Telangana
మన సమస్యలు పట్టవ్ కానీ..ఆంధ్రాలో పోటీ చేస్తరంట : కోదండరాం
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మౌన దీక్ష చేశారు. విభజన హామీలు, కృష్ణానదీ జలాల సమస్యపై 150 మందితో గంటపాటు ఈ
Read Moreగవర్నర్ వ్యవస్థపై చర్చ జరగాలి: బీఆర్ఎస్ ఎంపీలు
గవర్నర్ వ్యవస్థ పై పార్లమెంట్లో చర్చ జరగాలని బీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. బడ్జెట్కు ఆమోదం తెలపకుండా గవర్నర్ వ్యవహరిస్తున్నారని ఎంపీ కే కేశవర
Read Moreప్రగతిభవన్ ముందు కుటుంబం ఆత్మహత్యాయత్నం
ప్రగతిభవన్ ముందు ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం కలకలం సృష్టించింది. ఇబ్రహీంపట్నానికి చెందిన ఐలేశ్ అనే వ్యక్తి కుటుంబంతో సహా ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్
Read Moreఆర్ఎస్ ప్రవీణ్ బీజేపీ కోసం పనిచేస్తుండు : గువ్వల బాలరాజు
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన యువత మధ్య మత చిచ్చు పెట్టే కుట్ర చేస
Read Moreహరినాయక్ మృతిపై అనుమానాలు.. వీఎం హోం విద్యార్థుల ఆందోళన
సరూర్ నగర్ వీఎం హోం విద్యార్థి అనుమానాస్పద మృతిపై విద్యార్థులు ఆందోళనకు దిగారు. హరి నాయక్ మృతిపై నిజానిజాలు తేల్చాలంటూ రోడ్డుపై బైఠాయించారు. ట్రాఫిక్
Read Moreయాదాద్రి మున్సిపల్ చైర్పర్సన్పై అవిశ్వాసానికి సిద్ధమైన కౌన్సిలర్లు
రాష్ట్రంలో మున్సిపల్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే పలు మున్సిపాలిటీల్లో చైర్మన్లపై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మాన ప్రతిపాదన
Read MoreArvind : ముందస్తుకు పోతే సిరిసిల్లలో కేటీఆర్ కూడా ఔట్
ఇందూర్ ప్రజలను సీఎం కేసీఆర్ చిన్నచూపు చూస్తున్నారని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్ ఆరోపించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ గుర్తుకు రాలేదు కాని తిలక్ గార్డ
Read Moreఎమ్మెల్యే వేధిస్తుండని సర్పంచ్ దంపతుల ఆత్మహత్యాయత్నం
ఎమ్మెల్యే వేధిస్తున్నడని సర్పంచ్ దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించారు. బీజేప
Read Moreఆర్టీసీ బస్సు ఢీకొని ఇంటలిజెన్స్ కానిస్టేబుల్ మృతి
చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఓ ఇంటలిజెన్స్ కానిస్టేబుల్ మృతి చెందాడు. బైక్పై డ్యూటీకి వెళ్తుండగా ఆలిండ్ ఫ్యాక్టర
Read Moreపోరాడితే తప్ప హైకోర్టు తీర్పు అమలు కాలేదు : బండి సంజయ్
ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షల్లో మల్టిపుల్ జవాబులున్న ప్రశ్నలకు మార్కులు కలపాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజ
Read Moreకేసీఆర్ పాలనపై ఢిల్లీలో సెమినార్ : కోదండరాం
విభజన హామీలు, కృష్ణానదీ జలాల సమస్యపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సోమవారం గంటపాటు మౌన దీక్ష చేపడతామని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ప్రకటించారు. రాష
Read Moreకొండగట్టు అంజన్నను దర్శించుకున్న బండి సంజయ్
కొండగట్టు ఆలయ అభివృద్ధికి 100 కోట్లు ఇస్తామన్న కేసీఆర్ హామీ ఏమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రశ్నించారు. కొండగట్టు అంజనేయ స్వామిని&
Read Moreఅధికారుల నిర్వాకం.. వాహనాలు లేకున్నా అద్దె చెల్లిస్తున్రు
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో అధికారులు ఉపయోగిస్తున్న వాహనాలకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాహనాలకు సంబంధించి బండి శ్రీనివాస్ అనే వ
Read More












