Telangana

సీఎం కేసీఆర్తో మహారాష్ట్ర మాజీ ఎంపీ శంభాజీ రాజే భేటీ

ఛత్రపతి శివాజీ 13 వ వారసుడు, మాజీ ఎంపీ శంభాజీ రాజే ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రగతి భవన్‌కు వచ్చిన

Read More

రాజ్భవన్లో ఎట్ హోం.. దూరంగా కేసీఆర్

భారత గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా హైదరాబాద్ లోని రాజ్భవన్లో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, మంత్రులు దూరం

Read More

డెక్కన్ మాల్ కూల్చివేత.. టెండర్ మార్పు

సికింద్రాబాద్ అగ్ని ప్రమాదంలో దెబ్బతిన్న డెక్కన్ మాల్ కూల్చివేత టెండర్ దక్కించుకున్న ఏజెన్సీని జీహెచ్ఎంసీ మార్చింది. రూ. 25.94 లక్షల రూపాయల

Read More

ఆ వెహికిల్ పంపమని కేసీఆర్ చెప్పిండంట : రాజాసింగ్

బుల్లెట్ ప్రూఫ్ వెహికిల్ కేటాయింపు విషయంలో ప్రభుత్వ వైఖరిపై  ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ అయ్యారు. పదే పదే రిపేర్కు వస్తున్నా అదే వాహనాన్ని  బా

Read More

జాతీయ జెండా పోల్కు పింక్ కలర్

గణతంత్ర దినోత్సవ వేడుకులు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు జాతీ

Read More

బాసర ఆలయానికి పోటెత్తిన భక్తులు

వసంత పంచమి  సందర్భంగా  బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడానికి తల్లిదండ్రులు భారీగ

Read More

కేసీఆర్ జల్ది వీఆర్ఎస్ తీస్కో : విజయశాంతి

రాజ్యాంగానికి, గవర్నర్కు సీఎం కేసీఆర్ గౌరవం ఇవ్వడం లేదని బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి మండిపడ్డారు. కేసీఆర్  తొందరగా వీఆర్ఎస్ తీసుకోని వెళ్లిప

Read More

టీఎస్ సెట్ పరీక్షా తేదీలు ఖరారు

తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటి టెస్ట్ (టీఎస్ సెట్) పరీక్షా తేదీలను ఉస్మానియా యూనివర్సిటీ ఖరారు చేసింది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో అ

Read More

పంచాయతీరాజ్ ఏఈపై ఎంపీపీ భర్త దురుసు ప్రవర్తన

మానకొండూరు పంచాయతీరాజ్ ఏఈ తిరుపతిపై ఎంపీపీ సులోచన భర్త శ్రీనివాస్ రెడ్డి దురుసుగా ప్రవర్తించారు. మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర

Read More

డెక్కన్ మాల్ కూల్చివేత పనులు మరింత ఆలస్యం

సికింద్రాబాద్ అగ్ని ప్రమాదంలో దెబ్బతిన్న డెక్కన్ మాల్ కూల్చివేత పనులు మరింత ఆలస్యం కానున్నాయి. టెండర్ దక్కించుకున్న ఎస్‌కే మల్లు ఏజెన్

Read More

సీఎం కేసీఆర్పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్

రిపబ్లిక్ డే వేడుకలను అధికారికంగా నిర్వహించని సీఎం కేసీఆర్ పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆయనకు ముఖ్యమంత్రిగా కొనసాగే హక్కులేదని అన్నారు

Read More

"హాత్ సే హాత్ జోడో"ను ప్రారంభించిన పొన్నం ప్రభాకర్

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో కార్యక్రమానికి సంఘీభావంగా "హాత్ సే హాత్ జోడో" కార్యక్రమం చేపట్టినట్లు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ చెప్పారు. భ

Read More

 శ్రావణి ఆరోపణలు బాధ పెట్టినై : ఎమ్మెల్యే సంజయ్ కుమార్

జగిత్యాల ఛైర్ పర్సన్ భోగ శ్రావణి వాఖ్యలపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పందించారు. ఈ అంశంపై మీడియాతో మాట్లాడిన ఆయన.. శ్రావణి చేసిన ఆరోపణలు బాధ కలిగించాయని

Read More