Telangana

విద్యార్థిని అనుమానాస్పద మృతి

నిర్మల్ : నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం జామ్ గ్రామంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ లో ఐదో తరగతి విద్యార్థిని మృతి చెందింది. సోన్ మండలం పాక్

Read More

బడ్జెట్‭లో బీసీలకు అన్యాయం చేసిన్రు : ఆర్.కృష్ణయ్య

కేంద్ర  బడ్జెట్‭లో బడాబాబులకు పెద్దపీట వేశారని రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య ఆరోపించారు. కార్పొరేట్ కంపెనీలకు భారీగా రాయితీలు ఇచ్చారని అన్నా

Read More

మంత్రి సబితారెడ్డికి బీజేపీ నేత సవాల్

మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై బీజేపీ నేత కొలన్ శంకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం బీఆర్ఎస్

Read More

ముగిసిన బీఏసీ సమావేశం

అసెంబ్లీ సమావేశాల నిర్వాహణపై స్పీకర్ పోచారం అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశం ముగిసింది. రేపు (శనివారం) గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చేపట్టాలని సభ్

Read More

ఎమ్మెల్సీ ఇంట్లో 4వ రోజు ఐటీ సోదాలు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి, ఆయన బంధువులు, పీఏ నివాసాల్లో వరుసగా నాల్గో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయమే సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ ము

Read More

తెలంగాణ దేశానికి రోల్ మోడల్ : గవర్నర్ తమిళిసై

తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్ గా మారిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ప్రజల ఆశీర్వాదం, సీఎం సమర్థ పాలనతో రాష్ట్రం ఎనిమిదిన్నరేళ్లలో అన్

Read More

ఎల్బీ స్టేడియంలో ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆందోళన

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఔట్ సోర్సింగ్ సెక్యూరిటీ, హౌస్ కీపింగ్ సిబ్బంది ఆందోళనకు దిగారు. విధులు బహిష్కరించి స్టేడియంలో బైఠాయించి ఆందోళన కొనసాగ

Read More

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్

యాదగిరిగుట్టలో శ్రీలక్ష్మీనరసింహస్వామిని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఇవాళ దర్శించుకున్నారు. గవర్నర్ కు జిల్లా కలెక్టర్ పమేలా సత్ పతి స్వాగతం

Read More

రెండేండ్ల తర్వాత గవర్నర్ స్పీచ్​

హైదరాబాద్‌‌, వెలుగు: అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం మధ్యాహ్నం 12.10 గంటలకు అసెంబ్లీ, కౌన్సిల్‌‌ జాయింట్‌&zwn

Read More

బీసీ వెల్ఫేర్ ను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సంక్షేమ పథకాలు సక్కగ అమలైతలేవు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఈ ఆర్థిక సంవత్సరం భారీగా బడ్జెట్ కేటాయింపులు చేసినప్పటిక

Read More

కేఆర్‌‌‌‌‌‌‌‌ఎంబీకి తెలంగాణ ఫిర్యాదు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు : గాలేరు –నగరి సుజల స్రవంతి ప్రాజెక్ట్ విస్తరణ పనులను ఏపీ ప్రభుత్వం వెంటనే ఆపా

Read More

ఆరు నెలల్లోనే వెయ్యి దాకా పెరిగిన సన్న బియ్యం రేటు

సర్కార్ ప్రోత్సాహం లేక తగ్గిన సాగు  రైతుల దగ్గర అగ్గువకే కొని ఎగుమతి చేస్తున్న మిల్లర్లు  కొరత ఏర్పడడంతో ధర పెంచేసిన వ్యాపారులు

Read More

బీజేపీ మహాధర్నాకు పోలీసుల అనుమతి నిరాకరణ

నిర్మల్ జిల్లా కలెక్టరేట్ వద్ద రేపటి బీజేపీ మహాధర్నాకి పోలీసుల అనుమతి నిరాకరించారు. ట్రాఫిక్ ఆంక్షలతో పాటు కలెక్టరేట్లోని అధికారులకు సౌండ్ పొల్యూషన్

Read More