపాలు

18 ఏండ్లు దాటినోళ్లకే  టెస్టులు 16 లక్షల మంది చిన్నారులకు కంటి సమస్యలు! నాలుగు నెలల కింద జరిగిన పైలట్ సర్వేలో గుర్తింపు అయినా ‘కంట

Read More

ప్రగతి భవన్లో పార్టీ కార్యకలాపాలా..? : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ప్రజల అభివృద్ధి కోసం పని చేయాల్సిన ప్రగతి భవన్లో పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.

Read More

నాంపల్లి ఎగ్జిబిషన్ పార్కింగ్లో అగ్నిప్రమాదం

నాంపల్లి ఎగ్జిబిషన్ పార్కింగ్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఎలక్ట్రిక్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. పక్కనున్న మరో నాలుగు కార్ల

Read More

ఏసీడీ పేరుతో కేసీఆర్ సర్కార్ ప్రజలను దోచుకుంటుంది : వివేక్ వెంకటస్వామి

రాష్ట్రంలో కరెంట్ బిల్లుల అదనపు చార్జీలపై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. ఈ నెల కరెంట్ ​బిల్లుల్లో అడిషనల్​ కన్జంప్షన్​

Read More

కొత్త సెక్రటేరియట్‌ నిర్మాణం.. పెట్రోల్ పంప్ తొలిగింపు

రాష్ట్ర నూతన సచివాలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నిర్మాణంలో భాగంగా పక్కనే ఉన్న పెట్రోల్ పంప్ను తొలిగిస్తున్నారు. ఈ స్

Read More

గద్దర్కు సీఎం కేసీఆర్ రూ. 150 కోట్లిచ్చిండు : కేఏ పాల్

ఖమ్మం బీఆర్ఎస్ సభ అట్టర్ ఫ్లాపైందని ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. బీర్, బిర్యాని ఇచ్చినా జనం మాత్రం సభకు రాలేదని చెప్పారు. సీ

Read More

కేటీఆర్ దావోస్ ప‌ర్యట‌న విజయవంతం

మంత్రి కేటీఆర్ దావోస్ ప‌ర్యట‌న ముగిసింది. పెట్టుబ‌డులే ల‌క్ష్యంగా జ‌రిగిన 2023 ప్ర‌పంచ ఆర్థిక వేదిక స‌ద‌స

Read More

సీపీఎస్ అమలు చేయాలని మంత్రి హరీశ్కు ఓయూ లెక్చరర్స్ విజ్ఞప్తి

ఓయూ టీచర్స్ అసోసియేషన్ సభ్యులు మంత్రి హరీశ్ రావును కలిశారు. సీసీఎస్ లేదా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. వారి విజ్ఞప్తిపై సానుకూల

Read More

టీచర్లపై చేయి చేసుకున్న పోలీసులు

డీఎస్ఈ ముట్టడికి ప్రయత్నించిన స్పౌజ్ టీచర్ల పట్ల పోలీసులు దారుణంగా వ్యవహరించారు. పోలీస్ వ్యాన్ ఎక్కేందుకు నిరాకరించిన టీచర్లపై చేయి చేసుకున్నారు. లక్డ

Read More

భూకబ్జా కేసులో బీఆర్ఎస్ కార్పొరేటర్​అరెస్ట్​

వరంగల్​నగరంలో భూ కబ్జాకు యత్నించిన అధికార బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ ను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు నాన్​ బెయిలబుల్​ కేసులు

Read More

పరీక్షా పే చర్చ విద్యార్థులపై ఒత్తిడి తగ్గిస్తుంది : లక్ష్మణ్

పరీక్షల సమయంలో విద్యార్థుల ఒత్తిడిని తగ్గించేందుకు ప్రధాని మోడీ పరీక్షా పే చర్చ నిర్వహిస్తున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వ

Read More

ఇళ్లు డ్యామేజ్ అయితే పూర్తి బాధ్యత మాదే : తలసాని

రాంగోపాల్ పేట్ ఫైర్ యాక్సిడెంట్ లో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రమాదస్థలాన్ని పరిశీలించి సహాయకచ

Read More