Telangana
టీచర్ల అరెస్ట్ .. పోలీస్ స్టేషన్లలో ఫుడ్ లేక ఇబ్బందులు
ప్రగతి భవన్ ముట్టడికి వచ్చిన టీచర్లను పోలీసులు అరెస్ట్ చేసి పంజాగుట్ట, బొల్లారం, గోశామహల్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. అయితే స్టేషన్లలో ఉదయం నుంచి ఇప్
Read Moreకేంద్రచట్టం ప్రకారం పోడు పట్టాలివ్వాలె : సోయం బాపూరావు
స్వాతంత్య్రం రాకముందు ఆదివాసీలు ఎలా ఉన్నారో.. ఇప్పుడు అలాగే ఉన్నారని అదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. తమ భూముల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే
Read Moreమేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వాలి: ఎమ్మెల్సీ కవిత
మేడారం సమ్మక్క,సారలమ్మ జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇవాళ ఆమె ములుగు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా రామప్పల
Read More9వ నిజాంగా మీర్ మహ్మద్ అజ్మత్ అలీ ఖాన్
హైదరాబాద్, వెలుగు: ఎనిమిదో నిజాం ముకరం జా మరణంతో ఆయన పెద్ద కొడుకు మీర్ మహ్మద్ అజ్మత్ అలీ ఖాన్ తొమ్మిదో నిజాంగా పట్టాభిషేకం చేశారు. శుక్రవారం చౌమహల్లా
Read Moreజనగామ జడ్పీలో సమస్యల వెల్లువ
అధికారుల్లో జవాబుదారీతనం లేదని సభ్యుల ఆవేదన కరెంటు బిల్లుల అధిక వసూళ్ల పై కలెక్టర్కు ఫిర్యాదు మిషన్ భగీరథ వరల్డ్ రికార్డ్: ఎమ్మెల్యే ముత్తిర
Read Moreమున్సిపల్ చైర్ పర్సన్పై అసమ్మతి లేదు: ఆర్మూర్ బీఆర్ఎస్ కౌన్సిలర్లు
ప్రెస్మీట్లో ఆర్మూర్ బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రత్యర్థులే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపాటు ‘హైకమాండ్ ఆదేశాల మేరకే క
Read Moreఊరూరా జాతర.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
మెదక్/పాపన్నపేట, వెలుగు : మాఘ అమావాస్య సందర్భంగా ఉమ్మడి మెదక్జిల్లాలోని పలు ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. పాపన్నపేట మండలం ఏడుపాయలలోని వన దుర్గాభవ
Read Moreసమస్యల పరిష్కారం కోసమే పల్లెనిద్ర
గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మార్చినం వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తి, వెలుగు: ప్రజా సమస్యల పరిష్కారం కోసమే పల్లెనిద్ర కార్యక్రమం న
Read Moreనాగోబా జాతరకు కేంద్ర మంత్రి అర్జున్ ముండా
ఆదివాసీల పండుగ నాగోబా జాతర వైభవంగా ప్రారంభమైంది. ఈ జాతరలో కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా పాల్గొననున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు బీజేపీ
Read Moreనాగోబా జాతర షురూ.. అర్ధరాత్రి మెస్రం వంశీయుల పూజలు
గుడిహత్నూర్, వెలుగు: ఆదివాసీల పండుగ నాగోబా జాతర సంబురంగా మొదలైంది. కొత్తగా కట్టిన ఆలయంలో శనివారం అర్ధరాత్రి నాగోబా విగ్రహానికి గంగాజలంతో అభిషేకం చేసి
Read Moreపేపర్ మారింది.. మెయిన్స్ ప్రిపరేషన్ మారాలి
టీఎస్పీఎస్సీ గ్రూప్–1 ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. 1 : 50 నిష్పత్తిలో అభ్యర్థులు ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో మెయిన్స్ పరీక్షల ప్ర
Read Moreకేంద్ర పథకాలను రాష్ట్రం అడ్డుకుంటోంది : కేంద్ర మంత్రి బీఎల్ వర్మ
ఐనవోలు, వెలుగు: పేద ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుంటోందని కేంద్ర ఈశాన్య రాష్ట్రా
Read More












