Telangana

ఉర్స్ ఇ షరీఫ్ ఉత్సవాల్లో పాల్గొన్న వివేక్ వెంకటస్వామి

మంచిర్యాల జిల్లాలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి పర్యటించారు. మంచిర్యాల పట్టణం గౌతమినగర్లో నిర్వహించిన ఉర్స్ ఇ షరీఫ్ వేడుకలో ఆయన

Read More

రాష్ట్రంలో ఐదేళ్లలో 3055 మంది రైతుల ఆత్మహత్య

రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల వివరాలను కేంద్రం రాజ్యసభలో వెల్లడించింది. ఐదేళ్లలో రాష్ట్రంలో 3,055 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపి

Read More

ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులపై పోలీసుల కేసులు

ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళనలపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. తమ డిమాండ్లపై డీజీపీ ఆఫీస్, ప్రగతి భవన్, అసెంబ్లీ ముట్టడికి అభ్యర్థులు ప్ర

Read More

ముగిసిన గ్రూప్ 4 దరఖాస్తు గడువు

గ్రూప్ 4 దరఖాస్తు గడువు నేటితో ముగిసింది. ఇప్పటివరకు గ్రూప్ 4కి మొత్తం 9 లక్షల 51వేల 321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు టీఎస్‭పీఎస్సీ అధి

Read More

పరిగి సబ్ జైలు వద్ద హైడ్రామా

వికారాబాద్ జిల్లా పరిగి సబ్ జైలు వద్ద హైడ్రామా నెలకొంది. మూడు రోజుల క్రితం యాలాల్ మండలం దేవనూరులో జరిగిన గొడవలో ఐదుగురు శివస్వాములను పోలీసుల

Read More

ఫాంహౌస్ కేసు: ప్రభుత్వ అప్పీల్పై సోమవారం హైకోర్టు తీర్పు

ఫాంహౌస్ కేసులో ప్రభుత్వ అప్పీల్ పిటిషన్పై హైకోర్టు సోమవారం తీర్పు వెల్లడించనుంది. కేసును సీబీఐకి అప్పగిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం అ

Read More

వైఎస్ షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత

వైఎస్ షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఓ కాంట్రాక్టర్ అన్న షర్మిల వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కార్యకర్తలు మండిపడ్డా

Read More

కత్తులు, రివాల్వర్ తో ఫొటోలు దిగి బెదిరింపులు

వికారాబాద్ జిల్లా దోమ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ భూవివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు రివాల్వర్‌తో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో అప్లోడ్

Read More

సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాసం

సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మీపై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ కౌన్సిలర్లను పట్టించుకోవడం

Read More

విధ్వంస పాలనను అద్భుతమని చెప్పించిన్రు : కోదండరాం

గవర్నర్ ప్రసంగంలో ఎనిమిదేళ్ల విధ్వంసాన్ని అద్భుతమని చూపించే ప్రయత్నం చేశారని టీజేఎస్ చీఫ్ కోదండరాం విమర్శించారు. గవర్నర్ ప్రసంగంలో రాష్ట్రం పురోగ

Read More

కృష్ణా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటులో కీలక పరిణామం

కృష్ణా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలా.. వద్దా.. అన్న దానిపై తన అభిప్రాయం తెలిపేందుకు ఏజీ

Read More

పాదయాత్ర కాకపోతే .. పొర్లు దండాల యాత్ర చేసుకో : మాలోత్​ కవిత 

మహబూబాబాద్: వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల నోరు అదుపులో పెట్టుకోవాలని బీఆర్ఎస్​ ఎంపీ మాలోత్​ కవిత సూచించారు. సీఎం కేసీఆర్ పై నోటికొచ్చినట్టు మాట్లాడిత

Read More

తహసీల్దార్​ ఆఫీసు ఎదుట  కుటుంబం ఆందోళన 

సిద్దిపేట : కోహెడ తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఓ రైతు కుటుంబం ఆందోళనకు దిగింది. సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసిన తమ భూమిని మరొకరి పేరిట పట్టా చేశారని ని

Read More