Telangana

గూడెం లిఫ్ట్​ నుంచి నీళ్లు ఇస్తరా, ఇయ్యరా?

జడ్పీ జనరల్ బాడీ మీటింగ్​లో నిలదీసిన సభ్యులు  నీళ్లు రాక పంటలు ఎండుతున్నాయని, ఎకరాకు రూ.20వేల నష్టం జరిగిందని ఆవేదన   పైపులు మారిస్తే

Read More

కమిషనర్లకు మంత్రి కేటీఆర్ ఆఫీస్ నుంచి ఆదేశాలు

అవిశ్వాసం పెట్టేందుకు గడువును నాలుగేండ్లకు పెంచామంటూ మెసేజ్  చట్ట సవరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపకుండానే ఆర్డర్స్​ ఇప్పటికే 20 చోట్ల నో క

Read More

రాష్ట్రంలో తలసరి కరెంట్ వాడకం 2,126 కిలోవాట్లు 

టీఎస్​జెన్​కో నుంచి సర్కారు కొంటున్నది 49 శాతమే 70% మంది పిల్లలు,53% మంది గర్భిణులకు రక్తహీనత  తెలంగాణ స్టాటిస్టికల్ అబ్​స్ట్రాక్ట్​లో వెల

Read More

రిపబ్లిక్​ డే పరేడ్​తో జరపాల్సిందే

కేంద్ర గైడ్‌లైన్స్‌ అమలు చేయాల్సిందే రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చిచెప్పిన హైకోర్టు కరోనా వల్లే జరపడం లేదన్న సర్కార్​ కరోనా ఉంటే.. ఆం

Read More

Padma awards 2023: కీరవాణికి పద్మశ్రీ.. చినజీయర్‌ స్వామికి పద్మభూషణ్‌

ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణికి కేంద్రం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటడంలో కృషి చేసినందుకు గానూ ఏపీ నుం

Read More

రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారీ సంఖ్యలో ఐపీఎస్ లను బదిలీ చేసింది. దీనికి సంబంధించి ప్రభుత్వం కాసేపట్లో ఉత్తర్వులు జారీ చేయనుంది. కరీంనగ

Read More

శ్రావణి ఉద్దేశపూర్వకంగానే రాజీనామా చేసింది : బీఆర్ఎస్ కౌన్సిలర్లు

జగిత్యాల మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ బోగ శ్రావణి పదవికి రాజీనామా చేయడంపై ఆ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు స్పందించారు.  శ్రావణి ఉద్

Read More

పవన్ ఎవరితో పొత్తు పెట్టుకుంటే మాకేంటీ : జీవన్ రెడ్డి

జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ రాజీనామా అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. మొదట్నుంచీ బీఆర్ఎస్ పార్టీ మహిళల పట్ల వివక్ష చూపిస్తోందని

Read More

రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా రాజ్ భవన్లో గవర్నర్ నిర్వహించే

Read More

బీజేపీకి గుడ్ బై చెప్పిన ఒడిశా మాజీ సీఎం

ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ బీజేపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపారు. గిరిధ‌ర్ గమాంగ్

Read More

నాలాల పునరుద్ధరణకు 6700 కోట్లు : తలసాని

జీహెచ్ఎంసీ పరిధిలోని నాలాల పునరుద్ధరణకు ప్రభుత్వం 6700 కోట్ల నిధులు కేటాయించిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఇటీవల గోషామహల్ నియోజకవర్గం

Read More

కేసీఆర్ రాజ్యాంగాన్ని కించపరుస్తుండు : కిషన్ రెడ్డి

సీఎం కేసీఆర్ రాజ్యాంగాన్ని కించపరుస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించకపోవడ

Read More

Fire accident : ఎస్కే మల్లు ఏజెన్సీ బిల్డింగ్ కూల్చివేత పనులు

సికింద్రాబాద్ లో అగ్ని ప్రమాదం జరిగిన డెక్కన్ మాల్ బిల్డింగ్ కూల్చివేతకు జీహెచ్ఎంసీ టెండర్ ఖరారు చేసింది. ఎస్కే మల్లు ఏజెన్సీ టెండర్ దక్కించుకుంది. భవ

Read More