Telangana

తెలంగాణకు మళ్లీ మొండి చేయి : హరీష్ రావు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మంత్రి హరీష్ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది రైతు, పేదల వ్యతిరేక బడ్జెట్ అని విమర్శ

Read More

మున్సిపల్ ఛైర్మన్పై ఆగ్రహం.. అవిశ్వాసానికి సిద్ధమైన కౌన్సిలర్లు

వనపర్తి : రాష్ట్రంలో మున్సిపల్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లపై కౌన్సిలర్ల తిరుగుబాటు కంటిన్యూ అవుతోంది. తాజాగా వనపర్తి మున్సిపల్ ఛైర్మన్ గట్టు యాదవ్, వైస్

Read More

కేంద్ర బ‌డ్జెట్ కొన్ని రాష్ట్రాల‌ బడ్జెట్‌లా ఉంది : క‌విత

కేంద్ర బ‌డ్జెట్ కేవలం కొన్ని రాష్ట్రాల‌ బడ్జెట్‌లా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత విమ‌ర్శించారు. మోడీ ప్రభుత్వ వైఫల్యాని

Read More

తాగొచ్చి పాఠాలు చెప్తున్న టీచర్.. విద్యార్థుల ఆందోళన

మహబూబాబాద్​ : విద్యా బుద్ధులు నేర్పాల్సిన గురువు విచక్షణ మరిచాడు. చిన్నారులకు మంచి చెడు చెప్పాల్సిన ఉపాధ్యాయుడే వక్రమార్గం పట్టాడు. మద్యం తాగి బడికి వ

Read More

రేపు రాజ్ భవన్‭కు వైఎస్ షర్మిల.. గవర్నర్‭తో భేటీ

తెలంగాణ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రేపు మధ్యాహ్నం గవర్నర్ తమిళి సైతో భేటీ కానున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఆమె నేరుగా రాజ్ భవన్‭కు వెళ

Read More

ఎమ్మెల్యే గండ్రను అడ్డుకున్న గ్రామస్థులు

హన్మకొండ : భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణ రెడ్డికి శాయంపేటలో నిరసన సెగ తగలింది. రోడ్డు వెడల్పులో ఇండ్లు కోల్పోయిన బాధితులు ఆయనను అడ్డుకున్నారు.

Read More

ఈ క్యాంపస్ తెలంగాణ కే స్ఫూర్తిగా నిలుస్తుంది : మంత్రి  సబితారెడ్డి 

ఉద్యమ సమయంలో సీఎం కేసిఆర్ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి  సబితారెడ్డి అన్నారు. రాజన్

Read More

కేసీఆర్ మానస పుత్రిక మన ఊరు మన బడి కార్యక్రమం : కేటీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక ‘మన ఊరు మన బడి’ కార్యక్రమం అని మంత్రి కేటీఆర్ అన్నారు. గంభీరావుపేటలో నిర్మించిన కేజీ టూ పీజీ క్యాంపస

Read More

సర్కారు బడుల్లో సకల సౌకర్యాలు కల్పిస్తాం: మంత్రి సత్యవతి రాథోడ్

రానున్న మూడేండ్లలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ములుగు జిల్లా గోవిందరావుపేటలో

Read More

వైద్యుల నిర్లక్షంతో గర్భిణీ మృతి.. బంధువుల ఆందోళన

యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చౌటుప్పల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఒ గర్భిణీ మృతి చెందింది. సంస్థాన్ నారాయణపుర్ మండలం చిమ

Read More

డబుల్ ఇండ్లను MLAలు అమ్ముకుంటున్నరు : ఆకునూరి మురళి

రాష్ట్ర ప్రభుత్వం హన్మకొండ పట్టణంలోని బాలసముద్రం దగ్గర 540 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టిందని,  ఈ ఇండ్లు కట్టడం పూర్తయి 5 సంవత్సరాలైనా పే

Read More

అభివృద్ధిలో తెలంగాణ అన్ని రాష్ట్రాలకు ఆదర్శం: మంత్రి జగదీష్ రెడ్డి

అభివృద్ధిలో తెలంగాణ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. యాదగిరిగుట్టలో నూతన బస్ స్టేషన్ ను ఆయన ఇవాళ ప్రారంభించారు

Read More

అంగన్వాడీలో ముగ్గురు విద్యార్థులకు అస్వస్థత

అంగన్ వాడీ కేంద్రంలో కలుషిత ఆహారం తీసుకొని ముగ్గురు విద్యార్థులు అస్వస్థత గురైయ్యారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా చోటుచేసుకుంది. గూడూరు మండలంలోని లైన

Read More